ఏపీ ప్ర‌జ‌ల‌పై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్‌… ఈ సారి న‌మ్మలేమా….!

రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ ని.. ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్న రాష్ట్ర క‌మ‌ల‌నాథులు.. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల ప‌క్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు.. రాజ‌ధాని విష‌యంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారింద‌ని.. త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ.. బీజేపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]

టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా… జ‌గ‌న్ కు పెద్ద ప‌రీక్షే..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను ఐదు రోజుల‌కే ప‌రిమితం చేసి నా.. ప్ర‌భుత్వ వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి.. రాజ ధాని అమ‌రావ‌తి గురించిన చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఒక‌వైపు రైతులు పాద‌యాత్రను తిరిగి ప్రారంభించారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. అయితే.. దీనిని త‌మ‌పై చేస్తున్న దండ యాత్ర‌గా వైసీపీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజ‌ధానుల‌ను ఎవ‌రూ క‌ట్ట‌డి […]

రాజ‌ధానిపై వైసీపీ గ‌రంగ‌రం.. లైట్ తీసుకున్న జ‌నాలు…!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వద్దు.. మూడు రాజ‌ధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో మూడు రాజ‌ధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చామ‌ని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామ‌ని.. రైతులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల వైపు.. ప్ర‌జ‌లు నిల‌బ‌డుతున్నార‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటు వైపు న్యాయ‌వ్య‌వ‌స్థ‌.. అటువైపు ప్ర‌జ‌లు కూడా రైతుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం […]

వినుకొండ సీటు ఫిక్స్..గెలుపు కూడా..!

గతంతో పోలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బాగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవం కావొచ్చు..ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార వైసీపీ అణిచివేసే కార్యక్రమాలు చేయడం కావొచ్చు..మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు వయసు మీద పడుతున్న కొద్దీ ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే..టీడీపీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. పనిచేయని నేతలకు క్లాస్ పీకుతూనే..పనిచేసే నేతలకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైతే ఎఫెక్టివ్ గా […]

ఉత్తరాంధ్రలో వార్..ఎవరూ తగ్గట్లేదుగా!

రాజధాని అంశంపై ఉత్తరాంధ్రలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజధాని విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి కోసం అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి అసలు రచ్చ మొదలైంది. అప్పటివరకు అప్పుడప్పుడు మూడు రాజధానులు వచ్చేస్తాయని ప్రకటిస్తున్న మంత్రులు..ఇప్పుడు అదిగో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాం..అమరావతి రైతులది పాదయాత్ర కాదు…దండయాత్ర అని విమర్శలు చేస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, అంతిమ […]

ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని మళ్ళీ ఆపలేరా?

జగన్ అధికారంలోకి వచ్చాక..అసలు టీడీపీని దెబ్బతీయడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలనే కాన్సెప్ట్‌తో జగన్ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు అయిన వచ్చాయి…కానీ ఈ సారి మాత్రం ఆ సీట్లు కూడా రాకుండా చేయాలనే విధంగా జగన్ రాజకీయం ఉంది. అందుకే టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఈ సారి గట్టిగా ఫోకస్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు కంచుకోట కుప్పంలో ఎలాంటి రాజకీయం నడిపిస్తున్నారో తెలిసిందే. […]

జ‌న‌సేన‌లో ఉన్న ఆ మైన‌స్సే వైసీపీకి ఇంత ప్ల‌స్ అవుతోందా…!

ఔను.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. పంచ‌దార‌ చుట్టూ.. చీమ‌లు చేరిన‌ట్టు గా ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. ఎక్క‌డ అధికారం దక్కుతుందని నాయ‌కులు భావిస్తే.. ఆ పంచ‌కు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు? అనే విష‌యంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీలోని కొంద‌రు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి నాయ‌కులు ఉన్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావ‌హులు […]

కొడాలి ప‌న్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్ర‌బాబు…!

ఏదైనా చేస్తే.. దానివ‌ల్ల‌.. పార్టీకి, పార్టీ నాయ‌కుల‌కు ప్ల‌స్ అవ్వాలి. లేదా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మైన‌స్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాల‌కు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ ల‌బ్ధి చేకూరే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. టీడీపీ ప్ర‌స్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విష‌యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై ఆయ‌న నోరు చేసుకున్నా ర‌ని.. పేర్కొంటూ.. టీడీపీ నాయ‌కులు […]

ఆ కమ్మ నేతలకు సీట్లు ఫిక్స్..!

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కకపోతే..టీడీపీ పరిస్తితి దారుణంగా తయారవుతుంది. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే బాబు..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. బలమైన అధికార వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారు…టీడీపీ నేతల చేత పనిచేయిస్తున్నారు. అలాగే పనిచేయని నేతలకు గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు. ఇక బలమైన నేతలకు ఇప్పటినుంచే సీట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి […]