ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి కాస్త పక్కనబెట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేపనిలో బిజీగా మునిగిపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై అవగాహన ర్యాలీలు, దోమలపై యుద్ధం కార్యక్రమాలు కూడా పార్టీ తరపున ప్రభుత్వం తరపున గట్టిగానే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్ధేశ్యం మంచిదే అయినా ఈ కార్యక్రమం అమలు చేయాల్సిన అధికారుల్లో ఆ స్థాయి స్పందన కనిపించడంలేదు.. అయితే ప్రజా ప్రతినిధులు.. ప్రచార కండూతితో, హడావుడి మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు. నిజానికి ఎడతెరిపిలేని వర్షాలతో […]
Tag: AP Politics
చంద్రబాబు రూమ్లో ప్రత్యక్షం అయిన జగన్
ఎంతటి రాజకీయ వైరమున్నా ఎన్నికల సమయంలో మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో.. అధికార, ప్రతిపక్ష నేతలు పరోక్షంగానైనా కాస్తో కూస్తో మర్యాదపూర్వకమైన సంబంధాలను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులోనూ సాధ్యమవుతుందన్న నమ్మకమూ కలగడం లేదు. టీడీపీ ప్రభుత్వం పై అంశాలతో సంబంధం లేకుండా విభేదిస్తున్న జగన్…చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రభుత్వ పాలనలోని ఏ చిన్న లోపాన్ని వదలకుండా విరుచుకుపడుతున్నారు. విపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికార […]
చంద్రబాబుకు దిమ్మతిరిగే ప్రశ్న వేసిన గవర్నర్
వర్తమాన రాజకీయాల్లో విలువలగురించి మాట్లాడటమంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షాలను బలహీనపరచేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఐనా తన శక్తియుక్తులన్నీ ధారపోస్తుండటం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. ఈ సంస్కృతికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంపశయ్య మీద ఉన్నా, అధికారంలో వెలిగిన సమయంలో ఇలాంటి విధానాలతోనే మనుగడ సాగిస్తూ వచ్చింది. ఇక ఇటీవలి రాజకీయాల్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు ఏవగింపు కలిగించే […]
ఓటుకు నోటు కేసులో ఏం తేలనుంది..?
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిల్పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. సుప్రీం ఆదేశాలు తమకే అనుకూలమని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు అన్వయించుకుని వ్యాఖ్యానిస్తుండగా మీడియాలోనూ దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై స్పందిస్తూ హైకోర్టు… ఏసీబీ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశిస్తూ 8 వారాలపాటు స్టే […]
ఆ మాజీ కేంద్ర మంత్రి దారెటు
కేంద్ర మాజీ మంత్రి, కోట్ల వంశం రాజకీయ వారసుడు, కర్నూలు కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పొలిటిల్ ఫ్యూచర్పై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది! వాస్తవానికి కోట్ల కుటుంబం పొలిటికల్ హిస్టరీ ఇప్పటిది కాదు. కోట్ల విజయభాస్కర రెడ్డి నుంచి కర్నూలు సహా స్టేట్ పాలిటిక్స్లో కోట్ల కుటుంబం యాక్టివ్గా ఉంది. ఈ క్రమంలోనే సూర్యప్రకాశ్ రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇక, ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిన క్రమంలో […]
కాంగ్రెస్ చేసిన తప్పునే చేస్తోన్న చంద్రబాబు
తనకు రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రూట్లోనే సీఎం చంద్రబాబు పయనిస్తున్నారా? అంటే సీఎంగా చంద్రబాబు తాజాగా తీసుకున్న డెసిషన్స్ చూస్తున్న విశ్లేషకులు ఔననే అంటున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమయంలో తమకు నచ్చిన ప్రైవేటు సంస్థలకు అడ్డదిడ్డంగా భూములు అప్పగించేశారు. అవే ఆ తర్వాత కాలంలో పెద్ద వివాదాస్పద మయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే రూట్లో వెళ్తున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయిన దానికీ, కాని దానికీ చంద్రబాబు ప్రభుత్వ భూములను […]
నడి రోడ్డుపై ఏపీ మంత్రి పరుగు
అవును మీరు చదివింది తప్పుకాదు. నిజమే! ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డే.. నడిరోడ్డుపై చెప్పులు వదిలేసి మరీ.. పరుగులెత్తాల్సి వచ్చిందట. అదికూడా ఆయన సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి తలెత్తిందట! మరి ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో? ఎవరు కల్పించారో? అప్పుడసలు ఏం జరిగిందో? తెలుసుకోవాలని ఉంటే..ఇది చదవక తప్పదు. అనంతపురంలోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో పడకల పెంపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్న డిమాండ్ తో సీపీఎం నేత, ఎమ్మెల్సీ గేయానంద్ మూడు రోజులుగా దీక్ష […]
కాపు కార్డుతో మంత్రి పదవికి గాలం
ఏపీలో కాపు ఉద్యమం సీఎం చంద్రబాబుతో పాటు అధికార టీడీపీని చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే కాపు ఉద్యమం స్టార్ట్ చేశాడో అధికార టీడీపీలో ఉన్న కాపుల పరిస్థితి ముందు నుయ్యి ..వెనక గొయ్యిలా మారింది. పార్టీ గీసిన గీత దాటి ముందుకు వెళ్లనూ లేరు..అలాగని కాపుల కోసం ఏం మాట్లాడకుండా ఉండనూ లేరు అన్న చందంగా వీరి పరిస్థితి మారింది. ఈ టైంలో దాదాపు అందరూ టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గోడమీద […]
హెరిటేజ్ కి ఆ దూకుడు ఎందుకు
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన సంస్థ హెరిటేజ్ ఫ్రెష్. పాలు పాల ఉత్పత్తులు సహా రిటైల్ బిజినెస్ చేసే హెరిటేజ్ ఇప్పుడు మంచి ఊపుమీద ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హెరిటేజ్ షేర్లు ఈ నెల సెకండ్ వీక్లో అమాంతం ఆకాశానికి దూసుకుపోయింది. హెరిటేజ్ షేర్ బుధవారం రూ.888 వద్ద క్లోజ్ అయింది. ఈ మధ్య కాలంలో ఇంత మొత్తంలో కోట్ కావడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే, గతంలో హెరిటేజ్ షేర్కు […]