పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 […]
Category: Uncategorized
మూ.. పేరుతో మరొక సరికొత్త వేరియంట్..?
కరోనా.. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాంతరాలు చెందుతూ ..ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల బ్రతుకుల మీద ఎంతగా ఉందో తెలిసిన విషయమే..ఇకపోతే త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ గా సరికొత్తగా రూపాంతరం చెంది, ప్రజల మీద తన పంజా విసరడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజలు కరోనాకు వణికిపోతుంటే , ఇప్పుడు ఈ వైరస్ సరికొత్తగా “మూ” గా రూపాంతరం చెంది అనే పేరుతో ప్రజలను అన్ని విధాలా నాశనం […]
మత్స్యకారుడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టిన చేపలు..ఏకంగా కోట్లల్లో ..?
సాధారణంగా కొంత మంది ఎంత కష్టపడినా సరే వారికి అదృష్టం అనేది కలిసిరాక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.. అయితే కొంతమంది ఏం చేయకుండానే అదృష్టం కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక అదృష్టం అనేది ఎప్పుడు ..?ఎవరిని..? ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఒక మత్స్యకారుడు ఊహించన స్థాయిలో అదృష్టవంతుడు అయ్యాడు. అంతేకాదు ధనవంతుడు కూడా అయ్యాడు. ఏకంగా కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.. అది ఎక్కడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని […]
పవన్ చేసిన ఆ తప్పే మహేష్కు, రవితేజకు కలిసొచ్చిందా?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు మహేష్కు, రవితేజకు కలిసిరావడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. పవన్ హీరోగా `బద్రి` సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్లక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]
ఆవులను జాతీయ జంతువుగా ప్రకటించండి… అంటున్న హైకోర్టు..?
హిందువులుగా గోమాతగా కొలిచేటువంటి జంతువు ఆవు.ఈ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది అలహాబాద్ హైకోర్టు.అంతేకాకుండా గో సంరక్షణకు హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని పేర్కొంది.గోవధ నిందితుడైన జావేద్ కు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ వాక్యాలను తెలియజేస్తుంది.ఇక ఈయన చట్టాన్ని ఉల్లంఘించడంతో అలహాబాద్ హైకోర్టు బుధవారం విరి బెయిల్ను తిరస్కరించింది. ఇక హైకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆవును గౌరవించడం రక్షించడం భారత జాతీయ విధి అని తెలియజేసింది.అందుచేతనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి […]
`పవర్ స్టార్` బిరుదు పవన్కు ఎలా వచ్చింది? ఎవరిచ్చారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్.. ఆయన్ను మించి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. తనదైన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్తో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న పవన్కు అసలు `పవర్ స్టార్` అనే బిరుదు ఎలా వచ్చింది..? ఎవరిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివరాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో […]
రతి నిర్వేదం ఆంటీ.. తెలుగులో స్టార్ హీరో తో నటించిన విషయం తెలుసా..?
హీరోయిన్ శ్వేతా మీనన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ నాగార్జునతో కలిసి రాజన్న సినిమా లో నటించిన దొరసాని గెటప్ లో ఉన్న నటి అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.ఇక ఈమె 2011 సంవత్సరంలో నాగార్జున నటించిన రాజన్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు లో కనిపించలేదు.కానీ ఇతర భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది నటి శ్వేతా మీనన్. అయితే రాజన్న సినిమా కంటే ముందు ఈమె రతినిర్వేదం.అనే […]
అదిరిపోయిన `టక్ జగదీష్` ట్రైలర్..నానికి హిట్ ఖాయమా?!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం థియేటర్లో విడుదల కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా […]
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..10 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]









