ఎమ్మెల్యేలకు బిగ్ ట్విస్ట్..సీట్లు తేల్చడం కష్టమే!

ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సి‌ఎం జగన్ సమీక్షా చేస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుని, వారిని సమావేశపరిచి..వారి పనితీరుపై ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్నారు. ప్రధానంగా గడపగడపకు విషయంలో గట్టి క్లాస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్ళాల్సిందే అని టార్గెట్ పెట్టారు. దీంతో ఎవరైతే గడపగడపకు వెళ్లారో వారికి గట్టి క్లాస్ ఇస్తూ..రాబోయే రోజుల్లో మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ పలుమార్లు గడపగడపపై రివ్యూలు పెట్టారు. […]

కేబినెట్ మార్పు..ఏడాదిలో జగన్ రిస్క్ చేస్తారా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది సమయం ఉంది..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటే..సరిగా ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి..ఇలాంటి తరుణంలో జగన్ కేబినెట్ మార్పులు చేయడానికి సాహసిస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. మీడియాలో మాత్రం మంత్రివర్గంలో మార్పులపై కథనాలు వస్తూనే ఉన్నాయి. జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని, వారిని పక్కన పెట్టేసి..వేరే వాళ్ళకు జగన్ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే […]

 ఏపీలో ముందస్తు..జగన్ ప్లాన్ అదేనా!

ఏపీలో మళ్ళీ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది..జగన్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ముందస్తుకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులని రెడీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు ముందస్తు మాటలని వైసీపీ ఖండిస్తూనే వస్తుంది. తమకు ప్రజలు పూర్తికాలం పాలించే సమయం ఇచ్చారని,పూర్తి  కాలం అధికారంలో ఉంటామని, […]

బాబు దూకుడు..జగన్‌కు చెక్ సులువా?

మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి విజయం సాధించడంతో..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత అనేక ఓటములు తర్వాత టి‌డి‌పికి సరైన విజయాలు దక్కాయి. ఇంతకాలం అధికార వైసీపీ ముందు టి‌డి‌పి తేలిపోతూ వచ్చింది..కానీ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టే విధంగా టి‌డి‌పి బలపడింది. అయితే ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని టి‌డి‌పి అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు. తాజాగా మార్చి […]

 వైసీపీకి దెబ్బపై దెబ్బ..డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా?

రాజకీయాల్లో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ఉంటే ఎప్పుడొకప్పుడు దెబ్బ తినక తప్పదు..ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకి అదే పరిస్తితి ఎదురవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమకు అసలు తిరుగులేదనే విధంగానే ముందుకెళుతుంది. అలాగే ఏ ఎన్నిక చూసిన వైసీపీదే గెలుపు కావడంతో ఇంకా వైసీపీ నేతలు ఎక్కడా తగ్గలేదు. అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ విహారం చేశారు. ఏ ఉపఎన్నిక వచ్చిన వైసీపీదే గెలుపు. […]

సిట్టింగులకు సీట్లు..ఆ దమ్ము ఉందా? టీడీపీ రివర్స్!

దమ్ముంటే 175 స్థానాల్లో టి‌డి‌పి, జనసేనలు ఒంటరిగా పోటీ చేయాలి..అసలు అలా పోటీ చేసే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా? అని జగన్ పదే పదే సవాళ్ళు విసురుతున్న విషయం తెలిసిందే. అలా సవాల్ విసరడం వల్ల ఆ రెండు పార్టీలు రెచ్చిపోయి విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనేది జగన్ కాన్సెప్ట్ అందుకే పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన వేరు వేరుగా పోటీ చేయడం […]

గ్రాఫ్ డౌన్..జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

రోజురోజుకూ అధికార వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? అంటే డౌన్ అవుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 49 శాతం ఓట్లు 151 సీట్లు సాధించింది. మరి ఇప్పటికీ అదే పరిస్తితి ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. వైసీపీ గ్రాఫ్ చాలా వర్కౌ డౌన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన ఓ సర్వేలో వైసీపీకి 41 శాతం వరకు మాత్రమే ఓట్లు పడతాయని తేలింది. అంటే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందనే […]

సొంత ఎమ్మెల్యేలపై డౌట్..దెబ్బవేసేది ఎవరు?  

ఎలాగో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే చేతిలో బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఉన్న బలం ప్రకారం గెలవడం సులువు కాదు. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో స్థానం గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 స్థానాలకు 154 ఎమ్మెల్యేలు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 151..అయితే టి‌డి‌పి నుంచి నలుగురు, […]

జగన్ సేమ్ కాన్సెప్ట్..దమ్ముంటే 175..వర్కౌట్ కష్టమే!

రాజకీయాల్లో ఎలాంటి  పరిస్తితులునైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ బాగా కష్టపడుతున్నారు. వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవమే. పైగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీని ఓడించి టి‌డి‌పి విజయం సాధించింది. దీంతో వైసీపీకి ఇంకా ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇదే క్రమంలో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయనున్నాయనే ప్రచారం మొదలైంది. దాదాపు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం […]