వైసీపీలోకి జేసీ బ్రదర్స్..బైరెడ్డి రాజకీయం.!

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం కాస్త సైలెంట్ గానే ఉన్నా..వైసీపీలో పదవులు వచ్చాక వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఎలాంటి నాయకుడుపైన అయినా విరుచుకుపడటం చేస్తున్నారు. చంద్రబాబు-లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బైరెడ్డి..తాడిపత్రికి వెళ్ళి అక్కడ జే‌సి బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. పైగా వారు వైసీపీలోకి రావాలని చూస్తున్నారని, కానీ తాము రానివ్వమని అంటున్నారు. జేసీ బ్రదర్స్, […]

తాడిప‌త్రిలో డిఫెన్స్‌లో టీడీపీ.. పెద్దారెడ్డిలో ఈ ధీమా ఎందుకు ?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కుప్పం ఎలా అయితే.. ప‌ట్టం క‌ట్టిందో.. ఇక్క‌డ జేసీ బ్ర‌ద‌ర్స్‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం 35 ఏళ్ల‌పాటు ప‌ట్టం క‌ట్టింది. వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేది సంబంధం లేకుండా.. జేసీ బ్ర‌ద‌ర్స్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కిం చుకున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో వైసీపీ అభ్య‌ర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజ‌యం సాధించారు. ఇంత‌వ‌ర‌కు బాగానేఉంది. అయితే.. వ‌చ్చే […]

టీడీపీలో ఆ ఇద్ద‌రు మార‌రు… చంద్ర‌బాబే మారాల‌ట‌…!

కొన్ని కొన్ని విష‌యాలు.. కొంద‌రు నేత‌ల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మారాల‌నే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్ విష‌యంలో చంద్ర‌బాబు మారాల‌ని ఇక్క‌డి నాయ‌కులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో తాడిప‌త్రి కౌన్సిల్ స‌భ్యుల మీటింగ్ జ‌రిగింది. వీరంతా కూడా టీడీపీ త‌ర‌ఫున విజ‌యంద‌క్కించుకున్నారు. అయితే, ఈ స‌మావేశానికి కౌన్సిల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. అయితే, నాయ‌కులు […]

వార‌సుల టిక్కెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు

జేసీ బ్ర‌ద‌ర్స్ పేరు చెపితే ఏపీలోని అనంతపురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణ‌లోను వీరిని గుర్తు ప‌ట్ట‌ని వారు ఉండ‌రు. ప‌లు వ్యాపారాల్లో ఆరితేరిన వీరు డేరిండ్ అండ్ డాషింగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్లుగా పేరొందారు. ఇక జేసీ దివాక‌ర్‌రెడ్డి అయితే ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న విశాఖ ఎయిర్‌పోర్టులో చేసిన హంగామాతో మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. ఇదిలా ఉంటే జేసీ సోద‌రులు ఇద్ద‌రూ త‌మ వార‌సుల పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం అప్పుడే ప్ర‌య‌త్నాలు […]

ప్రత్యక్ష రాజకీయ పోరాటం ముగింపు పలకనున్న జేసీ బ్రదర్స్

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, సంచ‌ల‌న కామెంట్ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే జేసీ సోదరులు.. ఇప్పుడు తమ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ వారసుల‌ను రంగంలోకి దించే ప‌నిలో నిమ‌గ్న‌మైన వారు.. అందుకు మార్గం సుగ‌మం చేశారు! అనంత‌పురం రాజ‌కీయాల‌ను ఏళ్లుగా శాసిస్తున్న వీరు ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వారి స్థానంలో త‌మ త‌న‌యుల‌ను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిల‌బెట్ట‌బోతున్నారు. ఇప్పుడు జేసీ బ్ర‌ద‌ర్స్‌కు స‌రికొత్త అర్థాన్ని ఇవ్వ‌బోతున్నారు. ఇటీవల ఏపీలో జ‌రిగిన‌ దివాక‌ర్ […]

జేసీ బ్ర‌ద‌ర్స్‌కు మ‌రో బ్ర‌దర్స్ స‌వాల్‌

అనంత‌పురం పేరు చెప్ప‌గానే ముందుగా వినిపించే పేర్లు జేసీ బ్ర‌ద‌ర్స్‌! ఒకరు ఎంపీగా, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా జిల్లా అంత‌టినీ త‌మ గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేకుండా ఏలుతున్నారు. అధికార పార్టీ అండ‌తో త‌మ ఆధిప‌త్యానికి ఎదురులేకుండా చూసుకుంటున్నారు. మ‌రి అటువంటి వారిని సొంత జిల్లాలోనే ఢీకొట్టాలంటే ఎంత సాహ‌సం చేయాలి!! అలాంటి వారిని ఢీకొట్టి సంచ‌ల‌నం సృష్టించారు జ‌గదీశ్వ‌ర్ రెడ్డి సోద‌రులు! జేసీ సోద‌రుల‌తో సై అంటే సై అంటున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి! అనంతపురం […]

అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి […]