మ‌హేష్‌తో బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. మొద‌టి ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని వ‌చ్చి బాల‌య్య‌తో సంద‌డి చేశారు. అలాగే మూడో ఎపిసోడ్‌కి కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. దీంతో ఇప్పుడు అన్ స్టాప‌బుల్ నాలుగో ఎపిసోడ్‌లో బాల‌య్య ఎవ‌ర్ని […]

నా పిల్ల‌ల‌కు ఆ సీన్స్ న‌చ్చ‌వు..మ‌హేష్ షాకింగ్ కామెంట్స్‌!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రిన్స్ మ‌హేష్ బాబు గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా చేసిన మ‌హేష్‌.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గుర్తింపును పొందాడు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మ‌హేష్ న‌ట‌ ప్రస్థానానికి ఇటీవ‌లె 42 ఏళ్లు పూర్తి […]

భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!

భీమ్లా నాయక్ సినిమా నుంచి వాయిదా పడ్డ ఫోర్త్ సింగిల్ సాంగ్ ఇవాళ ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట 1 వ తేదీన విడుదల కావలసి ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో సాంగ్ రిలీజ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అడవి తల్లి మాట విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల కాగా.. ఈ పాట వాటికి పూర్తిగా డిఫరెంట్ గా […]

`అఖండ‌` డే2 క‌లెక్ష‌న్స్‌.. నైజాంలో బాల‌య్య ప్ర‌భంజ‌నం..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. ఇక ఎట్ట‌కేల‌కు భారీ అంచ‌నాల న‌డుమ‌ డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం.. సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం […]

బిగ్ బ్రేకింగ్: ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య(88) క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు శ‌నివారం ఉద‌యం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు హుఠాహుఠిన‌ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మ‌ధ్య‌లోనే ఆయ‌న తుదు శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని వైద్యులు నిర్ధారించ‌డంతో.. రోశయ్య పార్ధీవదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు. దీంతో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మృతిపై సంతాపం వ్య‌క్తం […]

బిగ్‌బాస్ 5: మాన‌స్‌ను ఆకాశానికి ఎత్తేసిన ర‌వితేజ హీరోయిన్..ఎవ‌రామె?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉండ‌గా.. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే చివ‌ర‌కు శ్రీ‌రామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. ఇక ఫైన‌ల్ ఎపిసోడ్‌కు మ‌రో రెండు వారాలే ఉండ‌టంతో.. అభిమానులు మ‌రియు బుల్లితెర న‌టులు త‌మకు ఇష్ట‌మైన కంటెస్టెంట్‌ను గెలిపించాల‌ని తీవ్రంగా కృషి […]

నిహారిక‌కు ఎప్పుడు అదే పని..ఫొటోతో ఆ మ్యాట‌ర్ లీక్ చేసిన భ‌ర్త‌!

మెగా డాట‌ర్‌, నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా పెద్ద‌గా హిట్ అవ్వ‌క‌పోయినా న‌ట‌న ప‌రంగా నిహారిక మంచి మార్కుల‌నే వేయించుకుంది. ఆ త‌ర్వాత హ్యాపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసిన నిహారిక.. గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకంది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ […]

ట్రైలర్‏కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]

మ‌హేష్ మ‌రో ఘ‌న‌త‌.. సౌత్‌లోనే ఏకైక హీరోగా న‌యా రికార్డ్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కానుంది. ఇక ఈ […]