కాషాయదళంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సీనియర్, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు సైతం వైరస్ బారిన పడ్డారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు ప్రాణాలను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన పడి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]
Tag: leaders
ఏపీలో ఆ జిల్లా అంతా వారసుల రాజకీయాలే…
అపార రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుతో నాయకులు పోటీ పడాలంటే కొంత ఆలోచించక తప్పదు! మరి ఇప్పుడు కొంతమంది నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఏ విషయంలో అంటారా? వారసులను రంగంలోకి దించడంలో!! ప్రస్తుతం వారస్వత రాజకీయాలు ఏపీలో జోరందుకున్నాయి! ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో.. తమ వారసులను రంగంలోకి దించేస్తున్నారు నాయకులు! ముఖ్యంగా టీడీపీలో తరాలు మారే సమయం వచ్చిందేమో అనిపించక మానదు! యువరక్తాన్ని నింపేందుకు సీఎం చంద్రబాబుతో సహా ఇతర నేతలు […]
వాళ్లని దించాలి.. వీళ్లని ఎత్తాలి.. జగన్కు జేజేలు అప్పుడే!!
అవును! జగన్ మారితేనో లేదా ఆయన వ్యూహం మార్చుకుంటేనో తప్ప ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీకి మనుగడ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్.. దానికి అనుగుణంగా తన తీరును, పార్టీ నడవడికను మార్చి తీరాలని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ప్రస్తుత విధానానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగన్ 2014లోనే అధికారంలోకి రావాల్సి […]
వైసీపీ నేతలకు జగన్ మాటంటే లెక్కేలేదా..
ఒక్క విజయం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అపజయం.. రాజును బంటు కన్నా హీనమైన స్థితికి దిగజార్జేస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత, లోటస్ పాండ్ వర్గాలు గౌరవంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జగన్ పరిస్థితి బంటుకన్నా హీనంగా తయారైందని తెలుస్తోంది. 2014లో ఎదురైన పరాభవం పక్కన పెడితే… ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్లలో వైసీపీ ఘోరంగా నేలకు కరుచుకోవడంతో జగన్ ఇమేజ్ జనాల్లో కన్నా పార్టీ నేతల్లో పూర్తిగా డ్యామేజ్ […]
టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాల భాగోతం ఆగదా..!
అవినీతి సహించేది లేదు. భరించేది లేదు అని పదే పదే చెప్పుకొచ్చే టీడీపీలో నే ఇప్పుడు అవినీతి కంపు భారీ ఎత్తున కమ్మేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు అవినీతిని తుదముట్టిస్తానని ప్రకటిస్తూ ఉంటే.. ఆ పార్టీ కి చెందిన నేతలు . మాత్రం అవినీతికి ఒంటబట్టించుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రావు, దీపక్ రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేయడం వారిని ప్రశ్నించడం తెలిసిందే. దీంతో టీడీపీ పరువు అప్పట్లోనే భారీగా […]
ఏపీలో బీజేపీకి ఆ ఒక్కడు కూడా దొరకట్లేదా..!
ఏపీలో ఎంత స్పీడ్గా విస్తరించాలని భావిస్తున్నా.. బీజేపీకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. ముఖ్యంగా పార్టీకి అందరూ ఉన్నట్టే ఉన్నా.. ప్రజాకర్షణ ఉన్న నేత ఒక్కరూ లేకపోవడం పెద్ద మైనస్గా ఉంది. ఇటీవల అంటే 2014 ఎన్నికల సమయంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చి చేరారు . వీరిలో కేంద్రంలో మంత్రి పదువులు నిర్వహించిన వారూ ఉన్నారు. అయినప్పటికీ కూడా 2019లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగిన నేత ఏపీలో ఒక్కరూ కనిపించడం లేదు. దీంతో […]
ఆ ఇద్దరి భేటీతో మిత్ర బంధానికి బ్రేక్ పడిందా?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి సరైన నిర్వచనంలా మారుతున్నాయి. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ-బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అనంతరం.. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విభేదాలు.. మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు పలికేలా […]
వైసీపీలో రహస్య ఎజెండా కారణం ఏంటి!
వైస్సార్సీపీ లో రహస్య ఎజెండా అమలవుతోందా. పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులని మరియు నేతలను నమ్మటం లేదా అంటే నిజమే అని చెప్పుతున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు . పార్టీ వ్యూహాలు ఎవరకి తెలియకుండా జగన్ ఎందుకు జాగ్రత్తపడుతున్నారు . వైస్ జగన్ వ్యవహారం తీరు ఆ పార్టీ నాయకులకే అంతు పట్టటం లేదు .అంతే కాదు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకి కూడా ప్రణాళికలు కూడా చెప్పడం లేదు .పార్టీ లో […]
వ్యూహకర్తకు పొగపెడుతూ వ్యూహాలు
పార్టీలో ముందు నుంచీ ఉంచి ఉన్న తమను.. పక్కన పెడతామంటే సీనియర్లు ఊరుకుంటారా?! పార్టీ నిర్మాణానికి కృషి చేసిన తమను.. కరివేపాకులా తీసి పారేస్తుంటే సహించగలరా? అధినేతకు కష్టకాలంలో చేదోడు వాడుగా ఉన్న తమను..ఎవరి అదుపాజ్ఞల్లోనో నడవమంటే నడవగలరా? అసాధ్యమే కదా! ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీలోని కొందరు సీనియర్ నాయకుల్లో కనిపిస్తోంది. ఇటీవల 2019 ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను అధినేత జగన్ తీసుకురావడం.. వైసీపీలో ముసలం రేపింది. అందుకే ఆయనకు పొగపట్టేందుకు ఇప్పటినుంచే సీనియర్ […]