రాజకీయాల్లో వ్యూహాలు కామన్. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయడమే ఇప్పుడున్నరాజకీయం. ఎదుటి పార్టీని ఎంతగా కుంగదీస్తే.,. తాము అంతగా పైకి ఎదుగుతామని.. నాయకులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్రమంలోనే రాజకీయంగా ఏపీ ఎప్పటికప్పుడు అట్టుడుకుతోంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీని గద్దె దింపే క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. విజయం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిచేస్తోంది. అయితే.. ఈ క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]
Tag: ysrcp
బీజేపీకి సహకారం.. వైసీపీలో కొత్త గేమ్ మొదలైందా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
అచ్చెన్న ప్రత్యర్ధి మళ్ళీ మారతారా?
ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు…ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న చాలా స్ట్రాంగ్ నాయకుడు…రాష్ట్ర స్థాయిలో పేరున్న నేత…వరుసగా టెక్కలిలో సత్తా చాటుతున్న నేత…ఇలాంటి నేతకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఈజీగా అచ్చెన్నకు ఓడించడం సులువు కాదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలా టీడీపీలో బలంగా ఉన్న నాయకులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. […]
గుంటూరులో ‘ఫ్యాన్స్’ పోరు…ముంచేస్తారా?
అసలే రాజధాని అమరావతి ఎఫెక్ట్ గుంటూరు జిల్లా వైసీపీపై బాగా ఉంది…జగన్ మూడు రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి అమరావతి ఉన్న గుంటూరు జిల్లా ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గాని…ఆ గెలుపు అధికార బలంతోనే అని చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలోచ్చేసరికి గుంటూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లకు గాను వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది…అలాగే టీడీపీ నుంచి […]
కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?
గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]
జగన్ డేరింగ్ డెసిషన్…!
పనితీరు బాగోని ఎమ్మెల్యేలని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది…ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే…నెక్స్ట్ ఎన్నికల్లో సగానికి సగం మంది ఓడిపోవడం గ్యారెంటీ అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకుండా, వారి ప్లేస్ లో కొత్త అభ్యర్ధులని పెడితేనే కలిసొస్తుందనే ఫార్ములాతో జగన్ ముందుకెళుతున్నారు. రాజకీయాల్లో ఎన్నిక ఎన్నికకు మార్పులు ఉండాలి..అలా లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉండదు. అందుకే జగన్ కొందరు ఎమ్మెల్యేలని మార్చేయాలని […]
వైసీపీకి `సెప్టెంబరు 1` గండం.. జగన్ ఏం చేస్తాడో…!
ఏపీ అధికార పార్టీకి ఒకటి తర్వాత.. ఒకటిగా.. సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకసమస్యనుంచి బయటకు వచ్చేలోపే.. మరో సమస్య వెంటాడుతున్న పరిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ రద్దు కోరుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబరు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్యమించేందుకురెడీ అయ్యారు. విజయవాడలో పది లక్షల మందితో మిలీనియమ్ మార్చ్ను నిర్వహించాలని నిర్ణయించారు. అదేసమయంలో సీఎం ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు.. ఏడాదిలో జరుగుతు […]
టీడీపీ సిట్టింగుల్లో పట్టు దొరకడం లేదే!
వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. అయితే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల వైసీపీ అదిరిపోయే విజయాలని సాధించింది గాని…అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పట్టు సాధించలేకపోయింది. ఏదో అధికార బలంతో లోకల్ ఎన్నికల్లో సత్తా చాటింది గాని..అసెంబ్లీ స్థానం విషయానికొస్తే చతికలపడేలా ఉంది. అయితే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళగా టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ 19 స్థానాల్లో […]
సిటీల్లో ‘ఫ్యాన్’ స్లో…ఫోకస్ !
అర్బన్ కంటే రూరల్లో వైసీపీకి పట్టున్న విషయం తెలిసిందే…గత రెండు ఎన్నికల్లో సిటీల్లో కంటే రూరల్ లోనే వైసీపీ అద్భుత విజయాలని అందుకుంది. అయితే గత ఎన్నికల్లో సిటీల్లో వైసీపీ పెద్దగా సత్తా చాటలేదు. టీడీపీని మంచి విజయాలు అందుకుంది..ఇప్పటికీ నగరాల్లో టీడీపీ బలం కనిపిస్తోంది…కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన సరే…అదంతా అధికార బలంతో వచ్చిన గెలుపుగానే కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలోచ్చేసరికి నగరాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, […]