రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు.. అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాజధాని విషయం.. ఇప్పుడు ఆమూలాగ్రం చర్చకు వస్తోంది. ఒకవైపు.. రాజధాని రైతులు మహాపాదయాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజధానిపై చర్చిద్దాం.. రమ్మని పిలుపునిచ్చింది. మూడు రాజధానులు కాదు.. ఒకే రాజధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. దరిమిలా.. మూడు రాజధానులకే తమ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయకులు.. ప్రకటనలు ఇస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. వైసీపీ ప్రభుత్వం.. ఏం […]
Tag: ysrcp
టీడీపీ సవాల్ను స్వీకరిస్తారా… జగన్ కు పెద్ద పరీక్షే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సమావేశాలను ఐదు రోజులకే పరిమితం చేసి నా.. ప్రభుత్వ వ్యూహం మాత్రం మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి.. రాజ ధాని అమరావతి గురించిన చర్చ ప్రారంభమైంది. ఒకవైపు రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగనుంది. అయితే.. దీనిని తమపై చేస్తున్న దండ యాత్రగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజధానులను ఎవరూ కట్టడి […]
రాజధానిపై వైసీపీ గరంగరం.. లైట్ తీసుకున్న జనాలు…!
ఏపీ రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎకరాల భూములు ఇచ్చామని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామని.. రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వైపు.. ప్రజలు నిలబడుతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఇటు వైపు న్యాయవ్యవస్థ.. అటువైపు ప్రజలు కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం […]
తమ్మినేని వారసుడు దిగితే నష్టమేనా!
ఏపీలో నెక్స్ట్ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే పలువురు నేతల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు పార్టీలకు చెందిన వారసులు బరిలో దిగారు. వీరిలో టీడీపీ వారసులు ఫెయిల్ అవ్వగా,వైసీపీ వారసులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల వారసులు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు చిరంజీవి నాగ్ కూడా పోటీ […]
ఆ ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలకే లక్.!
పైకి కుప్పంతో కలిపి 175కి 175 సీట్లు గెలిచేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నా..ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని ప్రశ్నించినా సరే. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్తితులు వేరు. ప్రస్తుతం పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా లేవు. వైసీపీకి 151 మంది ప్లస్ టీడీపీ-జనసేన నుంచి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేల బలం ఉండొచ్చు. అంటే అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉండొచ్చు. కానీ అది పైకి కనిపించే బలం మాత్రమే..వాస్తవ పరిస్తితులని చూస్తే…వైసీపీ […]
డిప్యూటీ సీఎంకే సెగలు..దెబ్బ పడుతుందా..!
అధికార వైసీపీలో ఎక్కడకక్కడ అసంతృప్తి సెగలు పెరుగుతున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలా గ్రూపులు వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కొన్ని చోట్ల సీటు కోసం రచ్చ నడుస్తోంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో సైతం వైసీపీలో గ్రూపు రాజకీయం నడుస్తోంది. […]
ఉత్తరాంధ్రలో వార్..ఎవరూ తగ్గట్లేదుగా!
రాజధాని అంశంపై ఉత్తరాంధ్రలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజధాని విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి కోసం అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి అసలు రచ్చ మొదలైంది. అప్పటివరకు అప్పుడప్పుడు మూడు రాజధానులు వచ్చేస్తాయని ప్రకటిస్తున్న మంత్రులు..ఇప్పుడు అదిగో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాం..అమరావతి రైతులది పాదయాత్ర కాదు…దండయాత్ర అని విమర్శలు చేస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, అంతిమ […]
జనసేనలో ఉన్న ఆ మైనస్సే వైసీపీకి ఇంత ప్లస్ అవుతోందా…!
ఔను.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. పంచదార చుట్టూ.. చీమలు చేరినట్టు గా ఎక్కడ అవకాశం ఉంటే.. ఎక్కడ అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తే.. ఆ పంచకు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల విషయంలో ఎవరు ఎవరితో కలుస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయినప్పటికీ.. అధికార పార్టీలోని కొందరు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావహులు […]
జోగి సీటు మళ్ళీ మారుతుందా?
ఏపీ రాజకీయాల్లో మంత్రి జోగి రమేష్ ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు..జగన్ పట్ల విధేయతతో ఉండే రమేష్..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటారు..ఆ ఫైర్ తోనే మంత్రి పదవి కూడా సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ..చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళి బాగా హైలైట్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణంరాజుని తీవ్రంగా తిట్టి జగన్ దృష్టిలో పడ్డారు. మొత్తానికి మాత్రం మంత్రి పదవి పట్టేశారు. ఇప్పుడు మంత్రిగా..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్గా దూసుకెళుతున్న రమేష్కు […]