చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
Tag: Latest news
బుల్లెట్పై ఎన్టీఆర్ హీరోయిన్ షికార్లు..వీడియో వైరల్!
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ మమతా.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించిన మమతా.. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరమైంది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత లాల్బాగ్ అనే చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. ఈ చిత్రాన్ని తెలుగు, […]
నెగెటివ్ వచ్చినా కరోనా చికిత్స చేయాల్సిందే..కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. సద్దుమణిగిందనుకున్న కరోనా మళ్ళీ సెకెండ వేవ్ రూపంలో విశ్వరూపం చూపిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫలితాలతో పనిలేదని.. లక్షణాలుంటే వెంటనే కరోనా చికిత్స చేయలని కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. లేదంటే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు వచ్చేందుకు […]
ఆ స్టార్ హీరోతో రగడకు రెడీ అవుతున్న వెంకీ-వరుణ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్-3 తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి […]
బన్నీకి కరోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భారత్లో గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై ప్రతాపం చూపిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ […]
జస్ట్ టూ వీక్స్ అంటున్న బాలయ్య..ఎగ్జైట్గా ఫ్యాన్స్!?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదే చివరి షెడ్యూల్. పతాక సన్నివేశాల్లో కొంత భాగం, హీరో హీరోయిన్లపై ఓ పాట తెరకెక్కించనున్నారట. ఇందులో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సహా ఇతర ప్రధాన తారాగణం […]
ఎట్టకేలకు ఫిక్స్ అయిన అనుష్క పెళ్లి..అబ్బాయి ఎవరంటే?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో ఈమె పెళ్లి ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్తో అనుష్క పెళ్లి జరగబోతోందని ఎన్నో సార్లు వార్తలు వచ్చినా.. అవి రూమర్లుగానే మిగిలాయి. ఇక […]
కేసీఆర్కు మరోసారి కరోనా టెస్ట్లు..ఏం తేలిందంటే?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సామాన్య ప్రజలపై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవలె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స […]
ఏపీలో ఆగని కరోనా జోరు..14వేలకు పైగా కరోనా కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 14 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]