చంద్రబాబుకి పబ్లిసిటీ తగ్గిందోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే ప్రతి పనికీ పబ్లిసిటీని కోరుకుంటుంటారు. పబ్లిసిటీ పొలిటీషియన్‌ అనే ఒక ఇమేజ్‌ బహుశా ఆయనకు మాత్రమే ఉందేమో. అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన చంద్రబాబు, దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఇది ప్రజోపయోగ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది.  కానీ చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ నాయకులు వ్యవహరించలేకపోతున్నారు. జనాన్ని తరలించలేకపోయిన స్థానిక నాయకులు, చంద్రబాబుతో వేదికపైనే […]

క్లైమాక్ లోరెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ పోరు

స‌మైక్యాంధ్ర‌కు 9 సంవ‌త్స‌రాలు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ప‌ద్ధ‌తిగా ప‌నులు చేసుకుంటూ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాట‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాట‌లు కామ‌న్ అయ్యాయి. నిన్న‌టి వ‌ర‌కు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్త‌గా […]

కుక్క కావాలి:చంద్ర బాబు

చీము నెత్తురు ఉంటే..మీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే..మళ్ళీ ప్రత్యేక హోదా అన్న ఊసుకూడా ఏత్తకండి అని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ఉమ్మేసింది.హోదా కాదు కదా ప్యాకేజీ అన్నా అది కూడా బూతే అని తేల్చేసింది.పొద్దున్నుండి పడిగాపులు కాచి కాచి..వేచి వేచి..కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేంద్రం చేసిన నయవంచన చరిత్రలో ఎన్నడూ వేరెవ్వరికీ జరగలేదు. దీనికంటే పెద్ద నయవంచనకు మన బాబుగారు అండ్ భజన మీడియా పాపం నిన్న పొద్దున్నుండి అర్ద రాత్రి దాటేవరకు..పడ్డ […]

హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం […]

బాబూ ‘దే బ్రీఫ్డ్‌ మీ’ పునర్విచారనట!

ఓటుకు నోటు కేసుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కదిలించింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై పునర్‌విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘దే బ్రీఫ్డ్‌ మీ’ అని ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌తో వెలువడ్డ ఆడియో టేపులకు సంబంధించి పోరెన్సిక్‌ నుంచి వచ్చిన నివేదికను వైసిపి నేత తరఫు లాయర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో సెప్టెంబర్‌ 29 లోపు కేసు విచారణ పూర్తి చేయవలసిందిగా న్యాయస్థానం […]

బాబు ప్లీజ్: సింధు కూడా నా

అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]

చంద్రబాబు సాధించుకొచ్చేస్తారట!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నేడు ఢిల్లీకి పయనమైన చంద్రబాబు, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమవుతారు. ఇంకో వైపున రేపు రాజ్యసభలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఓటింగ్‌ జరిగితే బిల్లు పాస్‌ అయిపోతుంది. ప్రత్యేక హోదా కోరుతూ పెట్టిన బిల్లు ఇది. దాన్ని […]

చంద్రబాబు ప్రచార పాట్లు అన్ని ఇన్ని కావు

కేంద్ర  సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ శాఖల సమాచారం, సమన్వయం కోసం లక్షలు పోసి నియమించుకున్న ఎంఎల్‌ఓ (మినిస్టర్స్ లైజనింగ్ ఆఫీసర్లు), పీఆర్‌ఓ వ్యవస్థ విఫలం కావడంతో పథకాల ప్రచారం జనంలోకి వెళ్లడం లేదన్న ఫిర్యాదులు సీఎంకు అందాయి.చంద్రబాబుకు, ప్రచారానికి అవినాభావ సంబంధం ఉంది. బాబును చూసి జాతీయ నేతలు ఫాలో అవుతున్నారు. అయితే, […]

చంద్రన్నా గల్లా కబ్జా చేసేశాడన్నా

ఆంధ్రప్రదేశ్ లో బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గల్లా జయదేవ్ టీడీపీ తరపున ఎంపీ గా గుంటూరు పార్లమెంటు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ తో సహా అనే క వ్యాపారాలు ఫ్యాక్టరీలు వీరి సొంతం. జయదేవ్ తల్లి కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి మళ్ళీ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తల్లి కొడుకులిద్దరూ.అయితే అనూహ్యంగా గల్లా అరుణకుమారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం లో వైసీపీ […]