ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇక్కడ అనూహ్యంగా రాజకీ య పరిణామాలు మారుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని మద్దతు పలకడం.. వంటివి రాత్రికి రాత్రి ఇక్కడి రాజ కీయాలను వేడెక్కించాయి. దీంతో అసలు ఇక్కడ ఏం జరుగుతోందనేది ఆసక్తిగామారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు వచ్చే ఎన్నికల్లో నూజివీడు టికెట్ ఇస్తారని ప్రచా […]
Tag: YCP
పవన్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగులపై ఇదే హాట్ టాపిక్..!
“ఔను.. మేం ఆయనను నమ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయన మా వెంట ఉండాలి కదా!ఏదొ ఒకటి రెండు సమస్యలను ఇలా టచ్ చేసి అలా వెళ్లిపోతే.. మా పరిస్థితి ఏంటి? తర్వాత మేం ఎవరితో చెప్పుకోవా లి? .. రోడ్లన్నారు.. ఏదో వచ్చారు. అలా హడావుడి చేశారు వెళ్లిపోయారు. తర్వాత.. ఎస్సీలపై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మరి ఎలా నమ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్లైన్ చానెల్ నిర్వహించిన సర్వేలో జనసేన అధినేత […]
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే..కొత్త సీటు ఫిక్స్?
గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వారి స్థానాల్లో సొంత పార్టీ నేతలతో ఆధిపత్య పోరు నడుస్తున్న పరిస్తితి. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..సొంత పార్టీపైనే అసంతృప్తిగా ఉన్నారని, ఈయన టీడీపీలోకి వస్తారని ప్రచారం ఉంది. మైలవరం […]
వసంత మళ్ళీ క్లారిటీ..ఇంకా సైడ్ అయినట్లే.!
ఈ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు…సొంత పార్టీ తీరుపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అనుకున్న విధంగా పనిచేయలేకపోతుందని, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య తాను చంద్రబాబుని తిట్టనని అని చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంపై..వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం సరికాదని, ఆయన మంచి పనులు చేస్తున్నారని వసంత చెప్పుకొచ్చారు. ఇక తాజాగా […]
ఈ స్టయిల్ మారాలేమో బాబూ…!
రాజకీయంగా నాయకులకు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత.. కొంత ఇబ్బంది వస్తుంది. అదేంటంటే మాస్ మహారాజు మాదిరిగా ప్రజలను ఆకట్టుకోలేక పోవడం. అంతేకాదు.. ప్రజల మనసుల్లో చోటు సంపాయించుకో వడం. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును పరిశీలిస్తే.. ఈ రెండు సమస్యలు ఆయన ప్రసంగాల్లో కనిపిస్తున్నాయి. ప్రజలు ఆయన సభలకు వస్తున్నారు. దీంతో ఆయన ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లో ఒకింత అగ్రసివ్ నెస్ కనిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]
బిగ్ డౌట్: ఈ టాప్ లీడర్లు వైసీపీలో ఉన్నారా… లేరా… !
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామని కొందరు నాయకులు అంటున్నా వాస్తవంగా చూస్తే అసలు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు కలుగుతున్నాయి. రీసెంట్గా మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత జిల్లా కడపకే చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నానని చెబుతున్నారు. అయితే ఆయన జగన్ పై విమర్శలు చేశాక ఆ పార్టీ నేతలు ఎవ్వరూ కూడా ఆయన మా పార్టీ నాయకుడే అని ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే డీఎల్ మాత్రం తాను […]
టీడీపీని డిఫెన్స్లో పడేసిన కీలక ఎన్నిక..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఇది ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగానే! అయినా కూడా.. భారీ దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు.. తాజాగా విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ వెంకట్రామిరెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయనకు వైసీపీ సానుభూతిపరుడుగా పేరుంది. పైగా.. సీఎం జగన్ సొంత జిల్లాకుచెందిన వ్యక్తి. అంతేకాదు.. అవకాశం వచ్చిన ప్రతిసారీప్రభుత్వాన్ని ప్రశంసలతో నింపేసేవారు. సో.. ఈయన […]
‘మరణ దిన వేడుకలు’ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి మర్మం ఏమిటి ? టార్గెట్ బలరాం గా ఆపరేషన్?
బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది. కొద్దిగా వెనక్కు వెళితే..! 2019లో చీరాల నుండి […]
ఏపీని వదిలేద్దాం… బీజేపీ హై కమాండ్ షాకింగ్ డెసిషన్ వెనక…!
ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇతర రాష్ట్రాలమాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అసలు ఏపీని బీజేపీ పట్టించుకుంటుందా? లేక వదిలేసినట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తన కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్తరించ డం ద్వారా బలమైన హిందూ వాదాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గోవా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్(తాజాగా ఓడింది), కర్ణాటక, […]