రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]
Tag: andhra pradesh
రాజధానిగా విశాఖే… జగన్ నయా గేమ్ ప్లాన్ ఇదే…!
విశాఖ గర్జన పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వహించిన కార్యక్రమం.. సక్సెస్ అయిందని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొంటారు. నిండు కుండపోత వర్షంలోనూ.. ఆ పార్టీ నాయకులు ప్రసంగించడం చూశాం. ఇక, దీనికి ముందు కళాజాతాలు.. ఇతరత్రా కార్యక్రమాలు కూడా అట్టహాసంగానే జరిగాయి. తీరా ర్యాలీ సగంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. జోరు వర్షం కురిసింది. అయినా.. కార్యక్రమం హిట్ చేశామని.. మంత్రులు.. నాయకులు చెప్పారు. సరే.. అసలు ఈ కార్యక్రమం ద్వారా.. […]
వైసీపీలో ఇద్దరు టాప్ లీడర్ల మధ్య ఫైటింగ్…. చిన్న గది కోసమేనా..!
వైసీపీలో వారిద్దరూ కీలక నాయకులు. పైగా.. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు. దీంతో వారికి సీఎం జగన్ దగ్గర ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. ఇద్దరికీ కూడా.. కీలకమైన పదవులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్దరే.. సెంటరాఫ్ది టాక్ అయ్యారు. వారే.. ఒకరు మేరుగ నాగార్జున.. మరొకరు.. జూపూడి ప్రభాకర్. ప్రస్తుతం వీరిద్దరూ.. కీలక స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖకు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఇక.. జూపూడి ప్రభాకర్.. […]
పవన్ టర్న్ ఎలా ఉంటుంది… ఒక్కటే టెన్షన్గా అక్కడ…!
మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు జనసేన అధినేత పవన్ రెడీ అయ్యారు. నిజానికి ఆయన విశాఖకు రావడం.. చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేతలు.. `విశాఖ గర్జన` చేస్తున్న సమయంలో పవన్.. ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివల్ల పవన్ ఏం చెప్పనున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మూ డు రాజధానుల డిమాండ్ను ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పవన్ విశాఖలో పర్యటనకు […]
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్..!
“మన ప్రభుత్వం వచ్చిందిలే.. ఇక, మన ఇష్టం.. అడిగేవారు ఎవరు? “ అనుకున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే.. గతంలో వీరిపై నమోదైన కేసులకు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయమే తీసుకుంది. వైసీపీ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ముందు కూడా.. అనేక సందర్భాల్లో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విచారణలు లేకుండా.. మూసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి […]
వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వ్యూహాత్మక నాయకుడు ఉండరని అంటారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే తరహాలో చంద్రబాబు వ్యవహ రించారు. గత కొన్ని రోజులుగా.. ఒక కీలక విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. పేరు మార్చారు. ఈ సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయనపేరు మార్చేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]
కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?
భారత రాష్ట్రసమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే నెలలో ఏపీలో అడుగు పెట్టను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గడ్డపై అడుగు పెట్టిన కేసీఆర్.. అప్పటి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారో త్సవానికి హాజరయ్యారు. తర్వాత.. ఇప్పటి వరకు ఆయన ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్గా అవతరించిన నేపథ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు సైతం పెట్టనున్నారని.. ప్రగతి భవన్ వర్గాలు […]
ఈ ఒక్క మాటతో వైసీపీ బెంబేలెత్తతోందా.. ఆ మాట ఇదే…!
గ్రామీణ స్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అర్బన్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదికలు అందాయని తెలిసింది. ప్రస్తుతం పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్ర మాలు.. ప్రజల మధ్య ఉంటున్ననాయకులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం సర్వే నివేదికలు సేకరించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛన్ అందుతుండడంపై ప్రజలు ఆనందం గానే ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ కనిపిస్తోంది. అయితే.. అది […]
షాకింగ్: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!
జోరు మీదున్నావు.. అన్నట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా.. వారు బలమైన గళం వినిపిస్తున్నారు. నిజానికి గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహించినప్పుడు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయకులు ఈ రేంజ్లో స్పందించలేదు. అంతేకాదు.. రైతులకు అనుకూలంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి వారు కూడా తెరమీదికి వచ్చారు. మరికొందరు లోపాయికారీగా.. రైతులకు సహకరించారని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]