ఏపీలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలకు, ఇతర నేతలకు పడటం లేదు. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. ఇదే క్రమంలో కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు పోరు జరుగుతుంది. ప్రొద్దుటూరు, గురజాల లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వార్ నడుస్తోంది. ఇదే పోరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మొదలైంది. ఇక్కడ ఎమ్మెల్యీ […]
Tag: ysrcp
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]
అటు పెడన..ఇటు మైలవరం..జోగి చిచ్చు..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో మంత్రి జోగి రమేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే..జగన్కు వీర విధేయుడుగా ఉన్న జోగికి రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కిన విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్లపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అలా మంత్రిగా ముందుకెళుతున్నారు. ఇక మంత్రిగా ఉంటూ తాను ప్రతినిధ్యం వహిస్తున్న పెడనలో […]
కమ్మ నేతకే విజయవాడ ఎంపీ సీటు.!
గత ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించిన కొన్ని సీట్లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంటే ఆ సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదనే చెప్పాలి. కానీ ఈ సారి ఆ సీట్లని కూడా గెలుచుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో గెలవని సీట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో విజయవాడ ఎంపీ సీటుపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న ఈ సీటుని ఈ సారి ఎలాగైనా గెలుచుకోవలన్ […]
జగన్కు సెగపెడుతున్న సొంత నేతలు.. వాళ్ల మాటే వినాలట…!
ఇతర పార్టీలకు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్కడ జగనే చేసిందే శాసనం.. ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నా.. ఎవరికి ఎలాంటి స్థానం కల్పించాలన్నా జగన్ చేసిందే ఫైనల్. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జగన్ ముందుకు సాగారు. తాను ఇవ్వాలని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన పరిస్థితి 2019లో కళ్లకు కట్టింది. తాను వద్దని అనుకున్న నాయకులకు ఎన్ని ఇబ్బందులు […]
జగన్ చెప్పాడనిఆ వైసీపీ నేత కోసం ఇంత టార్చరా…!
ఇష్టం ఉందో లేదో.. అంతా సుస్పష్టం. అయినా.. జగన్ను కాదనలేరు. ఆయన మాటను తీసేయలేరు. అందుకే.. కష్టంగానే అక్కడ వైసీపీ నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారు. జగన్ చెప్పిన నేత కోసం.. ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇది..వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. జగన్ చెప్పిన నాయకుడు.. కనీసంవీరికి రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదట. దీంతో నాయకులు ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచనలో పడ్డారు. అదే.. టెక్కలి నియోజకవర్గం. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ […]
ఆ తండ్రి దూకుడే వైసీపీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతుందా..?
రాజకీయాల్లో ఏ చిన్న కారణమైనా కావొచ్చు.. నాయకులను తెరచాటుకు నెట్టేస్తుంది. ఇది సహజం కూడా. గత ఎన్నికలకు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయకులు టికెట్లుతెచ్చుకోలేక పోవడానికి ఇదే కారణంగా మారింది. చిన్న చిన్న కారణాలతో టికెట్లు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు కూడా ఎదురవుతుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికలకు ముందు వరకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో […]
గుంటూరు వైసీపీలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు..!
మూడు రాజధానులతో మూడు ప్రణతల్లో రాజకీయంగా పైచేయి సాధించవచ్చనే ప్లాన్ అధికార వైసీపీ వేసిన విషయం తెలిసిందే..అయితే ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో గొడవ లేకుండా అమరావతి రాజధానిగా ఉంటే..మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేగినట్లు కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ వల్ల వైసీపీకి కాస్త నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీకి భారీగానే నష్టం జరిగేలా ఉంది. అది కూడా గుంటూరు జిల్లాలో […]
ఏపీలో సినిమా రాజకీయం… దీనికి అంత సీన్ ఉందా…!
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేరెండంటా..! అన్నట్టుగా సాగుతున్న ఏపీ రాజకీయాలు మరింత యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జనసేనల మధ్య మరింతగా రాజకీ యాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్తో భేటీ కావడం.. ఆ తర్వాత తాను సినిమా తీస్తున్నానని ప్రకటించడం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్నట్టు […]