హైదరాబాద్ లో మరో దారుణం : భర్తకు మద్యం తాపి భార్యపై అత్యాచారం, హత్య..!

హైదరాబాదులో దిశపై హత్యాచారం ఘటన తర్వాత నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల నియంత్రణ కోసం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ కామాంధులు చెలరేగుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తికి మద్యం తాపించి అతడు స్పృహ కోల్పోయిన తర్వాత అతడి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగులు అంతటితో ఆగకుండా […]

హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!

పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]

కేసీఆర్ ను ఫాలో కావాలంటున్న కుమారస్వామి

కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ […]

న‌యీం కేసు క్లోజ్ చేసే ప‌నిలో కేసీఆర్‌

న‌యీం నన్ను బెదిరించాడు. నా నియోజ‌క‌వ‌ర్గంలోకి కూడా అడుగు పెట్టొద్ద‌ని శాసించాడు! దీంతో నేను ఒక ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండి కూడా ఏమీ చేయ‌లేక‌పోయా- ఇది అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఓ నేత మాట‌. నిజ‌మే! న‌యీంతో అనేక మంది పెద్ద వాళ్ల‌కి సంబంధాలున్నాయ‌ని మాకూ స‌మాచారం అందింది. అయితే, వాళ్లెవ‌ర‌నేది విచార‌ణ‌లోనే తేలుతుంది. కొంత మంది పోలీసులు కూడా న‌యీంతో అంట‌కాగారు. నా హ‌యాంలో వాళ్ల‌ని స‌స్పెండ్ కూడా చేశాను- ఇది పోలీస్ శాఖ మాజీ […]

చంద్ర‌బాబుకు మావోల లేఖ‌లో సందేహాలెన్నో..!

ఆంధ్రా, ఒడిసా స‌రిహ‌ద్దు ఏవోబీలో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్ మావోయిస్టు ఉద్య‌మంపై పెద్ద దెబ్బే వేసింది. దాదాపు ఏక‌ప‌క్షంగా సాగిన కాల్పుల్లో ఆ రోజు 28 మంది తాజా లెక్క‌ల ప్ర‌కారం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఏపీ స‌హా దేశ వ్యాప్తంగా అంద‌రూ దృష్టి సారించారు. ఏపీ పోలీసుల ప్ర‌తిభ గొప్ప‌ద‌ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు కూడా. అయితే, ఇప్పుడు మాత్రం పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే, […]

న‌యీం దందా 700 కోట్లు!

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ దందాలు ఆక్ర‌మ‌ణ‌లు పోలీసుల విచార‌ణ‌లో త‌వ్వేకొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బెదిరింపుల‌కు పాల్ప‌డి అన‌తికాలంలోనే వంద‌ల ఎక‌రాల‌ను నయీం క‌బ్జాచేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే న‌యీం దాదాపు 433 ఎక‌రాల‌ను త‌న భార్య, త‌ల్లి, అనుచ‌రుల పేర్ల మీద‌కు బ‌ద‌లాయించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. వీటి విలువ వంద‌ల కోట్ల‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఇత‌ర ప్ర‌భుత్వాధికారుల స‌హ‌కారం లేనిదే భూముల బ‌ద‌లాయింపు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌దు కాబ‌ట్టి ఇందులో వీరిపాత్ర కూడా ఉండొచ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు […]