సమ్మర్ లో ఈ రైస్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

ఎండాకాలం సమయంలో శరీరానికి చలదనాన్ని మరియు పోషకాలను అందించే ఆహారాలపై దృష్టి పెట్టాలి. లేదంట అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఫర్నేంటెడ్ రైస్ లేదా పులియ బెట్టిన పెరుగున్నం తినడం మంచిది. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి. పొద్దున్నే తిని పెరుగు అన్నం లోని విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎక్కువ శాతం ఎండాకాలంలో పెరుగన్నం తినడం ద్వారా స్కిన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాలుష్యం, బీ12, విటమిన్ డీ, పీచు పదార్థం […]

నిజమైన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని ఇలా కనుక్కోండి..?

ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా ఉత్పత్తులను మించి నకిలీ ఉత్పత్తులు చాలానే పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నకిలీ ఉత్పత్తుల తయారీలలో ఎక్కువగా ప్లాస్టిక్ రైస్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది నిజమైన బియ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మార్కెట్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నట్లు పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్లాస్టిక్ బియ్యం పూర్తిగా ప్లాస్టిక్ […]

అన్నం ఇలా వండకపోతే.. ఈ వ్యాధి రావడం ఖాయం..!!

ఉత్తర భారత దేశ ప్రజలతో పోల్చుకుంటే దక్షిణ భారత దేశ ప్రజలు ఎక్కువగా ఆహారంగా వరి ఆధారిత పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది అన్నం అని చెప్పవచ్చు. అన్నం లేనిదే ఏ ఇంట్లో కూడా ఎలాంటి వంట వండరు. అంతే కాదు అన్నం వండడం అతి సులువైన పని కూడా.. సరైన పద్ధతిలో అన్నం వండకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో దక్షిణ భూభాగం అంతా […]

తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్…!?

కరోనా కారణంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లు క్లోజ్ అవ్వటంతో ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000 రూపాయలు, ఇంకా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించనున్నట్టు ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వవం అందించే ఈ […]