20 ఏళ్ల తర్వాత బాపట్లలో టీడీపీకి లక్!

ఎప్పుడో 1999లో చివరిసారిగా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది..మళ్ళీ అప్పటినుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. 1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే బాపట్లలో టీడీపీ గెలిచింది. 2004 నుంచి బాపట్లలో టీడీపీకి కలిసిరాలేదు. 2004లో వైఎస్ వేవ్‌లో ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీలికతో ఓడింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే..బాపట్లలో సత్తా చాటలేకపోయింది. వైసీపీ నుంచి కోన రఘుపతి గెలిచారు. ఇక 2019 ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు..జగన్ గాలిలో మరొకసారి […]

కడపలో లెక్కలు మారనున్నాయా?

జగన్ సొంత జిల్లా కడపలో ఈ సారి ఖచ్చితంగా సత్తా చాటాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు సైతం కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి..ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..కడపలో బలపడాలనే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కనీసం 3-4 సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే జిల్లాలో ఆరు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో మొత్తం […]

ఆలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్..!

రాష్ట్రంలో బీసీ వర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు కూడా ఒకటి. ఇక్కడ గెలుపోటములని బీసీ వర్గానికి చెందిన వాల్మీకి-బోయ, కురుబ కమ్యూనిటీలే డిసైడ్ చేస్తాయి. అలాగే ఎస్సీలది కూడా కీలేక పాత్ర ఉంది. అయితే ఆలూరులో ఇప్పటివరకు ఈ వర్గాలు వైసీపీ వైపే మొగ్గుచూపుతూ వస్తున్నాయి. గాట్ రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గెలుస్తూ వస్తున్నారు. 2014లో కేవలం 2 వేల ఓట్లతో గెలిచిన జయరాం..2019లో […]

వైసీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్‌…. చిన్న గ‌ది కోస‌మేనా..!

వైసీపీలో వారిద్ద‌రూ కీల‌క నాయ‌కులు. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. దీంతో వారికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇద్ద‌రికీ కూడా.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్ద‌రే.. సెంట‌రాఫ్‌ది టాక్ అయ్యారు. వారే.. ఒక‌రు మేరుగ నాగార్జున‌.. మ‌రొక‌రు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ.. కీల‌క స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ‌కు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఇక‌.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. […]

ఇద్దరు ‘రాజా’లకు తమ్ముళ్లే ప్లస్..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుందనే విషయంలో వాస్తవం లేకుండా లేదు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. అలాగే ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉంది. అలా అని వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయిందా? అంటే పూర్తిగా తగ్గలేదు గాని..కొంత వరకు తగ్గింది. అయినా టీడీపీ కంటే వైసీపీనే లీడ్‌లో ఉంది. అలా ఉండటానికి కారణం టీడీపీ పూర్తిగా పికప్ కాకపోవడమే. ఇలా టీడీపీ పుంజుకోకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ప్లస్ ఉంది. ఇంకా […]

పరిటాల-వంగవీటి కాంబో..సైకిల్‌కు మైలేజ్..!

ఏపీ రాజకీయాల్లో అటు పరిటాల ఫ్యామిలీ గురించి గాని, ఇటు వంగవీటి ఫ్యామిలీ గురించి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు ఫ్యామిలీలకు రాష్ట్ర స్థాయిలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ తిరుగులేని ముద్రవేసుకున్న విషయం తెలిసిందే. పరిటాల రవి అంటే ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అనేది చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆయన ఎలా హత్య చేయిబడ్డారనేది తెలిసిందే. ఇక రవి వారసుడుగా ఇప్పుడు శ్రీరామ్..అనంతలో […]

సీమ సిటీల్లో వైసీపీకి రిస్క్..?

రాయలసీమ పేరు చెబితే..మరో ఆలోచన లేకుండా వైసీపీ అడ్డా అని గుర్తొచ్చేస్తుంది. సీమ ప్రజలు వైసీపీని ఆదరిస్తూనే వస్తున్నారు. 2012 ఉపఎన్నికల దగ్గర నుంచి..ఈ మధ్య జరిగిన బద్వేల్ ఉపఎన్నిక వరకు సీమ ప్రజలు వన్ సైడ్‌గా వైసీపీ పక్షాన నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు వైసీపీకి అన్నీ సీట్లు అప్పజెప్పే స్థాయిలో సీమ ప్రజలు ఓట్లు వేశారు. జిల్లాలో 52 సీట్లు ఉంటే..49 వైసీపీని గెలిపించారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పంచాయితీ, […]

ఎమ్మిగనూరు మళ్ళీ చేజారుతుందా?

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా..ఇక్కడ వైసీపీకి స్ట్రాంగ్ పునాదులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువ ఉండటం..ఆ వర్గం వన్ సైడ్‌గా వైసీపీకి మద్ధతుగా నిలబడుతుండటంతో జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ రావడం లేదు. అయితే టీడీపీలో కూడా కొందరు బలమైన రెడ్డి నేతలు ఉన్నారు. వారు కొన్ని స్థానాల్లో ప్రభావం చూపగలరు. అలా టీడీపీ ప్రభావం కాస్త ఉన్న స్థానాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. 1985 టూ 1999 ఎన్నికల […]

ప‌వ‌న్ ట‌ర్న్ ఎలా ఉంటుంది… ఒక్క‌టే టెన్ష‌న్‌గా అక్క‌డ‌…!

మూడు రోజులపాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అయ్యారు. నిజానికి ఆయ‌న విశాఖ‌కు రావ‌డం.. చాలా కాల‌మే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేత‌లు.. `విశాఖ గ‌ర్జ‌న‌` చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఏం చెప్ప‌నున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మూ డు రాజ‌ధానుల డిమాండ్‌ను ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు […]