ముందస్తు ఎన్నికలతో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కప్పదాట్లు, కప్పుల తక్కెడలు, జంపింగ్ జపాంగ్ల లిస్టులు రోజు రోజుకు పెరిగిపోనున్నాయి. ఈ క్రమంలోనే ఓ మాజీ మంత్రి సైతం తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలోకి జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు రూమర్లు వస్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి […]
Category: Latest News
అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే..సన్నిహితులతో చర్చలు
టీడీపీలో ఓ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఆ పార్టీలో వేగలేకపోతున్నారా ? సదరు నేత చూపులు వైసీపీ వైపు ఉన్నాయా ? అంటే అవుననే అంటున్నారు ఏపీలోని రాజకీయ విశ్లేషకులు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి 2009లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడంతో మోదుగులకు చంద్రబాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు. […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
తుమ్మలపై కేసీఆర్ కోపానికి అర్థాలే వేరయా..!
రైతుల మీద వరాల జల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిరసనలకు దిగారు! మద్దతు ప్రకటించి అన్నీ ఉచితంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటిస్తే.. పంటను మంటల్లో వేశారు!! తెలంగాణలో రైతులందరిపైనా సీఎం కేసీఆర్.. వద్దంటే వరాలు కురిస్తున్నారు. కానీ ఆయనకు సన్నిహితుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకా అయిన ఖమ్మంలో.. మిర్చి రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేయడం.. సర్కార్కు మింగుడు పడటం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్.. మరోలా వ్యక్తంచేశారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖపై […]
నంద్యాలలో జగన్ వ్యూహం ఫలిస్తుందా..?
కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటాచేయాలనే అంశంపై టీడీపీలో తీవ్ర తర్జజభర్జనలు కొనసాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలని అటు శిల్పా, ఇటు భూమా వర్గాలు పట్టు పడుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం కూల్గా ఉన్నారు. అభ్యర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం కూడా లేకపోలేదట. ఈ రెండు వర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే అది […]
ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్న చంద్రబాబు
ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరి మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన్ను కోరారు. చివరికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తానని ప్రకటించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు దృష్టిలో మాత్రం.. మరో ఎంపీ మురళీమోహన్ ఉందని తెలియడంతో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ […]
ఆ విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందా?
బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడించడం.. వారిని ప్రశ్నలు అడగటం చేస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు! వారు టీడీపీ పథకాల గురించి, తన గురించి ఏం చెబుతారోనని తెలుసుకునేందుకు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవల పశ్చిమగోదావరిలో నిర్వహించిన సభలోనూ ఇలాగే గ్రామస్తులతో మాట్లాడించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాలని, ఎప్పటికప్పుడు నేతలకు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నారని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాలని చెబుతూ ఉంటారు. […]
బీజేపీని వదిలించుకునే పనిలో టీటీడీపీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సూత్రాన్ని టీటీడీపీ వంటబట్టించుకుంది. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టినా.. ప్రస్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో కొత్త మిత్రుల వేటలో టీటీడీపీ నేతలు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శత్రువయిన కాంగ్రెస్తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా అధినేత చంద్రబాబు ముందు ఉంచడం ఇప్పుడు […]
కేజ్రీవాల్తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్
పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయకుల మధ్యే అభిప్రాయభేదాలు.. నేతలపై కేసులు.. వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయన సీఎం పీఠానికి ఎసరు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హవా దేశంలో నడుస్తున్న రోజుల్లో.. దానిని తట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్కడమంటే మామూలు విషయం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెలవడమంటే దేశం మొత్తం నివ్వెరపోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]