రాజకీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొదవ ఉండదు! ఇప్పుడు ఇదే టాక్పై తీవ్ర వర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్రభుత్వం చేయదల్చుకున్న, చేస్తున్న పనులకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్నంతా పోగేసి.. పక్కారాష్ట్ర సీఎం చంద్రబాబుకి చేరవేస్తున్నారట. దీంతో సదరు సమాచారాన్ని ముందే గ్రహిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ కన్నా రెండడుగులు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారట! ఇలా మంత్రులే […]
Category: Latest News
ఆ ఇద్దరు ఏపీ మంత్రుల మౌనం వెనక
పాలిటిక్స్లో హేమాహేమీలైన నేతలు మౌనంగా ఉంటే.. దానర్థం ఏమై ఉంటుంది? ఎంతో చలాకీగా ఉండాల్సిన నేతలు చేతులు ముడుచుకుని కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండింటికీ సమాధానం కావాలంటే అర్జంటుగా విశాఖ పాలిటిక్స్లోకి ఎంటరైపోవాల్సిందే. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గత కొన్నాళ్లుగా మూతి బిగించుకుని కూర్చోవడమే కాకుండా, చేతులు కట్టేసుకుని మౌనంగా ఉన్నారట. తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై కనీసం సమీక్షలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. ఇక, జిల్లా నుంచి […]
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దని తీర్మానం
రాజకీయాల్లో నేతలు ప్రజలకు హామీలివ్వడం… వాటిలో కొన్నింటిని నెరవేర్చలేకపోవడం, దాంతో ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడు ఆ ప్రజాప్రతినిధుల్ని నిలదీయడం సర్వసాధారణంగా జరిగేదే… అయితే తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే తోనే తమలో ఎవరూ మాట్లాడకూడదని, ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి గట్టిగా తీర్మానం చేసుకున్న విషయం తెలిస్తే కాస్త వింతగానూ, విచిత్రంగానూ ఉంటుంది కదా..! నిజమే..వినడానికి ఆశ్చర్యంగానూ , అక్కడి ప్రజల చైతన్యం చూస్తే మరో పక్క ఆనందంగానూ అనిపిస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఇటీవల […]
స్నేహితుడితో జగన్కు షాక్ రెడీ చేస్తోన్న లోకేష్
తెలుగుదేశం పార్టీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కొంతకాలంగా క్రియాశీలక పాత్రను పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే… లోకేష్కు మంత్రి పదవినిచ్చి పాలనలో మరింత ముఖ్య పాత్ర వహించే అవకాశం ఇవ్వాలని ఇటీవల పార్టీ నుంచి గట్టి డిమాండే వచ్చినా… ప్రత్యర్థుల విమర్శలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం ఇష్టం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రస్తుతానికి పార్టీ నేతలకు సర్ది చెప్పి ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలనాటికి అధికారం […]
2019 ఎన్నికల్లో గెలుపునకు జగన్ వ్యూహం ఇదే
ఏపీలోని ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా.. ఎట్టిపరిస్థితిలోనూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2014లోనే అత్యధిక మెజారిటీతో వైకాపా అధ్యక్షుడు జగన్ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేషణలు, సర్వేలు కూడా వచ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ సవారీ చేయడానికి, టీడీపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడ్డాయి. అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అటు బీజేపీతో […]
ఏపీ రాజధానిలో టీడీపీతో బీజేపీ కటిఫ్
2014 నుంచి మిత్రపక్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మధ్య రానురాను కొన్ని విషయాల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక, ఇటీవల కాలంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింతగా ఇరు పార్టీల నేతల మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే విజయవాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక, ఇప్పుడు ఇదే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో గుంటూరు బీజేపీ నేతలు మరింతగా కారాలు మిరియాలు నూరడంతోపాటు అసలు టీడీపీతోనే కటీఫ్ చెప్పేందుకు […]
కేటీఆర్కు కవిత షాక్ ఇస్తుందా ఏంటి
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఓడలు అనుకున్నవి తెల్లారేసరికి బళ్లుగా మారిపోవడం పాలిటిక్స్లోనే సాధ్యం. ఇప్పుడీ స్టోరీ అంతా ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సహా దాని అభివృద్దికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న కేటీఆర్ భవితవ్యం త్వరలోనే మారిపోతుందట! అంటే ఆయన ఏ సీఎం అయిపోతారని కాదు. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడున్నదానికన్నా ఏమీ బెటర్ పొజిషన్కి వెళ్లదట. అదేంటి అనుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పటి […]
బాబు ప్రభుత్వంపై పోరాటానికి పవన్ రెడీ
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న జనసేనాని పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ప్రశ్నించే టైం వచ్చిందా? అది కూడా మిత్రపక్షం, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపైనే పవన్ రెచ్చిపోతాడా? బాబు ప్రభుత్వ నిర్ణయాలపై రంకెలు వేస్తాడా? అంటే నిన్నటికి నిన్న జరిగిన పరిణామాలను బట్టి చూస్తే.. ఔననే సమాధానమే వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న గోదావరి మెగా ఫుడ్ పార్క్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెగా ఫుడ్ ఫార్క్ ఏర్పాటుతో విడుదలయ్యే వ్యర్థాలను పొలాలకు పారే […]
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్ ఇదే
దాదాపు 60 ఏళ్లనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. రెండున్నరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తాజాగా సీఎం కసీఆర్ నేతృత్వంలో 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల మహా తెలంగాణగా ఆవిర్భించింది. ప్రజలకు అన్ని స్థాయిల్లోనూ పాలన చేరువవ్వాలనే ప్రధాన ఆకాంక్షతో జరిగిన ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు సృష్టించింది. దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రారంభంతో ఈ క్రతువును మొదలు పెట్టిన సీఎం కేసీఆర్.. తెలంగాణ […]