ముద్రగడ హెల్త్ బులిటెన్ – కాపు మీటింగ్ – ప్రభుత్వం లో టెన్షన్

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతుంది. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం సాయంత్రం 5గంటలకు డా.రమేష్ కిషోర్, డా.విజయేంద్ర ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ముద్రగడ దీక్ష 105గంటలకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఎలాంటి పరీక్షలకు ముద్రగడ అనుమతించలేదని డాక్టర్ల బృందం స్పష్టం చేసింది ముద్రగడ చూసేందుకు బాగానే వున్నా ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం నీళ్లు త్రాగుతున్నారని తెలిపారు. బిపీ […]

సిద్దప్పా ఏందీ నీ కాకి గోలా??

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కర్ణాటక సీఎం..మరో అంకానికి తెర తీశారు. కర్ణాటక ముఖ్యమంత్రి వాచీ గొడవ సద్దుమణగ్గానే… ఇప్పుడు కారు వివాదం తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు మొదట్నుంచి నమ్మకాలెక్కువ. కాగా కొన్ని రోజుల క్రితం ఆయన అధికారికంగా వాడే కారుపైన ఒక కాకి కూర్చుంది. ఎంత తరిమినా పోకుండా కారు బానెట్ పై తచ్చాడింది. ఆ మొత్తాన్ని ఎవరో వీడియో కూడా తీరు. కాకి తన కారునే అంటిపెట్టుకుందని తెలిసిన సిద్దరామయ్య వెంటనే […]

పాపం ఈ జంపింగ్ లు అభివృద్ధి కోసమేనట..హవ్వ..

నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాన్కర్ రావు, రవీంద్రనాయక్ తాము అధికార‌ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్న‌ట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములం కావాల‌నే టీఆర్ఎస్‌లో చేరుతున్నామని సెలవిచ్చారు. తాము ఎల్లుండి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను వీడుతుండ‌డం తమకు బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. కాంగ్రెస్‌లోని అంతఃక‌ల‌హాల‌తో తాము మ‌నో వేద‌న‌కు గుర‌య్యామ‌ని […]

భర్త వేధింపులు తాళలేక..రేప్ స్టోరీ అల్లుకుంది..

ఆమె ఓ నర్సు. ముంబైలోని థానే హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతమే. కానీ ఇంట్లో పరిస్థితే బాలేదు. భర్త వేధింపులు. కొడుకు తమవాడే కాబట్టి కుటుంబసభ్యులదీ అతని మాటే. నిత్యం గొడవలు. ప్రశాంతత లేదు. మొత్తానికి 26ఏళ్లకే ఆమె జీవితంపై నిరాశ పెంచుకుంది. చనిపోవాలని అనుకోకపోయినా ఈ గొడవలను తప్పించుకోడానికి ఓ ప్లాన్ వేసుకుంది. ఇలా చెప్తే వేధించకుండా వదిలేస్తారనుకుందో ఏమో గానీ తనపై కొందరు అత్యాచారం చేశారని ఇంట్లో చెప్పింది. హాస్పిటల్ నుంచి […]

అపోలో కిడ్నీ దందాలో వాళ్లూ ఉన్నారా?

కొన్ని రోజుల క్రితం దేశ రాజధానిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అపోలో పేరు బయటకొచ్చింది. ఇక్కడే పలువురికి కిడ్నీ మార్పిడి జరిగినట్లు తేలింది. ఆపరేషన్లు చేసింది సీనియర్ డాక్టర్లే. అయితే వారికి అసలు విషయం చెప్పకుండా వాళ్ల అసిస్టెంట్లు పనికానిచ్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కిడ్నీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ వైద్యులను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇంటరాగేషన్ లో రాజ్ కుమార్ రావ్ […]

‘జెంటిల్‌మేన్’ సెన్సార్ టాక్

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మేన్’ సెన్సార్ పూర్తియ్యింది. ఈ నెల 17న విడుదల కానుంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకతవంలో తెరకెక్కిన చిత్రమిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చ్రితమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కౄష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నిర్ణయించారు. […]

ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?

అంజ‌లీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌, జ‌మున‌, కైకాల వంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు ప‌ద్మశ్రీ‌లు లేవంటే అది అంద‌రి దౌర్భాగ్యం. మ‌న ప్రభుత్వాలు ప్రతిభ‌ను గుర్తించ‌వు. రిక‌మండేష‌న్లనే గుర్తిస్తాయి. ఇదో ద‌రిద్రం.. అని విమ‌ర్శించారు. ఎవ‌రో ముక్కు, మొహం తెలీని వారికి ప‌ద్మశ్రీ‌లు ఇస్తున్నారు. అందువ‌ల్ల వాటి విలువ ప‌డిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇప్పటివ‌ర‌కూ కొన‌సాగిన అసోసియేష‌న్లలో ఈ’ అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తోందని… అత్యుత్తమంగా ప‌నిచేస్తూ పేద‌క‌ళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు […]

ఆ బంగ్లాలో… అమ్మాయి ఆత్మ తిరుగుతోందా?

దయ్యాల సినిమాల హవా ఇప్పుడు అన్ని చిత్ర సీమల్లో నడుస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో మరీను. ఆ సినిమాలకు పెట్టే ఖర్చు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. అది కన్నడతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదలవ్వబోతోంది. నిజంగా జరిగిన కథ ఆధారంగా దానిని తీస్తున్నారు. గుజరాత్ లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్ […]

ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!

తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]