ఏలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్?

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం..విభిన్న ప్రజా తీర్పు వచ్చే స్థానం…ఎప్పుడు ఒకే పార్టీకి పట్టం కట్టే నియోజకవర్గం కాదు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో..అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. 1985 నుంచి అదే జరుగుతూ వస్తుంది. 1985లో ఏలూరులో టి‌డి‌పి గెలవగా, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 1989 కాంగ్రెస్, 1994, 1999లో టి‌డి‌పి, 2004, 2009లో కాంగ్రెస్, 2014లో టి‌డి‌పి, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. గెలిచిన పార్టీలే రాష్ట్రంలో కూడా […]

లోకేష్‌తో చిత్తూరులో మైలేజ్..ఆధిక్యం లేనట్లే!

దాదాపు నెలన్నర రోజులు పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే నారా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మార్చి 11న తంబళ్ళపల్లె వద్ద బ్రేకు పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే తంబళ్ళపల్లెలో చిత్తూరులోని అన్నీ స్థానాలు లోకేష్ కవర్ చేసేశారు. ఈ జిల్లాలోనే 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగింది..మిగిలిన జిల్లాల్లో మాత్రం అన్నీ స్థానాలు కవర్ అయ్యేలా […]

గంటా సీటుపై కన్ఫ్యూజన్..అక్కడ ఓటమే?

నెక్స్ట్ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పోటీ చేసే సీటు ఏది? ప్రతిసారి నియోజకవర్గం మార్చే ఆయన ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన టి‌డి‌పిలోనే కొనసాగే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ పార్టీలోనే ఉంటారు. అయితే ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు గంటా అనకాపల్లి ఎంపీగా ఒకసారి..చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా […]

 జనసేన దెబ్బకు టీడీపీకి డ్యామేజ్..ఆ జిల్లాల్లోనే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన గాని కలిసి పోటీ చేయకపోతే అటు టి‌డి‌పి నష్టపోతుంది..ఇటు జనసేన కూడా నష్టపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సర్వేలో అదే తేలిందని చెప్పవచ్చు. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే పుత్రి మెజారిటీతో అధికారంలోకి రావాలంటే జనసేన సపోర్ట్ కావాల్సిందే. అటు జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవాలన్న టి‌డి‌పి మద్ధతు ఉండాల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి లేకపోతే వైసీపీకి అడ్వాంటేజ్. ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అదే తేలింది. […]

ఆ స్థానాల్లో గెలుపు మరిచిపోతున్న టీడీపీ!

గతంలో తెలుగుదేశం పార్టీ మంచి విజయాలు సాధించిన నియోజకవర్గాల్లో ఇప్పుడు విజయం సాధించాలంటే గగనం అయిపోతుంది. అసలు టి‌డి‌పి గెలుపుకు దూరమైపోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు స్థానాల్లో టి‌డి‌పి ఒకప్పుడు మంచి విజయాలే అందుకుంది. కానీ ఇప్పుడు గెలవడం కష్టమైపోతుంది. జిల్లాలో గుడివాడ, పామర్రు, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. గత ఎన్నికల్లో 16 స్థానాల్లో 14 స్థానాల్లో ఓడింది..అయినా గాని మళ్ళీ కొన్ని స్థానాల్లో టి‌డి‌పి పుంజుకుంటుంది. […]

 టీడీపీతో పొత్తుపై పవన్ డౌట్..క్లారిటీ అక్కడే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఉండే ఛాన్స్ ఉంది..లేకపోయినా ఆశ్చర్యం లేదన్నట్లు పరిస్తితి ఉంది. దీని బట్టి చూస్తే పొత్తు విషయం లో కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం జనసేన-బి‌జే‌పి పొత్తులో ఉన్నాయి. పేరుకు పొత్తులో ఉన్నాయి గాని కలిసి పనిచేయడం లేదు. అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదని బి‌జే‌పి అంటుంది. ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తు వేస్ట్ అని భావిస్తుంది. ఇక జనసేనతో కలవడానికి టి‌డి‌పి రెడీగానే ఉంది. […]

 టీడీపీలోకి కీలక నేత..మదనపల్లెలో పసుపు జెండా ఎగరనుందా?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ఇప్పుడుప్పుడే బలపడుతుంది. పేరుకు టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికి ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. పూర్తిగా జిల్లాలో వైసీపీ డామినేషన్ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టి‌డి‌పి పుంజుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అటు నారా లోకేశ్ పాదయాత్ర వల్ల కూడా జిల్లాలో పార్టీకి ఊపు వస్తుంది. జిల్లాలో గత మూడు ఎన్నికల నుంచి గెలవని […]

మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్‌గా వసంత.!

మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు […]

మూడోసారి..ఆ మూడుస్థానాల్లో టీడీపీకి కష్టమే!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన..ఇప్పుడు పికప్ అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..టి‌డి‌పి నేతలు బలపడటం వల్ల జిల్లాలో పలు స్థానాల్లో టి‌డి‌పి లీడ్ లోకి వస్తుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. గన్నవరం, విజయవాడ ఈస్ట్ మాత్రమే గెలుచుకుంది. అయితే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని […]