మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]
Tag: Latest news
ప్రముఖ నిర్మాతపై కేసు..?
మధుర గాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్ కుమార్ పై అత్యాచార కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. భూషణ్ కుమార్(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ కు చైర్మన్ కమ్ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై […]
భారీ వ్యూస్తో దూసుకుపోతున్న `ఆర్ఆర్ఆర్` రోర్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ […]
పెన్షనర్లకు శుభవార్త..!
ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగం సర్వ సాదరణం అయిపోయింది. ఇప్పటికె చాలా మంది వాట్సప్ ద్వారా అనేక పనులు చేసుకున్నారు. తాజాగా పెన్షన్ దారుల కోసం నెల నెలా వారి జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలను వాట్సప్ ద్వారా కూడా తెలియచేయాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఈ సమాచారం ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తున్నారు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు […]
మెరూన్ ఫ్రాక్ లో మతిపోగొడుతున్న అనసూయ..పిక్స్ వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ యాంకర్గా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. ఆ క్రేజ్తోనే మరిన్ని టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని వెండితెరపై సైతం సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్ చేస్తున్న అనసూయ..రంగమార్తాండ, పుష్పతో పాటు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అనూ.. హాట్ హాట్ ఫొటో షూట్లతో కాక రేపుతుంటుంది. […]
`చిన్నారి పెళ్లి కూతురు` భామ సురేఖ సిక్రీ కన్నుమూత!
బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ లో భామగా నటించిన సురేఖా సిక్రీ కన్నుమూశారు. గుండె పోటుతో శుక్రువారం ఉదయం ముంబైలో ఆమె మృతి చెందారు. సురేఖ సిక్రీ వయసు 75 సంవత్సరాలు. సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దాంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1978 లో కిస్సా కుర్సీ కా అనే చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన […]
డిటెక్టివ్గా మారబోతున్న రాశీ ఖన్నా..వారికి పోటీ ఇస్తుందా?
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణ భారీగా పెరిగి పోయింది. విభిన్నమైన కాన్సెప్టులతో వెబ్సిరీస్లను రూపొందిస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలు. దాంతో స్టార్ సెలబ్రెటీలు సైతం సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో తమన్నా, కాజల్, సమంత వంటి తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాటలోనే అందాల భామ రాశీ ఖన్నా కూడా నడుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వంటి ప్రతిష్టాత్మక […]
ప్రభాస్ `ఆదిపురుష్` కోసం బరిలోకి దిగిన మరో ఫేమస్ నటుడు!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్ నటిస్తోంది. లక్షణుడిగా సన్నీ సింగ్, రావసణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా […]
భారత్లో కొత్తగా 38,949 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా దిగి వచ్చాయి. గత 24 గంటల్లో […]