కాంగ్రెస్ను, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విడదీసి చూడలేం! అంతలా కాంగ్రెస్ను తనలో ఐక్యం చేసేసుకున్నాయాన! ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జగన్ వైపు వెళ్లిపోవడం.. ఇదే సమయంలో విభజన జరగడం.. ఇలా దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల సమయానికి కొంతైనా పుంజుకోవాలని పార్టీ తహతహలాడుతోంది. ఇదే సమయంలో వైఎస్ పేరు చెప్పి.. తమ […]
Category: Latest News
రామోజీకి – చంద్రబాబుకు దూరం ఎందుకు
తెలుగుదేశం-ఈనాడు బంధం బీటలు వారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు మధ్య దూరం పెరుగుతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది దశాబ్దాల అనుబంధం! ప్రస్తుతం ఇది క్రమక్రమంగా తగ్గుతోందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు తర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్రజ్యోతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. తన రాజకీయ గురువు రామోజీరావును చంద్రబాబు పక్కనపెట్టడం వెనుక కారణాలేంటనే […]
టీడీపీకి ఓట్లు వేయం…ఇది వారి మాట!
ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకుండానే అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసేశాడు. మంత్రి అఖిలప్రియకు సైతం తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడం కఠినపరీక్షగా మారింది. దీంతో ఆమె సోదరుడిని వెంటపెట్టుకుని ఆశీర్వాద […]
ఆయన విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్..మరి అఖిలప్రియ ఏం చేస్తదో!
ఉప ఎన్నికల వేళ నంద్యాల టీడీపీలో రగడ రగడ జరుగుతోంది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పార్టీ వీడడంతో జగన్ ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. శిల్పా వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆయన సోదరుడు ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయిన శిల్పా చక్రపాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఎలా ఉన్నా చక్రపాణిరెడ్డి మాత్రం తాను టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. చక్రపాణిరెడ్డి తాను టీడీపీని […]
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీ, తెలంగాణలో గెలుపెవరిది…
ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. కొత్తగా రాజకీయ తెరపై భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించిన జనసేన.. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? సీఎం కావాలనుకునే ప్రతిపక్ష నేత జగన్ ఆశలు ఈసారి నెరవేరతాయా? అటు టీఆర్ఎస్లో మళ్లీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయి? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు […]
ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ వాళ్లేనా
అసంతృప్తి.. టీడీపీలో ఈమధ్య విపరీతంగా వినిపిస్తున్న పదం!! క్రమశిక్షణకు మారుపేరయిన టీడీపీలో అసంతృప్తి వల్ల తీవ్ర అలజడి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్` వల్ల ఇది మరింత తీవ్రమైంది. రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇదే అసంతృప్తి కొనసాగితే.. జంపింగ్లు ఎక్కువవుతాయని దీనివల్ల పార్టీకి తీవ్ర నష్ట తప్పదని భావించిన అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహన్రెడ్డి వైసీపీలో చేరడంతో వెంటనే ఆయన అలర్ట్ అయ్యారు. ఇలా వదిలేస్తే ఇంకా […]
గంటాను వదిలించుకుంటోన్న బాబు
ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయనకు ఒకే పార్టీలో ఉండి రాజకీయాలు చేయాలన్న సూత్రం ఏదీ ఉండదు. ప్రతి ఎన్నికకు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజకవర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా పలు పార్టీలు మారి గత ఎన్నికలకు ముందు తన టీంతో కలిసి టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ ఒప్పందం ప్రకారం ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి గంటాకు జిల్లాలో […]
టీడీపీలో బ్రదర్స్ బల ప్రదర్శన వెనక మర్మమేంటో..?
కర్నూలులో తమ హవా మళ్లీ కొనసాగించేందుకు కేఈ సోదరులు తహతహలాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించారు. తమ బలాన్ని, బలగాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడానికి సన్మాన కార్యక్రమాన్ని వేదికగా మలుచుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబం ఎప్పుడూ టీడీపీకి విధేయతను ప్రకటించిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు దీని వెను […]
టీఆర్ఎస్ మంత్రిలో అసమ్మతి మొదలైందా?
ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో.. ఎవరిని ఎప్పుడు ఎలా చాకచక్యంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్కు బాగా తెలుసు! ఉపయోగించుకున్నంత సేపు వారిని తలమీద పెట్టుకుంటారు! తర్వాత వారి వైపు కన్నెత్తి చూడరు! అసలు పట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా పక్కనపెట్టేశారు. కీలక మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నా.. ఆయన శాఖలోని వ్యవహారాలన్నీ కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తుండటంతో మంత్రి ఇబ్బందులు పడుతున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ […]