తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేజీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో పీఆర్సీ అమలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 […]
Category: Politics
ఎంపీ నవనీత్ కౌర్కు ఊహించని షాక్..?
అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్కు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర శివసేన నేత ఆనందరావు ఆద్సుల్ నవనీత్ కౌర్ పై బాంబే హైకోర్టులో ఆమె కుల ధృవీకరణ పత్రాలు నకిలీవి ఎన్నికల్లో సమర్పించిందని ఫిర్యాదుపైచేశారు. దీంతో బాంబే హైకోర్టు ఈ మేరకు విచారణ చేసి షాకింగ్ తీర్పు వెల్లడించింది. బాంబే హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ నవనీత్ కౌర్కు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు ఆమె తన కుల సర్టిఫికెట్లు నకిలీవి కావని, […]
తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్.రమణ?!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగలనుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడడంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారట. […]
సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]
కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]
కమలా హారిస్కు తప్పిన పెను ప్రమాదం..ఏం జరిగిందంటే?
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తాజాగా తొలిసారి విదేశీ పర్యటకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాలకు ఎయిర్ఫోర్స్-2 విమానం బయల్దేరారు. అయితే విమానం గాల్లో ఉండగానే… సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం.. వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగానే లోపాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం తాను క్షేమంగా ఉన్నానని కమలా హ్యారిస్ మీడియాకు […]
అన్లాక్కు సిద్దమవుతున్న తెలంగాణ సర్కార్..ప్రకటన ఎప్పుడంటే?
సద్దుమణిగింది అనుకున్న కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అయ్యాయి. తెలంగాణలోనూ సెకెండ్ వేవ్లో కరోనా విశ్వరూపం చూపడంతో.. కేసీఆర్ సర్కార్ వెంటనే లాక్డౌన్ విధించారు. ప్రస్తుతం మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసులు మరియు మరణాలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్లాక్ కు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీని వీడనున్న పనబాక లక్ష్మి?!
తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్సభ స్థానానికి పోటీచేసిన పనబాక లక్ష్మి.. ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఓడిపోయినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా […]
సికింద్రాబాద్ లో విషాద ఘటన..?
సికింద్రాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మోండా మార్కెట్ వద్ద దారుణం జరిగింది. ఆ ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో రైలు పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్లర్ వేయడానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ అందులో పడ్డాడు. దీనిని గమనించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడు. బోయినపల్లిలోని చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు […]