తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. కేవలం అభివృద్ధి, అభ్యర్థుల పనితీరు ఆధారంగానే గెలుపోటములు ఉంటాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ కేబినెట్లో ముగ్గురు మంత్రులు కేసీఆర్ సర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో వారు వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో బిజీ […]
Tag: TRS
భూ కుంభకోణంలో డీఎస్.. కేసీఆర్కి మరో తలనొప్పి!
తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభకోణాలతో సతమతమవుతోంది. ఆయా కుంభకోణాల్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితుల పేర్లు ఉండడం మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం కేసలో టీఆర్ ఎ స్ సెక్రటరీ జనరల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బదలాయించుకుని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్. ఇక, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారు, కేసీఆర్కి అత్యంత ఆప్తుడు సీనియర్ పొలిటీషియన్ అయిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)పైనే భూ ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.నాలుగు […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వివాహేతర సంబంధం ఆరోపణలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గత నాలుగైదు రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గోల్డ్స్టోన్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి సైతం ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో సీఎం కేసీఆర్ కేకేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యేపై […]
కేసీఆర్ పై మైనారిటీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో!
తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ పదవి అంతగా అచ్చిరాదని అంటున్నారు నేతలు! నిజానికి డిప్యూటీ సీఎం అంటే.. సీఎం తర్వాత సీఎం అంతటి లెవల్. అయితే, తెలంగాణలో మాత్రం కాదట. అంతా తానే అని వ్యవహరించే కేసీఆర్.. మాత్రం.. డిప్యూటీ సీఎంను పూచిక పుల్లగా తీసిపారేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో మియాపూర్ భూ కుంభకోణం సంచలనంగా మారింది. ల్యాండ్ స్కామ్.. లో ఇప్పటికే […]
టీఆరెస్ ఎమ్మెల్యేల టెన్షన్ మొత్తం దాని గురించేనట
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ఎవ్వరికి అంతుపట్టవు. ఆయన నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు సొంత పార్టీ వాళ్లకే తెలియవు. అది కేసీఆర్ స్టైల్. తాజాగా కేబినెట్ విస్తరణలో ఆయన ఏం చేస్తారో ? ఎవ్వరికి అంతుపట్టకపోవడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఓ రేంజ్లో బీపీ పెరిగిపోతోంది. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోయింది. మరో 21 నెలల్లో 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే […]
కేకేకి కేసీఆర్ పొగ!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. గత శతృవు ఇప్పడు మిత్రుడు కావొచ్చు. ఇప్పటి మిత్రుడుపై వెగటు పుట్టనూ వచ్చు!! సాక్షత్తూ.. తెలంగాణ పాలిటిక్స్లో ఇదే జరుగుతోంది. దశాబ్దాల తరబడి కాంగ్రెస్కు నమ్మిన బంటుగా ఉన్న కే కేశవరావు(కేకే).. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆహ్వానంతో రాష్ట్ర ఆవిర్భావ సమయంలోనే పార్టీ కండువా మార్చేశారు. ఆ తర్వాత కేసీఆర్, కేకేల బంధం ఢిల్లీ వరకు పాకింది. అయితే, రాజకీయల్లో ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తూ.. కేకేకి […]
భూకుంభకోణంపై కేసీఆర్ తగ్గేదే లేదా!
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో షాకింగ్ డెసిషన్కు రెడీ అవుతున్నారా ? అంటే ప్రస్తుతం టీఆర్ఎస్లోను, తెలంగాణ అధికార వర్గాల్లోను వినిపిస్తోన్న కథనాల ప్రకారం అవుననే ఆన్సరే వినిపిస్తోంది. తెలంగాణలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు మంత్రుల పనితీరుపై చిన్నపాటి ఆరోపణలు, విమర్శలు రావడానికి కూడా కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ల స్థాయిని బట్టి కేసీఆరే ప్రెస్మీట్ పెట్టి మరీ ఏకేస్తున్నారు. తనతో పాటు తన ప్రభుత్వంపై ఎవ్వరికి నిర్మాణాత్మక విమర్శ చేసే […]
సఫలమైతే.. సొంతడబ్బా.. విఫలమైతే విపక్షాల కుట్రా!
ఏపీ, తెలంగాణ సహా కేంద్ర ప్రభుత్వాల వ్యవహార శైలి.. వింతగా ఉంది! అధికారంలోకి వచ్చేసి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా విపక్షాలు తమపై కుట్రలు పన్నుతున్నాయని పెద్ద పెద్ద విమర్శలతో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీల అధినేతలు! తాము చేపట్టిన పనులు విజయవంతం అయితే అంతా తమదే ఘనకార్యంగాను, విఫలమైతే.. విపక్షాల కుట్ర అనడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. తాజాగా ఏపీ, తెలంగాణ, అటు కేంద్రంలో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఏపీలో కురిసిన భారీ వర్షానికి […]
భూకుంభకోణంలో ఆ ఎంపీ పేరు బయటకు రావడంతో ఇరకాటంలో టీఆర్ఎస్
మియాపూర్ భూకుంభకోణం తెలంగాణలోని రాజకీయవర్గాల్లో సెగలు రేపుతోంది. తాజాగా ఈ వివాదంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకేకు చిక్కులు వచ్చి పడ్డాయి. మియాపూర్ వేల కోట్ల భూకుంభకోణం కేసులో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలింది. ఇప్పటికే హైదరాబాద్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరుపెట్టిన ‘గోల్డ్స్టోన్’ సంస్థ తన దొంగ సొత్తులో ఆయన కుటుంబానికీ భాగం పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ […]