పశ్చిమలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేల కష్టాలు!

రాజకీయాల్లో విజయం సాధించడం ఎంత కష్టమో…ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమని చెప్పొచ్చు. ఎంతో కష్టపడితే గాని విజయాలు దక్కవు. అలాంటి విజయాలు వచ్చినప్పుడు కష్టపడి పనిచేసి ప్రజలకు అండగా నిలిచి..మళ్ళీ గెలిచేలా పనిచేయాలి. అలా చేయకపోతే ఒకసారి గెలుపుకే పరిమితమవుతారు. ఇప్పుడు ఏపీలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు అదే పరిస్తితి ఉంది…గత ఎన్నికల్లో 175 సీట్లలో దాదాపు 70 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఉన్నారు. అందులో 67 మంది వైసీపీ నుంచి గెలిచిన వారే. […]

నాలుగు జిల్లాలే టీడీపీకి ప్లస్..!

ఏపీలో రాజకీయ సమీకరాణాలు మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయం…కొంతకాలం నుంచి కాస్త మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత కావొచ్చు…జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు…ఇలా కొన్ని పరిణామాల వల్ల వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ వైసీపీకి అధికారంలోకి వచ్చే బలం ఉంది…గతం కంటే కాస్త బలం తగ్గింది గాని…మరీ అధికారం కోల్పోయే బలం మాత్రం తగ్గలేదు. అటు గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగింది గాని…అధికారంలోకి వచ్చేంత […]

మన్యంలో మళ్ళీ స్వీప్..అదే డౌట్?

ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి ఏ స్థాయి బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెన్సీలో ఉండే గిరిజన ప్రజలు ఎక్కువ జగన్ అంటే అభిమానంతో ఉంటారు. అందుకే ఆయా ఏజెన్సీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాలని పూర్తిగా వైసీపీ గెలుచుకుంది…ఇప్పటికీ ఆయా స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వైసీపీకి ఇబ్బంది తెచ్చే పెట్టేలా ఉంది. అయితే స్థానిక ప్రజలు జగన్ బొమ్మ చూసే ఓటు […]

వైసీపీకి తిరుగులేని చోట టీడీపీ హవా!

వైసీపీ 2011లో ఆవిర్భావించిన విషయం తెలిసిందే…ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సాధారణ ఎన్నికలు జరిగాయి..అలాగే కొన్ని ఉపఎన్నికలు జరిగాయి. 2012 ఉపఎన్నికలు, 2014, 2019 ఎన్నికలు…ఇలా ఏ ఎన్నికలు చూసుకున్న వైసీపీకి ఓటమి రాని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్ హవా, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం నడుస్తోంది. అలా వైసీపీ హవా నడుస్తున్న కొన్ని స్థానాల్లో ఇప్పుడు సీన్ మారుతూ వస్తుందని సర్వేల్లో తేలుతుంది. పూర్తి స్థాయిలో కాకపోయిన…కొన్ని స్థానాల్లో టీడీపీ […]

సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]

ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?

ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ […]

వైసీపీ ఓట‌మి.. ఒక్క సీటూ రాదు.. చంద్ర‌బాబు ఊహాలు ఎలా ఉన్నాయంటే…!

తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు తిరుగు ట‌పాలో ఇంటికి పంపిస్తార‌ని అన్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఒక్క‌సీటును కూడా గెలుచుకునే ప‌రిస్థితి లేద‌ని.. అస‌లు టికెట్లు ఎలా అడుగుతార‌ని.. ఆయ‌న నిల‌దీశారు. ఇక‌, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివ‌ర్ణించారు. ఓకే.. చంద్ర‌బాబు చెప్పిన‌వే నిజ‌మ‌ని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భ‌ర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్ర‌బాబు చెప్పాల్సిన […]

రాజుగారి రాజీనామా..అసెంబ్లీ రద్దు!

వైసీపీ నుంచి ఎంపీ గెలిచిన రఘురామకృష్ణంరాజు…గత రెండేళ్లుగా అదే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే..ఢిల్లీలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ఇలా తమ పార్టీని గెలిచి తమపైనే విమర్శలు చేస్తున్న రాజుగారికి చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇప్పటికే ఒకసారి ఆయన్ని సి‌ఐ‌డి చేత అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అయినా సరే రఘురామ ఏ మాత్రం తగ్గకుండా ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో […]

ఆ నాలుగు సిట్టింగ్ సీట్లు డౌటే..!

అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. స్వయానా సీఎం జగన్ సైతం ఆ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు..రానున్న ఆరు నెలల్లో ప్రజా మద్ధతు పెంచుకోకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో సొంత పోరు సైతం వైసీపీకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకో జిల్లాలో కనీసం నాలుగైదు […]