ఎలమంచిలిలో ట్విస్ట్..సీటు వాళ్ళకే ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు స్వతహాగానే సీటుపై ఆశలు వదులుకుంటున్నారు. ఎందుకంటే వారిపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయం అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే సీటు విషయంలో ఇప్పుడు కొత్త మెలికలు పెడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా..అదే తరహాలో సీటు విషయంలో కొత్త మెలిక పెడుతున్నారు. ప్రస్తుతం ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజుపై ప్రజా వ్యతిరేకత […]

టీడీపీలోకి వసంత..దేవినేనికి అదే టెన్షన్.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. అదే సమయంలో రెండు పార్టీల్లో అంతర్గత యుద్ధం కూడా నడుస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..మంత్రి జోగి రమేష్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అటు టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుల మధ్య పోరు నడుస్తోంది. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి..వచ్చే ఎన్నికల్లో తన సొంత స్థానమైన మైలవరం […]

రాజాంలో బాబు: మధ్యలో వెళ్ళిపోయిన ప్రతిభా..కొండ్రుకే ఛాన్స్.!

రాజాం నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చాలా రోజుల నుంచి టీడీపీకి ఈ సీటు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు టూర్‌తో ఆ కన్ఫ్యూజన్ పోయినట్లే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు రాజాంతో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇక బాబు పర్యటనలకు టీడీపీ శ్రేణుల నుంచి, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పొందూరు, రాజాంల్లో రోడ్ షోలకు భారీగా జనం వచ్చారు. […]

టీడీపీలో కన్ఫ్యూజన్: సీట్లు ఇప్పించినవారికే ‘సీటు’ కష్టాలు..!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిస్తితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు..ఈ సారి సీట్ల కేటాయింపుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగే సీనియర్లు రికమండ్ చేశారని చెప్పి ఇతర నేతలకు సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రతి నియోజకవర్గం గురించి తనవద్ద పూర్తి సమాచారం పెట్టుకుని బాబు సీట్లు కేటాయించాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతకాలం రికమండ్ చేసి […]

నర్సీపట్నం వైసీపీలో రచ్చ..అయ్యన్న సోదరుడుతో చిక్కులు..!

రాష్ట్రంలో టీడీపీని దెబ్బతీసే క్రమంలో చాలావరకు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నాయకులని వైసీపీలోకి లాగేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా టీడీపీ నేతలని లాగడం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉంది. వారు తీసిన గోతిలో వారే పడుతున్నారు. అలా టీడీపీ నేతలు వచ్చిన చోట ఆధిపత్య పోరు పెరిగి వైసీపీకి మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అదే పరిస్తితి కనిపిస్తోంది. అక్కడ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని […]

జగన్ ఎన్నికలకు వెళ్ళేది అప్పుడే..మార్చిలో సీట్లు..!

ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్..సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా మార్చి వరకు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, ఆ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని..ఆ తర్వాత సీట్లని సైతం ఫిక్స్ చేస్తానని చెప్పారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్తితుల్లోనూ సీట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వడానికి చూస్తానని, లేని పక్షంలోనే కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు. అయితే వైసీపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు […]

బాబు..డీఎల్‌ రెడీ: పుట్టా పొజిషన్ ఏంటి?

కడప జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి..టీడీపీలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన..జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అవినీతితోనే పాలన మొదలుపెట్టారని, ఇక రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యమని, బాబు-పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరుపున మైదుకూరులో పోటీ చేస్తానని డీఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కడప జిల్లా […]

ఖమ్మంలో టీటీడీపీ సత్తా..మాజీ తమ్ముళ్ళు తిరిగొస్తారా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని తాజాగా ఖమ్మం సభతో నిరూపితమైంది. నాయకులు వెళ్ళిన…ఇంకా కొంతమంది కార్యకర్తలు పార్టీపై అభిమానంతో ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధినేత చంద్రబాబు రావడంతో తమ్ముళ్ళల్లో జోష్ మరింత పెరిగింది. ఖమ్మంలో టీటీడీపీ నేతలు, కార్యకర్తలు సత్తా చాటారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనే వారికి ఖమ్మం సభే జవాబు అని బాబు అన్నారు. ఇందులో వాస్తవం కూడా ఉందని అనుకోవాలి..ఎందుకంటే ఏ మాత్రం నాయకులు లేకపోయినా సరే..ఆ […]

ప్రకాశం వైసీపీలో యువ డాక్టర్ రాజకీయం..సీటు కోసమే..!

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ జగన్ సీటు ఇస్తారా? అంటే అది ఏ మాత్రం జరగని పని చెప్పవచ్చు. ఖచ్చితంగా వ్యతిరేకత ఎక్కువ ఉన్నవారిని పక్కన పెట్టడం గ్యారెంటీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే జగన్ ఆ మేరకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వనని చెప్పేశారు. ఇదే క్రమంలో కొందరు ఆశావాహులు సీటు పై ఆశలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. […]