ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల గత రెండున్నర సంవత్సరాలగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎలిజాకు ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు కీలక పంచాయతీలలో అధికార పార్టీలోనే ఉండి కూడా ఈ రెండు గ్రూపులు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓవైపు పార్టీ నష్టపోతున్న ఆధిపత్య […]
Tag: YCP
జగన్ యాక్షన్ దెబ్బకు ఈ వైసీపీ నేతల రియాక్షన్ మారిందే…!
వైసీపీ అధినేత, సీఎం జగన్ యాక్షన్ అనగానే.. ఆ పార్టీ నాయకులు.. మంత్రులు రియాక్షన్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాటను పాటించడం.. అందరికీ మంచి పరిణామమే. కానీ, ఇక్కడే ఉంది.. మరో కిటుకు.. ప్రస్తుతం జగన్ చెప్పిన యాక్షన్తో నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మరి ఈ దూకుడు ప్రజల మధ్యకు వెళ్లమంటే మాత్రం.. ఎందుకు ఉండడం లేనేది ప్రశ్న. ఇక, విషయంలోకి […]
చక్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివర్స్…!
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సీపీఎస్ను రద్దు చేయాలని.. గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని.. తెలియక హామీ ఇచ్చామని.. సర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ రద్దుచేయకపోయినా.. దీనికి బదులుగా జీపీఎస్ను తీసుకువస్తామని ప్రక టించింది. అయినప్పటికీ.. ఉద్యోగులు ససేమిరా అన్నారు. ఇటీవల సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్ మార్చ్, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. […]
ఒక వారంలో రెండు విజయాలు.. జగన్ గ్రాఫ్ ఇంత పెరిగిందా..!
కేవలం ఒకే ఒక్క వారంలో.. రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ.. గత చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. పలితం దక్కలేదు. అసలు వీటిని అప్పటి ప్రభు త్వం వదిలేసింది. కానీ, ఇదే విషయాలపై.. జగన్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించుకుంది. అవే.. ఒకటి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు.. రాబట్టడం.. రెండు.. బల్క్ డ్రగ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూరయ్యేలా చేసుకోవడం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ విజయం దక్కించుకున్నారు. […]
ఏపీలో మరో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!
ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టి విజయం దక్కించుకున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ కారణంగా.. కేవలం రెండు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉరవకొండ. ఈ రెండు మినహా.. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బలమైన కేడర్ మాత్రం ఉంది. అదేసమయంలో మాజీ మంత్రులు.. కాలువ […]
జగన్ టార్గెట్లో ఉన్న టీడీపీ నేతలు వీళ్లే… పక్కా ఓడించేస్తారా…!
రాజకీయాల్లో వ్యూహాలు కామన్. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయడమే ఇప్పుడున్నరాజకీయం. ఎదుటి పార్టీని ఎంతగా కుంగదీస్తే.,. తాము అంతగా పైకి ఎదుగుతామని.. నాయకులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్రమంలోనే రాజకీయంగా ఏపీ ఎప్పటికప్పుడు అట్టుడుకుతోంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీని గద్దె దింపే క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. విజయం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిచేస్తోంది. అయితే.. ఈ క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]
బీజేపీకి సహకారం.. వైసీపీలో కొత్త గేమ్ మొదలైందా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
వైసీపీకి `సెప్టెంబరు 1` గండం.. జగన్ ఏం చేస్తాడో…!
ఏపీ అధికార పార్టీకి ఒకటి తర్వాత.. ఒకటిగా.. సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకసమస్యనుంచి బయటకు వచ్చేలోపే.. మరో సమస్య వెంటాడుతున్న పరిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ రద్దు కోరుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబరు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్యమించేందుకురెడీ అయ్యారు. విజయవాడలో పది లక్షల మందితో మిలీనియమ్ మార్చ్ను నిర్వహించాలని నిర్ణయించారు. అదేసమయంలో సీఎం ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు.. ఏడాదిలో జరుగుతు […]
సెంటిమెంటుతో జగన్ను బుట్టలో పడేసిన వైసీపీ టాప్ లీడర్…!
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేషన్ నుంచి గెలి చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం వరకు కూడా నాయకులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మరో సెంటిమెంటు కూడా ఉంది. ఒకసారి స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కరనే సెంటిమెంటు ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత విభజనతో ఏర్పడిన నవ్యాంధ్ర వరకు కూడా ఇదే […]