పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే ఊరుకుంటాను అనుకున్నారా రా..? వాళ్లకి తెలుగు డైరెక్టర్ స్ట్రైట్ వార్నింగ్..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వెంకట్ మహా సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా గతంలో ఆయన కేజీఎఫ్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి .

నేషనల్ మీడియాలో సైతం వెంకట్ మహా మాట్లాడిన మాటలు హార్ట్ టాపిక్ ట్రెండ్ అయ్యాయి. కేజిఎఫ్ అనేది అసలు సినిమానా..? రాఖీ బాయ్ అనేది ఓ క్యారెక్టర్ నా..? అంటూ ఏకిపారేశారు . ఆయనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు . అయితే ఆ తర్వాత చాలా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేసిన వెంకట్ మహా ఇప్పుడు మాత్రం ఫుల్ సీరియస్ అయిపోయారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఫుల్ ఫైర్ అయిపోయారు .

“వదిలేస్తే మాట వినరు కదా ..సరే చెప్తున్న వినండి. ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు .. ఏం సినిమా తీశామన్నది కాదు.. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. తెలుగులో కొత్త సినిమాలు తీశాను ఇంకా తీస్తాను అని కోరుకుంటున్నాను .. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అస్సలు ఊరుకోను ..ఇలాంటి ట్రోలింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాను ” అంటూ ఘాటుగా నటించడం వార్నింగ్ ఇచ్చాడు..!!