ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపై కొనసాగుతున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అమరావతి రైతులు ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూడు రాజధానుల గొడవ మళ్లీ రాజుకుంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై మాట్లాడారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని ఆయన వెల్లడించారు. ఈ ఏడాదని ప్రత్యేకంగా చెప్పలేము […]
Tag: AP
ఆనందయ్య మందు విషయంలో బంపర్ ఆఫర్..!
ఆనందయ్య ఔషధానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏపీ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచీ పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టడంతో కోలాహలంగా మారింది. ఏపీ ప్రభుత్వ అనుమతి లభించటంతో ఔషధం తయారీని ప్రారంభించేందుకు ఆనందయ్య, ఆయన శిష్యులు సన్నద్ధమవుతున్నారు. ఔషధాల కొరత ఉందని, వాటిని సేకరించుకునేందుకు కనీసం […]
బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..!
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కొద్ది వారాలుగా అమల్లో ఉన్న కర్ఫ్యూ నేటితో(మే 31) ముగియనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రానందున కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జూన్ 10 తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం […]
బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో సీఎం కీలక నిర్ణయం..?
గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న కర్ఫ్యూను తాజాగా ఎటువంటి మార్పులు లేకుండా మే నెలాఖరు వరకు జగన్ సర్కార్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఇందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి లో భాగంగా వచ్చే బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా తాజాగా ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ […]
ఏపీలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక నిర్ణయం?
ప్రస్తుతం కరోనా వైరస్ అల్లకల్లోం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్లో విరుచుకు పడుతున్న ఈ మాయదారి వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఇరవై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా కరోనా వేగం తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి కీలక […]
వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?
కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]
ఏపీలో రేషన్ షాపులు బంద్..!
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తున్నట్లు రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో సగం మంది బియ్యం పంపిణీ వాహనదారులు(ఎండియు) పనిచేయడంలేదని పేర్కొన్నారు. డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ విచారణ నిర్వహించాలని, దీనిలో ఉన్న లోపాలను గుర్తించాలని తెలిపారు. ఎండియు లు చేయాల్సిన రేషన్ పంపిణీని డీలర్లు చేయాలని అధికారులు […]
భార్యను చంపి.. ఆపై సెల్ఫీ దిగిన భర్త..!
అనుమానం పెనుభూతం. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నది. భార్యభర్తలను శత్రువులుగా మార్చుతున్నది. ఇది హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నది. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన. పెళ్లియిన ఏడునెలలకే కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ కసాయి. ఈ సంఘటన ఏపీలో వెలుగుచూసింది. అధికారులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన హరి, మంజుల (23) దంపతులు. వారిరువురికి ఏడు నెలల క్రితమే వివాహామైంది. ఇదిలా ఉండగా […]
మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!?
మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకొచ్చింది ఏపి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలు మొబైల్ ఫోన్ కొన్నవారికి, 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్ ఫోన్ కొనుకొని, దిశ యాప్ను […]