పీలేరు నల్లారికే..ఆధిక్యం వచ్చిందా?

యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్నీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. తాజాగా ఆయన పాదయాత్ర పీలేరులో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ టి‌డి‌పి నుంచి పోటీ చేసే అభ్యర్ధులని డిక్లేర్ చేసేస్తున్నారు. ఇప్పటికే కాళహస్తిలో బొజ్జల సుధీర్ […]

దొంగ ఓట్లకు అడ్డా..పెద్దిరెడ్డిదే ఆ ఘనత!

ఇటీవల ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. అధికార వైసీపీ బై ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో దొంగ ఓట్లు వేయించి గెలిచిందని టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో, అలాగే కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని, పక్కనే ఉన్న తమిళనాడు నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం అలా దొంగ ఓట్లతో […]

టీడీపీలోకి మాజీ సీఎం సోద‌రుడు..?

తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్య‌తిరేకించిన, స‌మైక్యాంధ్ర చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నారు. జై స‌మైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లో ఏదో ఒక పార్టీలో చేరిపోతారనే ప్ర‌చారం జోరందుకుంది. ఆ మాటెలా ఉన్నా.. ఆయ‌న త‌మ్ముడు న‌ల్లారి కిషోర్‌కుమార్‌ మాత్రం సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ప‌సుపు కండువా క‌ప్పుకోబోతున్నారు. ఆయ‌న చేరిక‌కు టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని […]