కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని తెలిసింది. తాజాగా ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్తో భేటీ అయ్యి, వైసీపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లో పిసిసి పదవి దక్కలేదనే అసంతృప్తితోనే ఆయన..వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిసింది. హర్షకుమార్ మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. అమలాపురం నుంచి విజయం సాధించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ […]
Tag: ysrcp
సీమ గర్జనతో వైసీపీకి మైలేజ్ పెరిగిందా?
అధికార వైసీపీ..మూడు రాజధానుల నినాదంతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంలో రాజకీయ పరమైన మైలేజ్ దక్కించుకోవడానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. అయితే అధికారంలో ఉండి కూడా మూడు రాజధానుల అమలులో ఇబ్బందులు పడుతుంది. న్యాయపరమైన సమస్యలు, చిక్కులతో ముందుకెళ్లడం లేదు. పైగా మూడు రాజధానులని ప్రకటించి మూడేళ్లు అయినా సరే..ఇంతవరకు అమలు లేదు. దీంతో వైసీపీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం రాజకీయ పరంగానే ఈ అంశంలో వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ […]
అనపర్తి ఎమ్మెల్యేకు సీటు డౌటా? ‘రెడ్డి’తో కష్టమే?
గత ఎన్నికల్లో వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు వచ్చాయి. అయితే ఆ మెజారిటీలు ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే వచ్చాయి. ఇటు కోస్తా, ఉత్తరాంధ్రల్లో తక్కువ. కానీ కోస్తా జిల్లాల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే..అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. దాదాపు 55 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రభావం ఉండటం..అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడం, 2014లో ఓడిపోయిన సానుభూతి […]
సీట్ల వేటలో రెడ్ల వారసులు..!
నెక్స్ట్ ఎన్నికల్లో వారసులకు సీట్ల విషయంలో జగన్ చాలా క్లారిటీగా ఉన్నారు..ఇప్పటికే వారసులకు సీటు ఇవ్వనని చెప్పేశారు. మళ్ళీ తనతో మీరే పోటీ చేయాలని సీనియర్ ఎమ్మెల్యేలకు చెప్పేశారు. అయినా సరే కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు..తమ వారసులని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు విరమించడం లేదు. కొందరు అనారోగ్య కారణాలు, మరొకరు వయోభారం వల్ల పోటీ చేయలేమని, తమ బదులు తమ వారసులు పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు ఎమ్మెలి చెన్నకేశవ రెడ్డి లాంటి వారు పోటీ […]
మదనపల్లెలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వని వైసీపీ..!
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ఇంకా నాయకులు సరిగ్గా కష్టపడకపోవడం…వైసీపీ ఎత్తులతో టీడీపీ వెనుకబడిపోతుంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో 14 సీట్లకు వైసీపీ 13 గెలిచేసుకుంది..కేవలం కుప్పం సీటు టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి కుప్పం సీటుని కూడా గెలుచుకుంటామని వైసీపీ చెబుతోంది. వైసీపీ చెప్పినట్లుగా అదే జరిగే పని కాదు. ఈ సారి వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే చాన్స్ ఉంది. అలా అని వైసీపీ ఆధిక్యం […]
వైసీపీకి వెనక గొయ్యి…. ముందు నుయ్యేనా…!
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్కడ అభివృద్ది లో వేగం కనిపించాలని, మూడు రాజధానులు ఏర్పాటు చేసుకు నే హక్కు, పార్లమెంటు చేసిన చట్టాన్ని సవరించే వెసులుబాటురాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేసిన వైసీపీ సర్కారుకు మేలు జరుగుతుందని అనుకున్నారు. ఇది సహజం కూడా.. అందుకే పదేపదే రాజధానిపై చేసిన చట్టాన్ని సవరించుకునే హక్కు రాష్ట్రానికి ఉందంటూ వాదనలు వినిపించారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం దీనిని […]
కృష్ణాలో కొత్త ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్.!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సీటు గురించి టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సీటు ఇస్తానని చెప్పారు. ఇక దాని బట్టి చూస్తే అంత గొప్ప పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలు కృష్ణాలో కనిపించడం లేదు. కాకపోతే సీటు విషయంలో సీనియర్లకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది గాని..జూనియర్లకు ఆ అడ్వాంటేజ్ కనిపించడం లేదు. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారికి సీటు దక్కే విషయంలో రిస్క్ ఎక్కువ ఉంది. కృష్ణా జిల్లాలో […]
గంటాతో వైసీపీలో ట్విస్ట్..రివర్స్ జంపింగ్?
దశాబ్దాల పాటు విశాఖ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ..అధికారం కోసం పార్టీలు, నియోజకవర్గాలు మార్చే గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు ఆయన టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్..మళ్ళీ టీడీపీలోకి వచ్చి..2014లో భీమిలి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో టీడీపీకి దూరం జరిగారు. వైసీపీలోకి వెళ్లడానికి చూశారు గాని..విశాఖలో కొందరు వైసీపీ నేతలు […]
అప్పలరాజుకు సొంత తిప్పలు..ఓడిస్తామని వార్నింగ్..!
మంత్రి సీదిరి అప్పలరాజుకు సొంత పార్టీలోనే అసమ్మతి పోరు పెరిగింది..ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన వారిని..మంత్రి అయ్యాక పట్టించుకోవడం మానేశారు. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని చెప్పి..పలాస నియోజకవర్గంలోని వైసీపీ అసమ్మతి వర్గం భగ్గుమంటుంది. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అప్పలరాజు గెలిచారు. అలాగే అదృష్టం కొద్ది మంత్రి పదవి కూడా వరించింది. ఇక పదవి వచ్చాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..చంద్రబాబుపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. […]