మారిన విశాఖ లెక్క..వైసీపీకి రిస్క్..!

ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అని చెబుతున్నారు గాని..రాజకీయం తెలిసినవారికి..వైసీపీ చేసేది రాజకీయం అని క్లియర్‌గా అర్ధమవుతుంది. ఎందుకంటే గత మూడున్నర ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుంది వైసీపీనే. మరి కాలంలో విశాఖలో గాని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాని వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి? అంటే ఏమో అక్కడ ప్రజలకే కాదు..రాష్ట్ర ప్రజలకు […]

బాబు-పవన్ కాంబో..తమ్ముళ్ళల్లో టెన్షన్..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంతకాలం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు చుక్కలు చూపించిన వైసీపీ..ఇటీవల విశాఖలో పవన్, జనసేన శ్రేణులని గట్టిగానే టార్గెట్ చేసింది. ఇప్పటికే ఎంతమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారో..ఎంతమందిని జైల్లో పెట్టారు లెక్కలేదు. తాజాగా జనసేన వంతు వచ్చింది. అలాగే పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. ఫోన్‌లో కూడా మాట్లాడారు. అయితే తాజాగా చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి..విజయవాడలో నోవాటెల్ […]

20 ఏళ్ల తర్వాత బాపట్లలో టీడీపీకి లక్!

ఎప్పుడో 1999లో చివరిసారిగా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది..మళ్ళీ అప్పటినుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. 1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే బాపట్లలో టీడీపీ గెలిచింది. 2004 నుంచి బాపట్లలో టీడీపీకి కలిసిరాలేదు. 2004లో వైఎస్ వేవ్‌లో ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీలికతో ఓడింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే..బాపట్లలో సత్తా చాటలేకపోయింది. వైసీపీ నుంచి కోన రఘుపతి గెలిచారు. ఇక 2019 ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు..జగన్ గాలిలో మరొకసారి […]

కడపలో లెక్కలు మారనున్నాయా?

జగన్ సొంత జిల్లా కడపలో ఈ సారి ఖచ్చితంగా సత్తా చాటాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు సైతం కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి..ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..కడపలో బలపడాలనే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కనీసం 3-4 సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే జిల్లాలో ఆరు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో మొత్తం […]

ఆలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్..!

రాష్ట్రంలో బీసీ వర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు కూడా ఒకటి. ఇక్కడ గెలుపోటములని బీసీ వర్గానికి చెందిన వాల్మీకి-బోయ, కురుబ కమ్యూనిటీలే డిసైడ్ చేస్తాయి. అలాగే ఎస్సీలది కూడా కీలేక పాత్ర ఉంది. అయితే ఆలూరులో ఇప్పటివరకు ఈ వర్గాలు వైసీపీ వైపే మొగ్గుచూపుతూ వస్తున్నాయి. గాట్ రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గెలుస్తూ వస్తున్నారు. 2014లో కేవలం 2 వేల ఓట్లతో గెలిచిన జయరాం..2019లో […]

రోజాకు ‘వైసీపీ’ చెక్..నగరిలో డౌటే..!

ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా..ప్రతిపక్ష పార్టీలపై ఏ స్థాయిలో విరుచుకుపడతారో చెప్పాల్సిన పని లేదు..చంద్రబాబు, పవన, లోకేష్‌లపై వ్యక్తిగత విమర్శల దాడికి దిగుతారు. ఇలా ప్రతిపక్ష నేతలని తిట్టడంలో ఆరితేరి ఉన్నందునే రోజాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పొచ్చు. మంత్రి పదవి వచ్చాక కూడా తన శాఖకు సంబంధించి రోజా ఏం చేస్తున్నారో జనాలకు క్లారిటీ లేదు గాని..చంద్రబాబు, పవన్‌లని మాత్రం తిడుతున్నారనే క్లారిటీ బాగా ఉంది. ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనలు కూడా […]

వైసీపీ ముక్త ఏపీ..పవన్‌తో సాధ్యమేనా?

వైసీపీని ఎలాగైనా నెక్స్ట్ అధికారానికి దూరం చేసి తాము గద్దెనెక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఏ మాత్రం జగన్‌కు ఛాన్స్ ఇవ్వకూడదని, తాను సీఎం పీఠం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అలా కష్టపడటం వల్ల కాస్త టీడీపీ పికప్ అయింది కానీ..వైసీపీకి చెక్ పెట్టే స్థాయిలో పార్టీ బలపడలేదు. అది మాత్రం క్లియర్‌గా అర్ధమవుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తాజాగా విశాఖలో […]

ఇద్దరు ‘రాజా’లకు తమ్ముళ్లే ప్లస్..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుందనే విషయంలో వాస్తవం లేకుండా లేదు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. అలాగే ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉంది. అలా అని వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయిందా? అంటే పూర్తిగా తగ్గలేదు గాని..కొంత వరకు తగ్గింది. అయినా టీడీపీ కంటే వైసీపీనే లీడ్‌లో ఉంది. అలా ఉండటానికి కారణం టీడీపీ పూర్తిగా పికప్ కాకపోవడమే. ఇలా టీడీపీ పుంజుకోకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ప్లస్ ఉంది. ఇంకా […]

అమర్నాథ్..అనకాపల్లిలో రిస్క్ పెంచుకుంటున్నారా?

రాజకీయాల్లో విమర్శలు ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయాయి..ఒకప్పుడు పాలసీ ప్రకారమే రాజకీయ పార్టీలు విమర్శించుకునేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోతున్నాయి. ఎంత అవుననుకున్న, కాదు అనుకున్న ఈ వ్యక్తిగత దూషణల దాడి మొదలుపెట్టింది అధికార వైసీపీ నేతలే. అధికారంలో ఉండటంతో..తాము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, ఏం తిట్టిన ప్రతిపక్షాలు ఏం చేయలేవనే కోణంలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కాకపోతే […]