ఆన్లైన్ గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం.. ఏమిటంటే?

ప్రస్తుతం జనరేషన్ లో చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు ఏ విధంగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్స్ పిచ్చిలో పడి సమయానికి అన్నం తిన్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఆడద్దు అని చెబుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు మరింత అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా తరచూ గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం […]

ఎన్టీఆర్‌తో గొడ‌వ‌లు..గుట్టంతా బ‌య‌ట పెట్టేసిన‌ బండ్ల గ‌ణేష్‌..!

బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్‌.. నిర్మాత‌గానూ స‌త్తా చాటాడు. ఈయ‌న నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌గా.. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంప‌ర్‌` ఒక‌టి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన టెంప‌ర్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్ల‌కు ల‌భాల‌ను […]

ఎన్టీఆర్ వ‌ల్ల రాజీవ్‌ను ఘోరంగా అవ‌మానించిన రాజ‌మౌళి..ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో ప‌రిచ‌య‌మైన వీరిద్ద‌రూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితుల‌గా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`లోనూ రాజీవ్ న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంద‌రి ముందు ఘోరంగా అవ‌మానించాడ‌ట‌. అది కూడా ఎన్టీఆర్ కార‌ణంగానేన‌ట‌. […]

అద‌ర‌హో అనిపిస్తున్న `వరుడు కావలెను’ టీజర్..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై […]

భార‌త్‌లో ఊర‌ట‌నిచ్చిన క‌రోనా..భారీగా త‌గ్గిన రోజూవారీ కేసులు!

చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులుగా 40 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మాత్రం భారీగా దిగొచ్చాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 30,941 మందికి కొత్తగా […]

న‌మ్ర‌త అవేమి ప‌ట్టించుకోదు..కోడ‌లిపై కృష్ణ షాకింగ్ కామెంట్స్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మలయాళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసిన న‌మ‌త్ర..2005 లో ఫిబ్రవరి 10న మ‌హేష్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినీ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక నమ్రతతో పెళ్లైన తరువాత మహేష్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. మహేష్ హీరోగానే కాకుండా యాడ్స్ లోనూ అలాగే మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. […]

కొత్త అవ‌తార‌మెత్తిన త‌మ‌న్నా..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

త‌మ‌న్నా భాటియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ.. గ‌త ప‌దిహేను ఏళ్లుగా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం సినిమాలే కుండా విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అలాగే ఈ మ‌ధ్య బుల్లితెర‌పై ప్ర‌సారమ‌వుతున్న ఓ కుక్కింగ్ షోకు హోస్ట్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ రచయితగా మ‌రొ కొత్త […]

ఆ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్న నిఖిల్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఓ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్నాడు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవ‌రో కాదు అనుపమ పరమేశ్వరన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నిఖిల్ ప్ర‌స్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. […]

ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా […]