ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలిచింది.. టీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయిది. ఇది అందరి తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఫలితాలను సీరియస్ గా తీసుకొంది. టీ.కాంగ్రెస్ నాయకులపై ఫైరవుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం గురించి కాదు ఈ బాధ.. పార్టీకి వచ్చిన ఓట్ల గురించే అధిష్టానం తట్టుకోలేకపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్న నాయకులను ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయామని […]

రాళ్లేసిన ప్రాంతంలోనే.. పూలు వేయించుకున్న ఈటల

ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా పనిచేసి.. ఆ తరువాత అధినేత కేసీఆర్ తో విభేదాలొచ్చి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఈటలను ఒంటరి చేయాలని చూసింది. పార్టీలో ఉన్నపుడు మంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విచిత్రమేమంటే ఆయన అలా రాజీనామా చేసిన కొద్ది సేపటికే […]

అసలు ’వరి‘ని కొనేదెవరు? ..ముందు ఇది తేల్చండి

తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కింది. రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంటే..కాదు.. కేంద్ర ప్రభుత్వమే ఆ పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుపడుతోంది. దీంతో రాష్ట్రంలో వరి కొనుగోలు సంగతి పక్కకువెళ్లి టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేస్తే.. శుక్రవారం టీఆర్ఎస్ కూడా నిరసన బాట పడుతోంది. ఒకవైపు రైతులు కొనుగోళ్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే.. బాధ్యతగల […]

కేంద్రం నిర్ణయంతో ఎంపీలు ఇక హ్యాపీ..

= సార్.. మా ఊళ్లో రోడ్డు సరిగా లేదు.. మీ ఫండ్ నుంచి కొంత కేటాయించి రోడ్డు వేయించండి.. మీ పేరు చెప్పుకుంటాం.. = మా గ్రామంలో ఆస్పత్రి భవనం అధ్వానంగా ఉంది.. పడిపోతుందేమో.. కొంత డబ్బు కేటాయించి ఆస్పత్రికి మరమ్మతులు చేయించండి.. మిమ్మల్నే తలుచుకుంటాం.. = మా పల్లెలో స్కూలు మరీ దారుణంగా ఉంది.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. మీరైనా దయచూడండి.. …ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని వేలమంది ఎంపీలను కోరేవారు. ఎంపీలు కూడా కాదనకుండా చేస్తాం.. […]

’వైద్యం‘పై హరీశ్ మార్క్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, సీనియర్ నాయకుడు, మంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం అందరికీ తెలుసు. పార్టీ విధేయుడిగా.. మామకు ఇష్టమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఉద్యమ సమయంలోనూ హరీశ్ రావు కీలకలంగా పనిచేశారు. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తో విభేదాలున్నాయని మీడియాలే అనేకసార్లు వార్తలు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. అయితే వాటిని హరీశ్ కానీ,పార్టీ కాని పట్టించుకోలేదు. ఖండించలేదు. ఎవ్వరేమనుకున్నా హరీశ్ కు ఉన్న స్థానం ఆయనకుంది. అది హరీశ్ […]

రేవంత్ కామెంట్స్ పై ఇద్దరూ మౌనం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందునుంచీ అంటే పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుంచీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూనే.. కేంద్రం పెద్దలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. రేవంత్ మాటలకు, సవాళ్లకు ఇటు కేసీఆర్ సర్కారు కానీ, అటు బీజేపీ కానీ సమాధానం ఇవ్వడం లేదు. హైదరాబాదు శివారులోని కొంపెల్లిలో జరిగిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో రేవంత్ ఇరు పార్టీల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక […]

జగన్ పై ఉద్యోగుల గుస్సా..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారుపై, సీఎం వ్యవహారతీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకపొతే ఎలా అని ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి రూపొందించిన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దీంతో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం వార నడుస్తోంది. నేడు.. రేపు అన్నట్లు కాలం గడుపుతుండంతో ఉద్యోగులు అసహనం […]

అన్న ఆంధ్రాలో.. చెల్లి తెలంగాణ‌లో ఇదెక్క‌డి చోద్యం అమ్మా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరో రెండు సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆయన తన వంతు ప్రయత్నాలు గా నవరత్నాలలో ప్రవేశపెట్టిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చుకుంటూ వస్తున్నారు.. ఎలాగైనా సరే తనే గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.. ఈయన […]

అన్నాడీఎంకేలో ‘శశి కల’కలం.. పార్టీ స్వాధీనంలో చిన్నమ్మ దూకుడు..!

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో అమ్మ జయలలిత తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో చిన్నమ్మ శశికళ ఉండేది. జయ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శశికళ పార్టీ వ్యవహారాలను అన్ని తానై చూసుకునేది. జయ అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించగా.. ఆమె మరణం తర్వాత పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి దించి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శశికళ ప్రయత్నించింది. ఆలోగా అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలుపాలైంది. శశికళ […]