ఆలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్..!

రాష్ట్రంలో బీసీ వర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు కూడా ఒకటి. ఇక్కడ గెలుపోటములని బీసీ వర్గానికి చెందిన వాల్మీకి-బోయ, కురుబ కమ్యూనిటీలే డిసైడ్ చేస్తాయి. అలాగే ఎస్సీలది కూడా కీలేక పాత్ర ఉంది. అయితే ఆలూరులో ఇప్పటివరకు ఈ వర్గాలు వైసీపీ వైపే మొగ్గుచూపుతూ వస్తున్నాయి. గాట్ రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గెలుస్తూ వస్తున్నారు. 2014లో కేవలం 2 వేల ఓట్లతో గెలిచిన జయరాం..2019లో […]

రాజ‌ధానిగా విశాఖే… జ‌గ‌న్ న‌యా గేమ్ ప్లాన్ ఇదే…!

విశాఖ గ‌ర్జ‌న పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం.. స‌క్సెస్ అయింద‌ని.. ఆ పార్టీ నేత‌లు చెప్పుకొంటారు. నిండు కుండ‌పోత వ‌ర్షంలోనూ.. ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌సంగించ‌డం చూశాం. ఇక‌, దీనికి ముందు క‌ళాజాతాలు.. ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు కూడా అట్ట‌హాసంగానే జ‌రిగాయి. తీరా ర్యాలీ స‌గంలోకి వ‌చ్చేస‌రికి మాత్రం ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. జోరు వ‌ర్షం కురిసింది. అయినా.. కార్య‌క్ర‌మం హిట్ చేశామ‌ని.. మంత్రులు.. నాయ‌కులు చెప్పారు. స‌రే.. అస‌లు ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. […]

వైసీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్‌…. చిన్న గ‌ది కోస‌మేనా..!

వైసీపీలో వారిద్ద‌రూ కీల‌క నాయ‌కులు. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. దీంతో వారికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇద్ద‌రికీ కూడా.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్ద‌రే.. సెంట‌రాఫ్‌ది టాక్ అయ్యారు. వారే.. ఒక‌రు మేరుగ నాగార్జున‌.. మ‌రొక‌రు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ.. కీల‌క స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ‌కు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఇక‌.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. […]

ఇద్దరు ‘రాజా’లకు తమ్ముళ్లే ప్లస్..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుందనే విషయంలో వాస్తవం లేకుండా లేదు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. అలాగే ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉంది. అలా అని వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయిందా? అంటే పూర్తిగా తగ్గలేదు గాని..కొంత వరకు తగ్గింది. అయినా టీడీపీ కంటే వైసీపీనే లీడ్‌లో ఉంది. అలా ఉండటానికి కారణం టీడీపీ పూర్తిగా పికప్ కాకపోవడమే. ఇలా టీడీపీ పుంజుకోకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ప్లస్ ఉంది. ఇంకా […]

కృష్ణాలో ‘మంత్రి’ సెంటిమెంట్..కొడాలి బ్రేక్ చేస్తారా?

రాజకీయాల్లో రాజకీయం చేయడం, కష్టపడి పనిచేసి గెలవడం లాంటివి మామూలే. అదే సమయంలో రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్‌లు కూడా ఉంటాయి. అవి కూడా గెలుపోటములపై ప్రభావం ఉంటాయి. అలా అని కష్టాన్ని తక్కువ చేయడం కాదు. కానీ సెంటిమెంట్‌లతో కూడా కొన్ని గెలుపోటములు ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు కొన్ని స్థానాల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. ఏలూరు, ఒంగోలు లాంటి అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉంది. […]

సీమ సిటీల్లో వైసీపీకి రిస్క్..?

రాయలసీమ పేరు చెబితే..మరో ఆలోచన లేకుండా వైసీపీ అడ్డా అని గుర్తొచ్చేస్తుంది. సీమ ప్రజలు వైసీపీని ఆదరిస్తూనే వస్తున్నారు. 2012 ఉపఎన్నికల దగ్గర నుంచి..ఈ మధ్య జరిగిన బద్వేల్ ఉపఎన్నిక వరకు సీమ ప్రజలు వన్ సైడ్‌గా వైసీపీ పక్షాన నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు వైసీపీకి అన్నీ సీట్లు అప్పజెప్పే స్థాయిలో సీమ ప్రజలు ఓట్లు వేశారు. జిల్లాలో 52 సీట్లు ఉంటే..49 వైసీపీని గెలిపించారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పంచాయితీ, […]

ఎమ్మిగనూరు మళ్ళీ చేజారుతుందా?

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా..ఇక్కడ వైసీపీకి స్ట్రాంగ్ పునాదులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువ ఉండటం..ఆ వర్గం వన్ సైడ్‌గా వైసీపీకి మద్ధతుగా నిలబడుతుండటంతో జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ రావడం లేదు. అయితే టీడీపీలో కూడా కొందరు బలమైన రెడ్డి నేతలు ఉన్నారు. వారు కొన్ని స్థానాల్లో ప్రభావం చూపగలరు. అలా టీడీపీ ప్రభావం కాస్త ఉన్న స్థానాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. 1985 టూ 1999 ఎన్నికల […]

నో డౌట్: విశాఖ లీడ్ చేంజ్?

ఇప్పుడు రాజకీయమంతా విశాఖ చుట్టూనే తిరుగుతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండి కూడా…రాజధాని ఏర్పాటు చేయకుండా వైసీపీ పోరాట పంథా ఎంచుకోవడం వెనుక రాజకీయ కోణం క్లియర్‌గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారు..పైగా మూడేళ్ళ ముందే మూడు రాజధానులు అన్నారు. కానీ ఇంతవరకు ఏది అమలు కాలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకునే పరిస్తితి లేదు. ఇప్పుడు పోరాటం అంటే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ […]

ఈనాడు తగ్గట్లేదుగా..నెక్స్ట్ ఎవరు?

అధికార వైసీపీ పదే పదే యెల్లో మీడియా..దుష్టచతుష్టయం అంటూ..చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము మంచి పనులు చేస్తుంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటుందని జగన్ దగ్గర నుంచి ప్రతి వైసీపీ కార్యకర్త మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులు ఏంటి అనేవి పక్కన పెడితే..జగన్‌కు భజన చేస్తూ..చంద్రబాబు టార్గెట్‌గా విరుచుకుపడే మీడియా సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. కానీ జగన్..తమకు […]