ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గిస్తూ టీడీపీ బలపడుతూ వస్తుంది. ఇదే క్రమంలో పెడన నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీపై జోగి రమేశ్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి […]
Category: Politics
మేకపాటికి డౌటే..బొల్లినేనికి నో ఛాన్స్..!
ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో చాలా వింత పరిస్తితులు ఉన్నాయి..ఇప్పటికే పలు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్గా అది టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ ఉంటుంది..అలా అని టీడీపీకి పాజిటివ్ ఉండటం లేదు. ఇలాంటి పరిస్తితి ఉన్న నియోజకవర్గాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేకపాటి […]
వైసీపీ పోరు..ఉత్తరాంధ్రలో ఆధిక్యం పెరిగిపోతుందా?
విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి..ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గట్టిగా పోరాడుతున్నారు. అటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా విశాఖకు మద్ధతుగా పోరుబాట పట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అవ్వబోతున్న తరుణంలో..ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు విశాఖ కోసం పోరాటం ఉదృతం చేశారు. ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని చెప్పి కార్యాచరణ రూపొందింస్తున్నారు. అయితే అమరావతి […]
తూర్పులో ‘ఫ్యాన్’కు అదిరిపోయే దెబ్బ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే..జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అందుకే ప్రతి పార్టీ కూడా తూర్పులో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీకి..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోగా, 2019లో వైసీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చెప్పి ఇటు వైసీపీ, అటు టీడీపీ […]
టీడీపీ టార్గెట్గా కేసీఆర్..ఛాన్స్ ఉందా..!
దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుతున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి…మోదీ సర్కార్ని గద్దె దించాలని చూస్తున్నారు. సరే అది తర్వాత విషయం ముందు జాతీయ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు […]
బీజేపీలో సోముకు ఎసరు పెడుతున్న సత్తెన్న…?
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. పక్కనే ఉన్న నేతలు ఎసరు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జగన్తో కలిసి మెలిసిన తిరిగిన కర్నూలుకు చెందిన రెడ్డి నాయకుడు టీడీపీలోకి వెళ్లి.. విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయకుల లక్షణం.. రాజకీయ లక్షణం.. అంతా వ్యక్తిగత ప్రయోజనం.. పదవులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత […]
సీనియర్లకు సీటు లేదా..జగన్ షాక్ ఎవరికి..!
ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సరిగ్గా నిర్వహించని వారికి జగన్ క్లాస్ పీకిన విషయం తెలిసిందే..ఇకనుంచైనా కార్యక్రమం ద్వారా గడపగడపకు వెళ్లాలని..లేదంటే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అయితే గడపగడకు వెళ్లకపోతే సీటు ఇవ్వకుండా ఉంటారా? అబ్బో కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గడపగడపకు తక్కువ సమయం వెళ్ళిన వారిలో సీనియర్లు ఎక్కువ ఉన్నారు..అందులో జగన్కు అత్యంత సన్నిహితులే ఉన్నారు. వారికి సీటు ఇవ్వకుండా ఉండటమనేది చాలా కష్టమైన పని. ఒకసారి తక్కువ రోజులు […]
వైసీపీలో నాలుగు సర్వేలు..బయటపడ్డ రిపోర్ట్..!
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేస్తున్న విషయం తెలిసిందే..మళ్ళీ అధికారం దక్కించుకోవాలని..ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ..ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈ రెండు పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఎక్కడకక్కడ తమ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో తమ పార్టీల గెలుపోటములకు సంబంధించి..ఎవరికి వారు అంతర్గంగా సర్వేలు చేయించుకుంటున్నారు. థర్డ్ పార్టీ సర్వేలే కాకుండా…వైసీపీ-టీడీపీలు సెపరేట్గా సొంత […]
ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ ఇంచార్జ్లతో టఫ్ ఫైట్..!
ఈ సారి 175కు 175 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న 23 సీట్లని కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో బలమైన వైసీపీ నేతలకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఆ ఇంచార్జ్లు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా అధికారంలో ఉండటంతో..వారే ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. పైగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన ప్రతి […]