ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ఉద్యోగినులకు అత్యంత భద్రతను అందిస్తున్న ప్రాంతంగా సిక్కిం నిలువగా, అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. మహిళలకు పనిగంటలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, లైంగిక వేధింపులు, మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం, వారికి లభించే ప్రోత్సాహకాలు, మహిళా ఔత్సాహికులు నడుపుతున్న […]
Category: Politics
అమరావతి మేయర్ కోసం టీడీపీలో ఫైటింగ్
ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఏపీలో ఎన్నికలు జరగకుండా ఖాళీగా ఉన్న 7 కార్పొరేషన్లతో పాటు 4 మునిసిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కోర్టులో కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో ఉన్న అభ్యంతరాలను తొలగించుకోనుంది. చంద్రబాబు సైతం ఈ 11 చోట్ల ఎన్నికలు జరిగాకే ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల […]
జగన్లో కొత్త టెన్షన్ వెనక రీజన్
ఏపీ విపక్షం వైకాపా అధినేత జగన్కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పార్టీ నుంచి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ చేసి సైకిల్ ఎక్కుతాడా? అని నిముషం ఒక యుగంగా టెన్షన్ పడిన ఆయన ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో భారీస్థాయలో టెన్షన్ పడి… దాని విషయంలో ఫుల్లుగా ఫెయిల్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆయనకు మరో టెన్షన్ పట్టుకుంది. కాపు ఉద్యమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వసంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న […]
బాబు ఈ డబ్బులు ఏ మూలకు ..?
ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది తీసుకుంటామని, రావాల్సినవి అడుగుతామని ఆయన పేర్కొటూ.. ప్యాకేజీకి రెడ్ కార్పెట్ పరిచారు. అయితే, ఈ ప్యాకేజీలోగుట్టు స్టోరీ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. తాజాగా వస్తున్న మీడియా కథనాల ప్రకారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏపీకి ఏమూలకూ సరిపోదనే కాకుండా.. ప్యాకేజీ పేరుతో కేంద్రం పెద్ద కుచ్చుటోపీనే పెట్టిందని సమాచారం. నిధులు […]
చంద్రబాబు చేతిలో కేంద్రం లాలీపప్
ఏపీ సీఎం చంద్రబాబుపై తన స్టైల్లో ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన కేంద్రం చంద్రబాబును బాబు(చిన్నపిల్లాడి) మాదిరిగానే ట్రీట్ చేస్తోందని విమర్శించారు. అందుకే చంద్రబాబు మాటను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. హోదా అడిగితే ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇక, మరో అడుగు ముందుకేసిన దిగ్విజయ్.. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏపీకి అప్పగించడంపైనా కామెంట్లు కుమ్మేశారు. పోలవరాన్ని ఓ లాలీపప్తో పోల్చారు. ఈ లాలీపప్ను కేంద్రం […]
పవన్కు వారిద్దరి క్లాస్ వర్క్ అవుట్ అవుతుందా..!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయం ఇంకా ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. ముఖ్యంగా పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయనను ఆరాధించే ఓ వర్గం ప్రజల్లోకి ప్యాకేజీ అస్సలు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు స్టేట్ టీడీపీ సహా నేషనల్ బీజేపీలకు ఇది పెద్ద ప్రాబ్లంగా పరిణమించింది. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పుడు విధిలేని పరిస్థితిలోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం చెబుతోంది. అంతేకాదు, హోదాతో ఏమేమి ఈ […]
ఏపీ బీజేపీ నేతల నోటికి తాళం వెనక
నిన్న మొన్నటి వరకు ఏపీ అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్రబాబులపై పరోక్షంగా విరుచుకుపడిన ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెపుతోంది అంటూ వ్యాఖ్యలు కుమ్మరించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు నోటికి లాకేసుకున్నారు. ఇంతలా ఏపీ కమల దళం బిగుసుకు పోవడానికి కారణమేమై ఉంటుంది? ఎందుకు అందరూ ఇంతలా మారిపోయారు? అంటే.. దీని వెనుక చాలా స్టోరీయే నడించిందని తెలుస్తోంది. ఢిల్లీ […]
ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్.
విభజన పాపంలో పార్లమెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ బీజేపీ పాలు పంచుకున్న విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అయితే తాము అధికారంలోకి వచ్చాక విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని చెప్పిన బీజేపీ నేతల హామీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. ఫలితంగానే ఏపీలో బలమైన పునాదులు ఉన్న కాంగ్రస్ పార్టీని చరిత్రలో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మరీ టీడీపీ, బీజేపీ కూటమికి అధికారం అప్పగించారు.. అయితే అధికారం చేజిక్కాక, […]
పాక్ ముష్కర మూకల ఆటకట్టు
కుక్క కాటుకి చెప్పుదెబ్బ అనే స్థాయిలో సైన్యం పాకిస్తానీ తీవ్రవాదులపై విరుచుకుపడింది. జమ్మూకాశ్మీర్లోని యురి సెక్టార్లో సైనిక శిబిరంపై దాడులు చేసి 18 మంది సైనికుల్ని తీవ్రవాదులు పొట్టనపెట్టుకోగా, భారత సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఇంతలోనే పాకిస్తాన్ నుంచి యురి సెక్టార్ టార్గెట్గా పాక్ సైన్యం కాల్పులను ప్రారంభించింది. దాంతో భారత సైన్యం అప్రమత్తమయ్యింది. తీవ్రవాదుల్ని బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ సైన్యం వ్యూహాత్మకంగా ఈ కాల్పులను జరుపుతుంటుంది. ఇది గ్రహించిన సైన్యం, రంగంలోకి దిగి, బోర్డర్ దాటుతున్న […]