ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబుకు అన్నీ సమస్యలే! రెవెన్యూ లోటు, కాపు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా ఉద్యమం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వస్తున్న ఆయనకు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భయం పట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబు నాయుడుకి 9 నంబర్తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్గా మారింది. సీఎం చంద్రబాబుకు నమ్మకాలు ఎక్కువే! […]
Tag: TDP
టీడీపీతోనే కయ్యానికి కాలుదువుతున్న బీజేపీ !
`తెలుగుదేశం పాలనలో అవినీతి తారస్థాయికి చేరింది..` ఇది నిత్యం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ! దీనిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నదే లేదు. కానీ ఇదే విమర్శ మిత్రపక్ష ఎమ్మెల్యే చేస్తే అది నిజంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశమే!! అలా ప్రభుత్వంపై విమర్శలు చేసి సంచలనం సృష్టించారు ఏపీ బీజేపీ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు! ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి భాగోతాన్ని బట్టబయలు […]
టీడీపీలో మాజీ మంత్రి రచ్చ రచ్చ
కర్నూలు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి, నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో తమ్ముళ్ల మధ్య కలహాలు బయటపడ్డాయి! ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో కొందరు నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది, టీడీపీ జిల్లా […]
ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట
అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జరగనుంది. అనుభవజ్ఞుడిగా పేరున్న చంద్రబాబుకు.. నవ్యాంధ్రను పునాదుల నిర్మించే అవకాశాన్ని ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దీనికి తోడు జనసేనాధిపతి పవన్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయగలగడంతో ఎవరికి […]
బావపై హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం ఉన్నా.. ఏనాడూ తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసింది లేదు! కానీ తొలిసారి హరికృష్ణ.. చంద్రబాబుపై నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను ఆయన వివరించారు. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోంచి బాబు లాక్కున్నతర్వాత ఎన్టీఆర్ రాజకీయ […]
పవన్ విషయంలో టీడీపీ దొరికిపోతోందిగా..!
జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో టీడీపీ ఆది నుంచి అనుసరిస్తున్న వైఖరే మరోదఫా స్పష్టమైంది! పవన్ని విమర్శించేందుకు టీడీపీ నేతలు ఎంతమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారనడానికి నిన్న జరిగిన విశాఖ ఆందోళనే పెద్ద ఉదాహరణ. నిజానికి గురువారం విశాఖలో తలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు! నిజానికి అది సక్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాదని.. అందరూ కొట్టుకు చ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చప్పుళ్లలో ఆ ఆందోళన సముద్రంలో […]
టీడీపీతో అమీతుమీకి సిద్ధమైన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి గర్జించాడు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు! హోదా ఇస్తామని మాట తప్పిన నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ యువత చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను ఏ పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిరగాల్సి వచ్చిందో వివరించాడు. అంతేగాక తనను విమర్శించే వారికి తగిన సమాధానం ఇచ్చాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]
జగన్కు చిన్నాన్న షాక్
శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత జగన్కు ఝలక్ తగలబోతోంది. పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబ కలహాలు కూడా ఇప్పుడు జగన్కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఒక చిన్నాన్న పార్టీలోకి తిరిగి వస్తే.. మరో చిన్నాన్న ఇప్పుడు పార్టీ నుంచి వెళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారట. కొంతకాలం నుంచి వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో ఆయన కలత చెందారట. దీంతో తన కుటుంబంతో సహా జగన్కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి […]
ఆ ఇద్దరిపై బాబు కోపానికి అర్థాలు వేరయా.. ?
క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. మరోసారి తానేంటో స్పష్టంచేశారు. క్రమశిక్షణ రహిత చర్యలకు పాల్పడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇద్దరు మంత్రుల పనితీరు పార్టీకి తలనొప్పిగా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశధార నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం వహించిన అయ్యన్నపాత్రుడు, జానీమూన్ వ్యవహారంలో రావెల కిశోర్బాబులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. తోక జాడించే వారి విషయంలో కత్తెరకు పని చెబుతానని కూడా ఓపెన్ గా చెప్పేశారట. బాధ్యతగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా […]