మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగి స్టార్ స్టేటస్ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. అటువంటి వ్యక్తి పరువును ప్రముఖ నటి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ హరితేజ ఒక్క ఫొటోతో తీసేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. రవితేజ తమ్ముడు, నటుడు భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయిన తమ్ముడిని […]
Author: Admin
అలాంటివి నేను చేయను..సామ్పై చైతు ఇన్డైరెక్ట్ సెటైర్లు?
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు గడవక ముందే విడాకులు తీసుకుని అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. వీరు విడిపోవడానికి అసలైన కారణం ఏంటో బయటకు రాకపోయినా.. ఎన్నో కథనాలు మాత్రం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సమంత బోల్డ్ రోల్స్ చేయడం చైతుకి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదని.. ఈ విషయంలో గొడవలు జరగడం వల్లే సామ్-చైతులు విడిపోయారని ప్రచారం […]
వెంకీ ఇప్పటివరకు ఏయే హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశాడో తెలుసా?
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్.. తనదైన నటన, ట్యాలెంట్తో అంచలంచలుగా ఎదిగి స్టార్ స్టేటస్ను దక్కించుకున్నారు. ఒంటరి పోరాటం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశంలోనూ మెరిసి మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల మదిలో స్పెషల్ ఇమేజ్ను ఏర్పర్చుకున్నాడు. అదే సమయంలో అత్యధిక హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోగానూ గుర్తింపు పొందిన వెంకీ.. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతూ అటు సీనియర్ హీరోలకు, ఇటు కుర్ర హీరోలకు […]
బిగ్బాస్ 5 గ్రాండ్ ఫినాలేకి రాబోయే గెస్ట్లు ఎవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో 5 సెప్టెంబర్ 2021న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఆఖరికి మానస్, శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరిలు […]
`శ్యామ్ సింగరాయ్`పై బిగ్ అప్డేట్..రేపు నాని ఫ్యాన్స్కి పండగే!!
న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రమే `శ్యామ్ సింగరాయ్`. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, […]
సమంతలా నేను చేయను.. ఆ మ్యాటర్పై రష్మిక సంచలన వ్యాఖ్యలు!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ను దక్కించుకుని టాలీవుడ్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ సుందరి.. ప్రస్తుతం `పుష్ప` ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడుపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న […]
బ్రేకింగ్: అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇటీవల ఆమె తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఈ విషయాలన్నింటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఈ బ్యూటీ. కాగా పర్సనల్ విషయాలను పక్కనబెట్టిన సమంత, సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గనంటూ దూసుకుపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో ‘‘ఊ అంటావా […]
ప్రభాస్ మామూలోడు కాదు..ఆ విషయంలో దీపికానూ పడేశాడుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తోటి నటులకు వెరైటీ వెరైటీ వంటకాలను రుచి చూపిస్తూ.. వాళ్లపై ఓ రేంజ్లో ఫుడ్ ఎటాక్ చేస్తుంటాడీయన. ఈ క్రమంలోనే సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్.. ఇటీవల సలార్ బ్యూటీ శ్రుతిహాసన్కు, అదిపురుష్ భామ కృతి సనన్కు దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫుడ్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]
అట్టహాసంగా `పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్.. బన్నీకి పోలీసులు బిగ్ షాక్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్నానికి దేవిశ్రీ ప్రసాద్ సంగతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ […]