రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి కమ్మని దెబ్బ..!

రాష్ట్రంలో రిజర్వడ్ స్థానాల్లో మొదట నుంచి టీడీపీ బలం తక్కువనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ సత్తా చాటుతున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కేవలం ఒక ఎస్సీ స్థానంలో టీడీపీ, మరొక స్థానంలో జనసేన గెలిచింది. కొండపిలో టీడీపీ, రాజోలులో జనసేన గెలిచింది. జనసేన ఎమ్మెల్యే తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ హవానే […]

30 స్థానాల్లో డేంజ‌ర్ బెల్స్‌.. సిట్టింగ్‌లు అవుట్ అంటూ జ‌గ‌న్ సిగ్న‌ల్స్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జ‌గ‌న్‌ను ప‌క్క‌న పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? చేయ‌డం లేదు? అనేది ఎప్ప‌టిక‌ప్పుడు.. సీఎం జ‌గ‌న్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. 70 మంది అని.. త‌ర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వ‌చ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]

జగన్ స్ట్రాటజీకి రాబిన్ కౌంటర్ స్ట్రాటజీ..!

నలభై ఏళ్ల అనుభవం..మూడుసార్లు సీఎం, రెండుసార్లు ప్రతిపక్ష నేత తాను చూడని రాజకీయం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే రాజకీయ చాణక్యుడుగా పేరుంది. అలాంటి చాణక్యుడుకు జగన్ పెద్ద కొట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇక బాబు వ్యూహాలు పాతవి అయిపోయాయని అందరికీ అర్ధమైంది. ఆయన వ్యూహాలు 90ల కాలంలో వర్కౌట్ అయ్యాయి గాని, ఇప్పుడు వర్కౌట్ అవ్వవని తేలిపోయింది. […]

బాబు పక్కా వ్యూహం..వర్కౌట్ అవుతుందా?

ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే..ఇవే తనకు చివరి ఎన్నికలు అని కర్నూలులో చెప్పి వచ్చిన చంద్రబాబు..తాజాగా మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై 13 జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు..ఎన్నికల్లో గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి..ఇప్పటినుంచి నాయకులు ఏ విధంగా పనిచేయాలి. బూత్ లెవెల్‌లో పార్టీని ఎలా బలోపేతం చేసుకురావాలి..పార్టీలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలపై చర్చించారు. అయితే గత మూడున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తూనే […]

టీడీపీకి ఇంత పెద్ద క‌ర్మ ఏంటో…!

“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వ‌స్తువు ఏముంటుంది!“ అంటారు మ‌హా ర‌చ‌యిత ఆరుద్ర‌. ఆయ‌న ఉద్దేశంలో క‌వితలు, క‌థ‌లు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వ‌స్తే.. ఆడుకునేందుకు రాజ‌కీయాలు కీల‌క అస్త్రాలే కానున్నాయి. ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ లు.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నాయి. వ‌చ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నిక‌లు హాట్‌గా కూడా ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు […]

మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?

నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]

ముమ్మిడివరంపై సుబ్బరాజు పట్టు..సతీష్‌కు షాక్..?

కోనసీమలో ప్రశాంతమైన వాతావరణం ఉండే నియోజకవర్గాల్లో  ముమ్మిడివరం ఒకటి. జి‌ఎంసి బాలయోగి లాంటి నాయకులు గెలిచిన నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. పరిస్తితులు బట్టి అక్కడి ప్రజలు తమకు కావల్సిన వారిని ఎంచుకుంటారు. అయితే ముమ్మిడివరంలో ఎక్కువసార్లు టీడీపీనే ఆదరించారు. 1983, 1985, 1996 బై పోల్,1999, 2014 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. మధ్యలో 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అంటే రెండు పార్టీలని సమంగానే ఆదరించారు. కాకపోతే ఎక్కువ […]

సునీతమ్మ వర్సెస్ ప్రకాష్..రాప్తాడులో హోరాహోరీ.!

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. రాప్తాడులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే టార్గెట్ గా విరుచుకుపడుతుంది. టీడీపీ హయాంలో పరిటాల ఫ్యామిలీ భారీ స్థాయిలో అక్రమాలు చేశారని ప్రకాష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇలా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే శ్రీరామ్ ధర్మవరం పైనే ఫోకస్ పెట్టారు. దీంతో సునీతమ్మ రాప్తాడుపై ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు…రైతుల […]

కర్నూలులో ట్విస్ట్..బడా నేతల ‌ఎక్స్‌చేంజ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది..పూర్తిగా వైసీపీ ఆధిక్యంలో ఉన్న జిల్లాలో టీడీపీ బలపడటానికి అవకాశం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా టీడీపీ నేతలు పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు..కానీ అనుకున్న స్థాయిలో పార్టీ పుంజుకోలేదు..అయితే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా పర్యటన చేపట్టడం, ఆ పర్యటనకు భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. పత్తికొండ, […]