అబ్బాయిలు ఎక్కువుగా తినకూడని పండు ఏంటో తెలుసా..? కక్కుర్తి పడి తిన్నారా..మీటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

సాధారణంగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్లిన .. లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎక్కువగా సజెస్ట్ చేసేది పండ్లు తింటూ ఉండమని .. రోజు ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ని దూరం పెట్టొచ్చు అని చెప్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఒక అరటిపండు తినండి అంటూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఆడవాళ్లను చిన్నపిల్లలకు ఎక్కువగా పండ్లు పెట్టండి రక్తం బాగా పడుతుంది […]

వార్నీ : బంగాళదుంప తొక్కలో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తెలిస్తే ఇక ఎప్పుడూ పడేయరూ..!!

బంగాళదుంప లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలుసు. చిన్న పిల్లలకు కూడా బంగాళదుంపను ఆహారంగా ఇస్తూ ఉంటారు. అయితే బంగాళదుంప తొక్కులో కూడా పోషకాలు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయట. అనేక వ్యాధులతో పోరాడే శక్తి ఈ తొక్కులలో ఉందని తెలుస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ బంగాళదుంప పిల్‌లో హైపర్‌గ్లిజామిక్, కొలెస్ట్రాల్ లాంటి చెడు లక్షణాలను తగ్గించే గుణాలు ఉంటాయి. ఈ తొక్కులను తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించవచ్చని.. ఇందులోని […]

హెవీ బ్లడ్ షుగర్ ని కూడా చిటికలో బ్యాలెన్స్ చేసే ఈ హెర్బల్ టీ గురించి తెలుసా.. ఎలా తయారు చేసుకోవాలంటే..?

షుగర్ ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలామంది లో కనపడుతున్న దీర్ఘకాలిక సమస్య. ఈ షుగర్ వ్యాధిని న్యాయం చేయడం అనేది చాలా కష్టం. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం ఫాలో అయ్యే సింపుల్ టిప్స్, ఆహార విధానాల ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దవారిలో షుగర్ లెవెల్స్ భోజనానికి ముందు 70 నుంచి 130 యంజి/ డి ఎల్ ఉండాలి. అలాగే భోజనం తర్వాత 140 కంటే తక్కువలో ఉండాలి.. […]

అయోధ్య రామ ప్రతిష్ట సమయంలోనే ప్రసవించిన ముస్లిం మహిళ.. బిడ్డకు రాముడి పేరు..

ఒక మ‌తాని మ‌రొక‌రు వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి పరమత సహనం అనే స్థాయికి భారతదేశం ప్రస్తుతం ఎదుగుతుంది. విశ్వ గురువుగా చెప్పుకోదగిన దేశంగా భారతదేశం మారబోతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిని చాలామంది ముస్లిములు స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు వేడుకను చూసి ఆనందించారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలాలీలు అయోధ్యకు వెళ్లి మరి రాముడి ఆలయ ప్రారంభం, బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను […]

పెరుగు – మజ్జిగ.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. వీటిలో ఇంత డిఫరెన్స్ ఉందా..!

సాధారణంగా ప్రతి ఒక్కరిలో సందేహం ఉంటుంది. అదేంటంటే.. మన ఆరోగ్యానికి పెరుగు మంచిదా లేదా మజ్జిగ మంచిదా అని సందేహం ఉంటుంది. చాలామంది పెరుగును ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం మజ్జిగను ఇష్టపడుతూ ఉంటారు. ఈ రెండిట్లో కూడా క్యాల్షియం, పొడేషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెండిటిని సరి పడ తీసుకోవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మజ్జిగ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మజ్జిగ తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి వస్తుంది. అనంతరం […]

సొరకాయని తినడం వల్ల ఇన్ని లాభాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

పొడ‌వుగా ఉండే సొరకాయలు, కుదిమట్టంగా ఉండే సొరకాయలు రెండు ఒకే గుణాన్ని కలిగి ఉంటాయి. కొందరు సొరకాయని అస్సలు తినరు.. మరికొందరు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అయితే సొరకాయని తినని వారు సొరకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే తప్పకుండా తింటారు. సొరకాయ శరీరానికి చల్లదాన్ని అందిస్తుంది. అలాగే ఇది మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్రలేమి సమస్యలను అరికట్టవచ్చు. అలాగే మూత్రనాళ జబ్బులకు, […]

ఈ పండు తినడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. సంజీవనిలా పనిచేస్తుందా..?!

ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు పెద్దలు. కొన్ణ‌స్త్రల్‌ల‌ క్రితమే వేదాలతో ఆయుర్వేద గ్రంథాలతో మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన.. ప్రకృతిలో సహజంగా లభించే ఔషధ గుణాలను గురించి ఎన్నో పుస్తకాల ద్వారా మనకు అందించారు. అయితే కాల‌క్ర‌మేణ‌ మనం వాటి అన్నింటిని మర్చిపోయాం. అయితే వారు అందించిన ఈ ఔషధ ఫలాల కోవ‌లోనే వస్తుంది ఈ గులాబీ పండు. గులాబీ మొక్కకి కాయలు కూడా కాస్తాయా అని చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ ఈ గులాబీ మొక్కకు […]

మీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. ఈజీగా ఆ అలవాటు మానిపించేయండి ఇలా..

ఒకప్పటి కాలంలో చందమామ రావే.. జాబిల్లి రావే అని పాటలు పాడుకుంటూ చిన్న పిల్లలకు అన్నం తినిపించేవారు. అమ్మ జోల పాడితే కంటి నిండా చంటి పిల్లలను నిద్రపోయేవారు. మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీని బట్టి ఇవన్నీ కనుమరుగైపోయాయి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్న పేరెంట్స్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్‌కు ముసలి వారి నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ ఫోన్ను ఎక్కువగా వాడడం వల్ల వారు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి […]

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే పక్కా ఫాలో అవుతారు..

చాలామంది అధిక బరువును తగ్గించుకునేందుకు నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే గోరు వెచ్చని నీటిని త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. ఇక గ్యాస్ సమస్యకు పూర్తిగా చెక్‌ పెట్టవచ్చు అజీర్ణంతో బాధపడే వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆహారం సులువుగా జీర్ణ‌మౌతుందని నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిని రోజు రాత్రి […]