నటి హిమజా ఇంట్లో అద్భుతం.. సాయిబాబా విగ్రహం నుండి అలా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అంతేకాకుండా ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇది ఇలా ఉంటే నటి హిమజా తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా ఒక వీడియో ని షేర్ చేసింది. ఈ ప్రస్తుతం […]

నాగార్జున పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. 60 ఏళ్ల వయసులో ఎలా బతకాలో?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన ఇద్దరు కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు నాగార్జునకు విష్ చేస్తూ తనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ళ క్రితం బండ్ల గణేష్ నాగార్జునకు […]

హీరో రామ్ తో బోయపాటి సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. […]

మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ […]

వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్ […]

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ […]

చిరంజీవి టీమ్ కు సీఎం జగన్ నుంచి పిలుపు.. వచ్చేనెల ఆ తేదీన?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించారు.అయితే ఈ విషయం మీద సమావేశం కొరకు రేపు నెల నాలుగవ తేదీన తాడేపల్లి క్యాంపు ఆఫీస్ కు రావాల్సిందిగా జగన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. ఇతనుఒకసారి హైదరాబాద్ కు వెళ్లి చిరంజీవి తో సమావేశం అయి వచ్చారు. చిరు కూడా వివిధ […]

అప్పట్లో భూమికకు.. ఇప్పుడు పూజా కి దక్కిన సేమ్ అవకాశం ఏమిటో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో భూమిక ను చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అయితే భూమిక చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. ఈమె ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలు మంచి విజయం సాధించి ఆమెకు […]

ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?

టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది. […]