గుడ్‌న్యూస్ చెప్పిన మ‌హేష్ బాబు..ఖుషీలో ఫ్యాన్స్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారు పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఉంటుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ మ‌హేష్ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్రివిక్ర‌మ్‌, మహేష్‌ బాబు కాంబినేషన్లోని […]

మ‌రోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి స‌మ‌యంలో బాద్‌షాహో సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌. ఆ త‌ర్వాత‌ […]

ప్ర‌భాస్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న మ‌రో బాలీవుడ్ భామ‌?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ షూటింగ్‌ను చివ‌రి ద‌శ‌కు తీసుకొచ్చిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రాల‌ను సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు. వీటి త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుద‌ల కాక‌ముందే.. మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జరుగుతోంది. […]

ఈ రోజు ఆ అప్డేట్ ప‌క్కా..ఎగ్జైట్‌గా మ‌హేష్ ఫ్యాన్స్‌?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారు పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఉంటుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాపై అప్డేట్ ఈ రోజే రాబోతుంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో […]

`వ‌కీల్ సాబ్‌`పై పైర‌సీ దెబ్బ‌..షాక్‌లో అమెజాన్ ప్రైమ్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో ప‌వ‌న్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ టాక్‌తో అదిరిపోయే వ‌సూళ్లు […]

ఐపీఎల్‌లో ర‌ష్మిక ఫెవరెట్‌ టీమ్ అదేన‌ట‌..!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది అని ప్ర‌శ్నించాడు. అందుక‌ రష్మిక.. ఈ సాలా కప్‌ […]

వెన‌క్కి త‌గ్గిన ఎన్టీఆర్‌..నిరాశ‌లో అభిమానులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశంలో కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుద‌ల‌లు కూడా వాయిదా ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవ‌లె ప్రోమో కూడా […]

పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చిన రానా!

ద‌గ్గుబాటి వారి అబ్బాయి రానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విభిన్న కథలు, విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న రానా.. బాహుబలి, ఘాజీ సినిమాల‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ చేస్తున్న రానా.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చాడు. విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకంపై ఆచంట గోపీనాథ్‌, సీహెచ్‌ రాంబాబు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..క‌రోనాతో యువ ద‌ర్శ‌కుడు మృతి!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు పడుతున్న విషయం తెలిసిందే. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో క‌రోనా మ‌రో విషాదాన్ని నింపింది. శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇటీవ‌లె కుమార్‌కు క‌రోనా సోక‌గా.. హాస్పిట‌ల్‌లో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. కానీ, ప‌రిస్థితి విష‌మించ‌డంతో తాజాగా కుమార్ తుది […]