విజయవాడ రాజకీయాల్లో టీడీపీ సీనియర్లుగా ఉన్న కొందరు నేతలకు మొదట నుంచి పడని పరిస్తితి ఉంది. వారికి ఎప్పటినుంచో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. అటు కేశినేని, దేవినేని ఉమాలకు పడదు. వీరు బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పటిలోనే కొడాలి నాని తిరుగుబాటు చేయడానికి ఉమా కారణమని చెప్పి కేశినేని విమర్శించారు. తాజాగా మరోసారి ఉమా టార్గెట్ గా కేశినేని విరుచుకుపడ్డారు. మైలవరంలో […]
Tag: TDP
పవన్ ‘వ్యూహం’..బాబుతోనే జగన్కు చెక్?
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆ రెండు పార్టీలు కలిసే ముందుకెళ్లనున్నాయని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటీతో కాస్త క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా పవన్ మాటలతో మరింత క్లారిటీ వచ్చింది. తాజాగా శ్రీకాకుళంలో యువశక్తి పేరిట భారీ సభ ఏర్పాటు చేసిన పవన్..సభ వేదికగా యువతరానికి, సామాన్య ప్రజానీకానికి అండగా ఉంటానని చెబుతూనే..జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే విధంగా మాట్లాడారు. ఇక ఎప్పటిలాగానే తనపై విమర్శలు చేసే వైసీపీ నేతలని టార్గెట్ […]
నందమూరి ఫ్యామిలీకి రాజకీయ గ్రహణం… ఏం జరుగుతోంది..!
నందమూరి ఫ్యామిలీ.. రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విషయంలో ఎలా ఉన్నా.. తమకు కనీస మర్యాద కూడా దక్కడం లేదని భావిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి టీడీపీ ఎవరిదనే ప్రశ్న వస్తే.. నందమూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నందమూరి ఫ్యామిలీ.. ఒకటి రెండు సీట్ల కోసం.. అభ్యర్థించే పరిస్థితి వచ్చిందని.. కుటుంబంలోనే ఒక టాక్తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కుటుంబంలో చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ […]
తారకరత్నకు సీటు రిజర్వ్ చేశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య, సుహాసిని రాజకీయాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో తారకరత్న సైతం యాక్టివ్ అయ్యారు. సినిమాల్లో అంతగా క్లిక్ అవ్వని తారకరత్న..అప్పుడప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మరింత యాక్టివ్గా అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఇటీవల తారకరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ […]
బాబు-పవన్తో జగన్కు మేలు?నిజమెంత?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే…టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా భేటీపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఓ వైపు వారు కలవడంపై విమర్శలు చేస్తూనే..మరో వైపు వారిద్దరు కలిసొస్తే జగన్కు మేలు అని, మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగితే నిజంగానే జగన్కు మేలు జరుగుతుందా? వైసీపీ […]
వసంత మళ్ళీ క్లారిటీ..ఇంకా సైడ్ అయినట్లే.!
ఈ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు…సొంత పార్టీ తీరుపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అనుకున్న విధంగా పనిచేయలేకపోతుందని, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య తాను చంద్రబాబుని తిట్టనని అని చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంపై..వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం సరికాదని, ఆయన మంచి పనులు చేస్తున్నారని వసంత చెప్పుకొచ్చారు. ఇక తాజాగా […]
పవన్తో కలిసే బీజేపీ..సీఎం అభ్యర్ధి ఫిక్స్!
ఏపీలో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో..ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పొత్తు దిశగా వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు-పవన్ భేటీ బట్టి చూస్తే..పొత్తు ఖాయమని అర్ధమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..జనసేన-బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే పేరుకే పొత్తు గాని ఎప్పుడు కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరి పని వారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే పలుసార్లు పవన్..బీజేపీని రూట్ మ్యాప్ […]
వైసీపీలో సీట్ల పంచాయితీ..వారికే గ్యారెంటీ?
ఎన్నికల ముందే 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించి సత్తా చాటాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించకుండా..ఎన్నికల మున్దే అభ్యర్ధులని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు అభ్యర్ధుల విషయంలో ఎప్పటికప్పుడు ఆచి తూచి అడుగులేస్తున్నారు. అయితే టీడీపీకి అభ్యర్ధులని ఫిక్స్ చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ వైసీపీతో పోలిస్తే టీడీపీ సేఫ్. ఎందుకంటే వైసీపీకి 175 సీట్లకు 151 […]
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఫేక్..బీ అలెర్ట్!
చంద్రబాబు-పవన్ తాజాగా కలిసిన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ వారు పొత్తు పెట్టుకున్నా..తమకు వచ్చే నష్టం లేదని అంటూనే…బాబు-పవన్లపై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ-జనసేనలపై వైసీపీ కుట్ర పన్నుతుందని, గత ఎన్నికల ముందు అలాగే సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్లతో టీడీపీ-జనసేనల మధ్య గొడవలు పెట్టిందని, ముఖ్యంగా కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు రాజేసిందని..అలా పూర్తిగా వైసీపీ ట్రాప్ చేసి సక్సెస్ అయిందని, కానీ ఇప్పుడు […]