ఈ రోజుల్లో ఏ అంశమైన అది రాజకీయం చుట్టూనే నడుస్తుంది. ప్రజలకు పనికొచ్చే పనులైన, పనికిరాని పనులైన సరే..దాని చుట్టూ రాజకీయ నడవాల్సిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అంశంపై..అటు వైసీపీ, ఇటు టీడీపీ రాజకీయం చేస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని..మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. ఇటు ఒకటే రాజధాని అది కూడా అమరావతిని చెప్పి టీడీపీ రాజకీయం నడిపిస్తుంది. మూడు రాజధానుల ద్వారా..ఉత్తరాంధ్ర, […]
Author: Krishna
టార్గెట్ 40: సీమలో వైసీపీకే సులువేనా..!
రాయలసీమ అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..సీమలో మాత్రం వైసీపీకే అనుకూలమైన పరిస్తితులు ఉంటాయి. 2014లో రాష్ట్రంలో టీడీపీ హవా ఉంటే..సీమలో వైసీపీ వేవ్ నడిచింది. ఒక్క అనంతపురం మినహా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 30, టీడీపీ 22 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో 52కు 49 సీట్లు […]
పోలవరం టఫ్..చింతలపూడి వన్సైడ్..!
రాష్ట్రంలో ఎస్టీ స్థానాలు ఎక్కువగా ఉండేది..అరకు పార్లమెంట్ పరిధిలోనే. అక్కడే మెజారిటీ ఎస్టీ స్థానాలు ఉన్నాయి. అయితే ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏకైక ఎస్టీ స్థానం పోలవరం. అలాగే ఇదే పార్లమెంట్లో చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వడ్ స్థానంగా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదటి నుంచి టీడీపీకి పెద్ద పట్టు లేదనే సంగతి తెలిసిందే..గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా కొనసాగుతుంది. ఇక గత ఎన్నికల్లో పోలవరం, చింతలపూడి స్థానాలని వైసీపీ కైవసం […]
బందరులో భారీ ట్విస్ట్..వైసీపీ లక్?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికలు ఉండవని ఖచ్చితంగా చెప్పొచ్చు..గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఉండదు. టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. పైగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని దాటి టీడీపీ లీడ్లోకి వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ బలం పెరిగిందని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి […]
రాజధాని ఉద్యమం..ధర్మానతో ట్విస్ట్..?
ఎప్పుడైతే సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు..మూడు రాజధానులు వద్దు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని వస్తుందనే తమ భూములు త్యాగం చేశామని, అలాంటిది రాజధాని ఏర్పాటు చేయకపోతే తామంతా రోడ్డుని పడతామని, అయినా రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధాని కొనసాగించాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతికి టీడీపీ, జనసేన,బీజేపీ..ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. ఒక్క వైసీపీ మాత్రం […]
‘ఇంచార్జ్’ని మార్చితే కష్టమే..!
ప్రతి నియోజకవర్గంపై పట్టు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు..గత ఎన్నికల మాదిరిగా ఘోరమైన ఓటమి మళ్ళీ రాకుండా..ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ఇప్పటి నుంచే అసెంబ్లీ స్థానాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వన్ టూ వన్ అంటూ…కేవలం నియోజకవర్గ ఇంచార్జ్తో బాబు భేటీ అయ్యి, నియోజకవర్గంలోని పరిస్తితులని తెలుసుకుంటున్నారు. అలాగే తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఇంచార్జ్లకు వివరించి..ఇంకా జాగ్రత్తగా పనిచేయాలని చెబుతున్నారు. అయితే […]
కలహాలతో కంచుకోటని మళ్ళీ కూల్చేస్తారా?
అందివచ్చిన అవకాశాలని తెలుగుదేశం నాయకులు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు వైసీపీ దెబ్బకు టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలకు, కార్యకర్తలని వైసీపీ ఏవిధంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. అటు చంద్రబాబుకు అడుగడుగున అవమానాలే ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్తితి మళ్ళీ రాకూడదని అటు అధినేత, ఇటు కార్యకర్తలు కష్టపడుతున్నారు. మరొకసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ టీడీపీలో ఉన్న కొందరు నేతలు ఆధిపత్యం కోసం పార్టీనే నాశనం చేస్తున్నారు. చాలా […]
చెవిరెడ్డికి రిస్క్ లేదు..పులివర్తికి ఛాన్స్ లేదు..!
ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్ క్లాస్ పీకిన ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. గడపగడపకు కార్యక్రమానికి చెవిరెడ్డి పెద్దగా నిర్వహించడం లేదని, తక్కువ రోజులు కార్యక్రమం నిర్వహించారని, ఇకపైన అయినా నియోజకవర్గంలో తిరగాలని జగన్..చెవిరెడ్డికి క్లాస్ ఇచ్చారు. అయితే చంద్రగిరిలో గడపగడపకు కార్యక్రమంలో చెవిరెడ్డి తనయుడు మొహిత్ పాల్గొంటున్నారు. ఈ విషయంలో కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎమ్మెల్యేలు తిరగకుండా వారి తనయులు తిరిగితే కౌంట్ చేయనని […]
జగన్ ‘పథకం’..టీడీపీ కార్నర్..!
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే స్కెచ్లు వేస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి టీడీపీని ఓడించడం కాదు. అయితే అధికారంలోకి వచ్చాక టీడీపీని రాజకీయం తోక్కేశారని అనుకుంటున్నారు గాని..తొక్కడం పక్కన పెడితే..అసలు టీడీపీని పైకి లేపింది వైసీపీనే. వైసీపీ అనుసరించిన కొన్ని రాజకీయ విధనాలే టీడీపీకి బాగా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పొజిషన్కు టీడీపీ వచ్చింది. అయినా సరే ఎలాగైనా మళ్ళీ […]