బాబు వ్యూహం బెడిసి కొడుతోందా?!

ఒక్కొక్క సారి మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు అనూహ్యంగా మ‌న‌కే ప‌రీక్ష పెడుతుంటాయి! ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం ఏపీలో సీఎం సీటులో కూర్చున్న ఆయ‌న ఏ ముహూర్తాన‌.. ఇదే సీటులో మ‌రో ముప్పై ఏళ్ల‌పాటు శాశ్వ‌తంగా కూర్చోవాల‌ని డిసైడ్ చేసుకున్నారో ఏమోగాని.. ఆ క్ష‌ణం నుంచి ఆయ‌న అనేక వ్యూహాల‌కు తెర‌దీశారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో విప‌క్షాన్ని లేకుండానే చేయ‌డం ద్వారా అధికారాన్ని సుస్థిరం […]

టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ మొద‌లైందా..!

తెలుగు రాష్ట్రాల్లో క్ర‌మ శిక్ష‌ణ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిజంగా టీడీపీనే! అన్న‌గారి హ‌యాం నుంచి పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఏదైనా విభేదాలు ఉంటే సామ‌ర‌స్య పూర్వ‌కంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవ‌డం, ఏవైనా ఇబ్బందులున్నా.. అలాగే ప‌రిష్క‌రించుకోవ‌డం పార్టీ ఆన‌వాయితీ. ఇక‌, పార్టీ అభివృద్ధికి సంబంధించిన విష‌యాల‌పై అయితే, మ‌హానాడు వేదిక ఎలాగూ ఉంది. అంతేత‌ప్ప ఇత‌ర పార్టీల్లో మాదిరిగా ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాదిరిగా.. […]

మంత్రుల‌ మ‌ధ్య వార్‌.. మ‌రింత పెరుగుతోంది!

టీడీపీ మంత్రులు అయ్య‌న్న‌, గంటాల మ‌ధ్య త‌లెత్తిన వివాదం మ‌రింత‌గా రాజుకుంది. విశాఖ‌లో భూ కుంభ‌కోణాల‌పై త‌లెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దాయ‌న దాకా చేర‌డం, దీనిపై సిట్ వేయ‌డం, అదీకాక‌, పార్టీ ప‌రంగా ఇద్ద‌రు మినిస్ట‌ర్ల మ‌ధ్య ఎందుకు వివాదం రేగిందో ప‌రిశీలించేందుకు త్రిస‌భ్య క‌మిటీని కూడా నియ‌మించ‌డం యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రిగిపోయింది. దీనికి ముందు ప‌రిణామాలు చూస్తే.. అయ్య‌న్న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ విశాఖ భూముల‌పై ఏకేశారు. నేరుగా మంత్రి గంటా పేరు […]

టీటీడీ చైర్మ‌న్‌గా సీత‌య్య‌..! బాల‌య్య ఒప్పుకుంటేనే!!

ప్ర‌స్తుతం టీడీపీ నేత‌ల్లో విస్తృతంగా చ‌ర్చ‌కు దారితీస్తున్న ప‌ద‌వి… టీటీడీ చైర్మ‌న్‌. దీనికి విప‌రీత‌మైన పోటీ ఉంది. ఈ విష‌యంలోనే రాజ‌మండ్రి, న‌ర‌స‌రావు పేట ఎంపీల మ‌ధ్య పెద్ద అంత‌ర్గ‌త యుద్ధ‌మే జ‌రిగింది. దీనికి చంద్ర‌బాబు త‌న స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్ట‌డంతో.. పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు బాబుపై అలిగాడు కూడా. అలాంటి కీల‌క‌మైన పోస్టును చంద్ర‌బాబు ఇప్పుడు త‌న బావ‌గారైన సీత‌య్య.. నంద‌మూరి హ‌రికృష్ణ‌కు అప్ప‌గించాల‌ని భావిస్తున్నార‌ట‌!! ప్ర‌స్తుతం ఈ వార్త హ‌ల్ చ‌ల్ […]

పార్టీకి గుడ్ బై యోచ‌న‌లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే..?

గుంటూరులో టీడీపీకి త్వ‌ర‌లోనే షాక్ త‌గ‌ల‌బోతోందా? కొంత కాలం నుంచీ ప్ర‌భుత్వ ప‌నితీరు, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే.. పార్టీకి `ఇక సెల‌వు` అంటూ త‌న దారి తాను చూసుకోవాలని నిర్ణ‌యించుకున్నారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్య‌వ‌హార శైలి పార్టీ నేత‌ల‌కు అంతుచిక్కడం లేదు. మంత్రులే టార్గెట్గా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. స్వ‌ప‌క్షంలో ఉంటూనే విప‌క్షంలా ఉండ‌టం మింగుడు ప‌డ‌ని అంశం! త‌న‌పై […]

విశాఖ కుంభ‌కోణాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేశారా?

విశాఖ భూ క‌బ్జా వ్య‌వ‌హారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ జిల్లాకు చెందిన‌ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న పాత్రుడి మ‌ధ్య వివాదంగా మారింది. ఒక‌రిపై ఒక‌రు బాహాటంగానే విమ‌ర్శ‌లు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పంచాయితీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. భూకుంభ‌కోణం గురించి ప్ర‌జ‌లు ఆలోచించ‌కుండా.. దానిని నీరుగారే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్న స‌మ‌యంలో.. అయ్య‌న్న‌పై మంత్రి గంటా లేఖ […]

చంద్ర‌బాబు తీరుతో నేత‌ల్లో ఆందోళ‌న‌

పార్టీ కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఏర్ప‌డుతున్న జాప్యం వ‌ల్ల పార్టీకి కొంత న‌ష్టం క‌లుగుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య […]

టీడీపీ ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారనుందా..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. ఈ మూడేళ్ల‌లో పార్టీ ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. అయితే ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఆ పార్టీలో లుక‌లుక‌లు పార్టీ ఆవిర్భ‌వించిన ఈ మూడున్న‌ర ద‌శాబ్దాల‌లో ఎప్పుడూ లేనంత‌గా ఉన్నాయి. పార్టీలో ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన జంపింగ్ జ‌పాంగ్‌ల దెబ్బ‌తో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో పార్టీకి తీర‌ని న‌ష్టం క‌ల‌గ‌క మాన‌దు. అన్ని జిల్లాల్లోను మంత్రులు, నాయ‌కుల మ‌ధ్య […]

ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివ‌ర్స్‌

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. పార్టీ బ‌లోపేతం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు నిన్న‌టి వ‌ర‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వ‌చ్చిన కొత్త నాయ‌కుల‌కు అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న పాత నాయ‌కుల‌కు మ‌ధ్య కూల్‌వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయ‌కుల‌తో పొస‌గ‌ని పాత నాయ‌కులు ఇప్పుడు రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి […]