టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇటీవల లండన్ టూర్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందేRRR సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా లండన్ వీధుల్ని రాత్రి సమయంలో చుట్టేస్తున్న ఎన్టీఆర్-ప్రణతి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..ఆ ఫోటోలను చూడముచ్చటగా కనిపిస్తున్నారు.చుట్టూ మాల్స్.. ప్రకాశవంతమైన లైటింగ్ మధ్య దంపతుల ఫోటో క్రేజీగా ఉంది. ఇందులో తారక్ ప్రణతి ఇద్దరూ షాపింగ్ చేసి ఇలా రోడ్డుపై నుంచొని […]
Author: Divya
బ్రహ్మాజీ: ట్రైలర్లో చూపించారు సినిమాలో లేపేశారు..!!
ప్రముఖ టాలీవుడ్లలో కమెడియన్గా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు బ్రహ్మాజీ. ఎప్పుడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటారు. ఇక బ్రహ్మాజీ వయసు పెరుగుతున్న తన వయసుకు తగ్గ ఉండే పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన వేసి పంచ్ డైలాగులు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా నిఖిల్ నటించిన 18 పేజీస్ సినిమా విషయంలో ఒక ఘోర అవమానం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 18 పేజీ ట్రైలర్లో కనిపించిన […]
ఆషు రెడ్డి..చేస్తున్న పనికి ఎవరైనా సూపర్ అనాల్సిందే..!!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ,రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదటగా సోషల్ మీడియాలో డబ్స్ మ్యాచ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషురెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ కి సమంత పోలికలు ఉండడం ప్లస్ అని చెప్పవచ్చు. ఆషురెడ్డి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేసి […]
చిరంజీవి చేస్తున్న సహాయాల వెనుక అసలు రహస్యం ఇదేనా..?
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలకే కాకుండా దానధర్మాలలో కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు. ఎప్పటికప్పుడు సహాయాన్ని చేస్తూ బాగా పేరు సంపాదించారు.. అలా ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంక్ వంటివి స్థాపించారు.ఇన్నేళ్లలో ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన రక్తదానాన్ని మాత్రం చిరంజీవి వదిలేయలేదు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు సేవలను వివరిస్తూనే ఉన్నారు అని చెప్పవచ్చు. ఏటా తాను రక్తదానం చేస్తూ తన అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలు యువతను కూడా ఆ వైపుగా అడుగులు వేయిస్తున్నారు. […]
శ్రీదేవితో విభేదాలపై స్పందించిన జయప్రద..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాఫబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు రెండో సీజన్ ని కొనసాగుతూ విజయవంతంగా దుసుకుపోతోంది.ఇందులో ఎంతోమంది డైరెక్టర్లు, నటీనటులు , రాజకీయ నాయకులు గెస్ట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా బాలయ్య తన షోని ఉమెన్స్ స్పెషల్ షో గా మార్చేశారు. హీరోయిన్లు జయసుధ ,జయప్రద యువ హీరోయిన్ రాశి ఖన్నా గెస్టులుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా.. శ్రీదేవితో తనకున్న విభేదాల పైన జయప్రద తెలియజేయడం […]
మైత్రి మూవీ కి తలనొప్పిగా మారుతున్న పుష్ప చిత్రం..!!
ఈమధ్య ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. గడచిన కొన్ని నెలలుగా భారతీయ సినిమాలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన కొన్ని సినిమాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో నిర్మాతలు రిలీజ్ అంటే చాలా భయపడుతూ ఉన్నారు. అలా ఏడాది కేజీఎఫ్ -2,RRR, కార్తికేయ-2, కాంతారా […]
శాకుంతలం సినిమాను చూసిన సమంత.. ఏమనిందంటే..!!
టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్యకాలంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. అయినా కూడా పలు చిత్రాలలో నటించేందుకు ఇమే ఆసక్తి చూపిస్తోంది. రీసెంట్గా విడుదలైన యశోద చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకుంది. ఇక సమంత నటించిన చిత్రాలలో శాకుంతలం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంతో సమంత రేంజ్ మరొకసారి మారిపోతుందని చిత్ర బృందం […]
వీరయ్య చిత్రానికి ఆసన్నివేశం హైలెట్గా మారనుందా..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. మరొకవైపు సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సెరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరికి విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి దర్శకుడు బాబి దర్శకత్వం వహించారు. బాబి అభిమానులలో ఇంట్రాక్షన్లు చేసిన […]
షాక్: నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది.. హత్యే నట..!!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ నటుడిది హత్యలేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుగుతూనే ఉన్నది. మొదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేసినప్పుడు ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీనిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పైన […]