టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. అనసూయ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` లుగు, హిందీ, కన్నడ, […]
Author: Admin
జక్కన్నతో బాలయ్య `అన్ స్టాపబుల్` సందడి..ఇక ఫ్యాన్స్కి పండగే!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వగా.. ఫస్ట్ ఎపిసోడ్కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్కి నాని, మూడో ఎపిసోడ్కి బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్కి అఖండ టీమ్ గెస్ట్లుగా విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. బాలయ్య కూడా తనదైన […]
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
`ఆదిపురుష్` టీమ్కు ప్రభాస్ ఖరీదైన గిఫ్ట్లు..ఏమిచ్చాడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్పై ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా […]
అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!
అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]
పుష్ప, ఆర్ఆర్ఆర్ లకు బిగ్ రిలీఫ్..!
ఏపీలో సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం టాలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాలకు పెద్ద ఊరట గా నిలిచింది. కొన్ని నెలల కిందటి వరకు సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు థియేటర్ల యజమాన్యానికి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తామని ప్రకటించి.. సినిమా టిక్కెట్ల ధర తగ్గిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు […]
రాజమౌళితో బన్నీ సినిమా.. త్వరలోనే బిగ్ అప్డేట్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు పాన్ ఇండియా లెవల్లో నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున ఈ మూవీలో డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. పుష్ప […]
నాని సెంటిమెంట్ వర్కౌటైతే `శ్యామ్ సింగరాయ్` సూపర్ హిట్టే!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో రాయల్ ఈవెంట్ నిర్వహించగా.. తెలంగాణ […]
`పుష్ప` టీమ్కి కొత్త టెన్షన్.. సుకుమార్పై బన్నీ ఫైర్..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్లు ఈ చిత్రంలో విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా […]