క్యాపిటల్ గేమ్: ఎవరి ఆట వారిదే..!

ఏపీకి రాజధాని విషయంలో పార్టీలన్నీ పెద్ద పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఈ క్యాపిటల్ గేమ్‌ని ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇలా రాజధానిపై రాజకీయం చేస్తూ…చివరికి రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోయేలా ఉన్నారు. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది..ప్రతిపక్ష టీడీపీ ఏమో అమరావతి అంటుంది. కానీ ఇందులో ఏది సరిగ్గా రాజధాని ఏదో ఎవరికి తెలియడం లేదు. ఎన్నికలు […]

రాజధాని రిస్క్..జగన్ తగ్గించుకుంటారా?

నూటికి 95 శాతంపైనే హామీలు అమలు చేశాం…జనాలకు చాలా చేశాం..ఇంకా తమకు తిరుగులేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు మద్ధతుగా నిలుస్తారని..సంక్షేమమే తమని గెలిపిస్తుందనే ధీమా వైసీపీలో ఉంది. అవును నిజమే సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేశారు. మరి ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే చూసి ఓటేస్తారా? ఇంకా వేరే సమస్యలు, అభివృద్ధి, రాజధాని..ఇలా ఏ అంశాన్ని ప్రజలు పట్టించుకోరా? అంటే ప్రజలు అన్నీ పట్టించుకుంటారు…సమయం చూసి వారి తీర్పుని ఇస్తారు. కాబట్టి వైసీపీ అన్నీ […]

రజిని స్టార్ట్…పేటలో పొజిషన్ ఏంటో?

నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…ప్రజలకు సేవ చేయాలసిన ప్రజా ప్రతినిధులు..పూర్తిగా ప్రత్యర్ధులని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు…అసలు మంత్రులు అంటే తమ తమ శాఖలకు సంబంధించి బాధ్యతలని సక్రమంగా నిర్వహించి…ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు మంత్రులు అర్ధం మారిపోయింది…కేవలం ప్రతిపక్ష పార్టీలని తిట్టడానికే మంత్రులు అన్నట్లు ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే జరిగింది…ఇప్పుడు జగన్ హయాంలో అంతకుమించి జరుగుతుంది. రాష్ట్రంలో 25 మంత్రులు ఉన్నారు…కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు మంత్రులు […]

అమరావతికి వైసీపీ నేతలే ప్లస్…!

అమరావతి..ఏపీ రాజధాని..వైసీపీ ప్రభుత్వం అలా చెప్పుకోవడం లేదు గాని…ప్రస్తుతానికి ఏపీకి మరో రాజధాని లేదు. గత చంద్రబాబు ప్రభుత్వం…అన్నీ ప్రాంతాలకు మధ్యలో ఉంటుందని చెప్పి..అమరావతిని రాజధానిగా పెట్టింది…దీనికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఓకే చెప్పారు. సరే చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వలేదు. అలాగే అక్కడ పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే సాకుతో అధికారంలోకి వచ్చిన జగన్…మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అమరావతికి వేల కోట్లు పెట్టాలని, అలాగే […]

అమరావతికి ఉత్తరాంధ్ర సపోర్ట్ ఉంటుందా?

అమరావతి..ఏపీ రాజధాని అని ప్రస్తుతం చెప్పుకోవడానికి లేదు…ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులతో ముందుకొచ్చారు. విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, ఇక ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పి మూడేళ్లు అయింది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అంటున్నారు గాని..అసలు కాన్సెప్ట్ టీడీపీ తీసుకొచ్చిన అమరావతిని దెబ్బ తీయడమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే విశాఖని రాజధాని ఏర్పాటు చేయడానికి కూడా రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని […]

రాజధాని రచ్చ: ఎవరికి ఉపయోగం..!

గత మూడేళ్లుగా ఏపీ రాజధాని విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది…అధికారంలో ఉన్న వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది…ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి అంటుంది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అయితే మూడేళ్ళ నుంచి రాజధానిపై రాజకీయంగా రగడ నడుస్తోంది. ఇంకా ఈ రచ్చలో ఎవరికి ఉపయోగం జరుగుతుందంటే…పార్టీలకే అని చెప్పొచ్చు. […]

పాపం…సోము-కన్నా ఏదో ట్రై చేస్తున్నారు!

ఏపీలో బీజేపీ పరిస్తితి దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇంకా ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనబడటం లేదు. ఏపీకి సరైన న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీని జనం పెద్దగా నమ్మడం లేదు. అయితే ఎలాగోలా బీజేపీని పైకి లేపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. కానీ ఎంత చేసిన ఉపయోగం ఉండటం లేదు..ఏపీలో బీజేపీకి ఆదరణ పెరగడం లేదు. దీంతో […]

రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]

నాలుగు స్తంభాలాట..జగన్ చూపు ఎవరిపై?

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయం ప్రతిరోజూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది..ఇటు అధికార వైసీపీ గాని, అటు ప్రతిపక్ష టీడీపీ గాని…ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి…ఇదే క్రమంలో అప్పుడే అభ్యర్ధులని ఖరారు చేసుకునే విషయంలో దూకుడుగా ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో రెండు పార్టీల్లోనూ నాయకుల మధ్య పోటీ ఎక్కువ ఉంది. ఇక రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం కోసం వైసీపీలో గట్టి పోటీ ఉంది. రాజధాని అమరావతి ఉన్నా సరే గత ఎన్నికల్లో తాడికొండలో […]